Home / Blog List Layoutpage 680

Blog List Layout

బాలల దినోత్సవ సందర్భంగా చైన్నె టూ సేలం ప్రయాణం

బాలల దినోత్సవం, నెహ్రూ జయంతి సందర్భంగా విమాన ప్రయాణం చేయగలిగే ఆర్థిక స్థోమత లేని చిన్నారులను ట్రూజెట్‌ ఉచితంగా విమాన సౌకర్యం కల్పించింది. చిన్నారుల ఆశలు, కలలను పండించే విధంగా వారిని చెన్నై- సేలం మధ్య ఉచితంగా బుధవారం ప్రత్యేక విమానంలో తీసుకెళ్ళింది. మొత్తం నలభైమంది చిన్నారులు ఈ ప్రయాణం ద్వార సరికొత్త అనుభూతితో ఉప్పోంగిపోయారు. చిన్న వయసులోనే తమకు విమానంలో ప్రయాణించే అవకాశం కలిగినందుకు వారిలో ఆనందం, సంతోషానికి …

Read More »

తెలుగు సంస్థ చేతికి చమురు బావులు

megha engineering

గుజరాత్‌లోని కాంబెల్‌, అసోంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌ను ప్రభుత్వం నుంచి పోటీ పద్దతిలో దక్కించుకుంచుకున్న ఎంఈఐఎల్‌ దేశ, విదేశాల్లో అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను విజయవంతంగా చేపడుతున్న మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ హైడ్రోకార్బన్స్‌ రంగంలో తాజాగా రెండు చమురు క్షేత్రాలను దక్కించుకుంది. గుజరాత్‌లోని కాంబెల్‌, అస్సాంలోని లక్ష్మీజెన్‌ ఆయిల్‌ ఫీల్డ్స్‌లో చమురు, సహజ వాయువును వెలికితీసే పనులను దక్కించుకున్న ఎంఈఐఎల్‌ 2020 నాటికి ఉత్పత్తిని ప్రారంభించే విధంగా పనులను కొనసాగిస్తున్నది. దేశీయంగా …

Read More »

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మీడియా సమావేశం

రాజశేఖర్ రెడ్డి ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.30 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డికి అండగా ఉన్నారు.నిరంతరం ప్రజల కోసమే పాటుపడుతున్న తన కుమారుడు వైఎస్‌ జగన్‌ను జనం నుంచి వేరు చేయలేరని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ తెలిపారు.ఈ నేపథ్యంలో వైఎస్‌ విజయమ్మ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.జగన్ కు పునర్జన్మ కలిగిందని ఇదిప్రజల ప్రార్ధనల వలన బయట పడ్డారని విజయమ్మ చెప్పారు.7 …

Read More »

తండ్రికోసం పార్టీ బాధ్యతలు భుజం మీద వేసుకుని ప్రజల్లోకి.. జగన్ స్పూర్తితో జనంలోకి ప్రణయ్

రాజకీయాల్లో చాలామంది నేతల వారసులు ఆస్తులు పంచుకుంటారు.. కొందరు ఆశయాలు పంచుకుంటారు..ఆకోవకు చెందిన వ్యక్తే వై ప్రణయ్ రెడ్డి.. అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి తనయుడు ఈ ప్రణయ్ రెడ్డి.. 2014లో ఎమ్మెల్యేగా పోటీ చేసిననాటినుంచి నాన్నకు అండగా నిలబడ్డాడు ప్రణయ్. అనంతపురంలో గెలిచిన ఏకక ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఎటువంటి ప్రలోభాలకు లోబడకుండా నిజాయితీగా పనిచేసారు. విపక్ష పార్టీ ఎమ్మెల్యే కావడంతో నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేసినా …

Read More »

వైసీపీలోకి భారీగా వలసలు..మాజీ మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేలు

ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ఎవరిదారి వారు చూసుకుంటున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం మొదలైంది. పాదయాత్ర నుండి ఇప్పటి వరకు అధికార పార్టీ నుండి..ఇతర పార్టీలో నుండి ప్రధాన ప్రతిపక్షం అయిన వైసీపీలోకి వలసలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా భారీగా వైసీపీలోకి వలసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మా పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. తాజాగా మాజీ …

Read More »

కర్నూల్ జిల్లాలో ఉపముఖ్యమంత్రి కేఈ అనుచరుడు దారుణ హత్య..!

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రగిలాయి. పత్తికొండ నియోజకవర్గంలోని దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో టీడీపీ నేత, ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనుచరుడు సోమేశ్‌గౌడ్‌ దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గుర్తుతెలియని దుండగులు ఆయన వెంటాడి హత్య చేశారు. ఈ దారుణ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సోమేశ్ శుక్రవారం రాత్రి తన మద్యం షాపును మూసేసి, …

Read More »

జగన్ పై కత్తి దాడి గురించి హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మీద విశాఖ పట్టణం ఎయిర్ పొర్టులో కత్తి దాడి జరిగిన సంగతి తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీ నేతలే కావాలని డ్రామాలు ఆడుతూ వైసీపీ అధినేతపై దాడి చేయించుకున్నారని టీడీపీ నేతల దగ్గర నుండి మంత్రులు,ముఖ్యమంత్రి వరకు అందరూ జగన్ పై జరిగిన దాడి గురుంచి హేళన చేస్తూ వ్యాఖ్యలు చేసిన …

Read More »

కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మృతి..

అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ తరపున తూర్పు గోదావరి జిల్లాలోని పామర్రు నియోజకవర్గం నుంచి 1972లో కాంగ్రెస్‌ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన గాదం కమలాదేవి(86) కాకినాడలోని ఒక ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కమలాదేవి గతంలో జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలిగా, టీటీడీ పాలకమండలి సభ్యురాలిగా, క్వాయర్‌ బోర్డు సభ్యురాలిగా సేవలు అందించారు. పీఏసీ చైర్మన్‌గా కూడా ఆమె పనిచేశారు.

Read More »

రాహుల్ అలా.. చంద్రబాబు ఇలా …!

`కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లకు సిద్ధాంతాలు లేవు. అవకాశవాద రాజకీయాల కోసం అంతా ఒక్కటయ్యారు. పదవుల కోసం సిద్ధాంతాలు పక్కన పెట్టారు. సిద్ధాంతాలకు తక్కువ.. రాద్ధాంతాలకు ఎక్కువగా మహాకూటమి మారింది` అని టీఆర్‌ఎస్‌ నేత, ఆపద్ధర్మ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో దోస్తీ కట్టి.. తెలంగాణకు టీజేఎస్‌ ద్రోహం చేస్తోందని అన్నారు. ఆంధ్ర నాయకత్వం ముందు తెలంగాణను కోదండరాం తాకట్టు పెట్టారని విమర్శించారు. కోదండరాంను కాంగ్రెస్‌ ఛీ …

Read More »

టీడీపీలో క‌ల‌క‌లం.కూట‌మికి గుడ్‌బై..!

తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షాలు ఏర్పాటుచేసుకున్న‌ మహాకూటమి చీలిక దిశ‌గా సాగుతోంది. ఎన్నిక‌ల గ‌డువు స‌మీపిస్తున్నా… సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఓ అధికారిక ప్రకటన రాలేదు.అయితే, టీడీపీకి 14 సీట్లు కేటాయిస్తారనే ప్రచారం మాత్రం సాగుతోంది. కానీ క్లారిటీ రాక‌పోవ‌డంతో…ఆ పార్టీ నేత‌లు తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నారు. పార్టీ ఆవిర్భావ సిద్ధాంతాన్ని తుంగ‌లో తొక్కి మ‌రీ పొత్తుపెట్టుకుంటే..కాంగ్రెస్ త‌మ‌కు అవ‌మానాన్నే మిగిల్చింద‌ని భావిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat