Home / Blog List Layoutpage 752

Blog List Layout

సీఎం చంద్ర‌బాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చిన‌.. ఆనం కొడుకు..!

ఆనం కొడుకు సీఎం చంద్ర‌బాబుకు ఏమ‌ని షాక్ ఇచ్చాడు. ఈ విష‌యంలో చంద్ర‌బాబు రియాక్ష‌న్ ఏమిటి..? అస‌లు ఆనం కొడుకు, చంద్ర‌బాబు మ‌ధ్య ఏం జ‌రిగింది..? ఈ ప్ర‌భావం నెల్లూరు జిల్లా టీడీపీపై ప‌డ‌నుందా..? ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌తో ఆనం రామ నారాయ‌ణ‌రెడ్డి భేటీ నిజ‌మేనా..? ఇలా అనేక ప్ర‌శ్న‌ల‌తో సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల‌పై ఆనం కుటుంబం స్పందించింది. కాగా, మంగ‌ళ‌వారం నాడు నెల్లూరు న‌గ‌రం 12వ …

Read More »

నాటు సారా అమ్ముతున్నా టీడీపీ ఎంపీ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడైన సీఎం రమేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి. ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రమేష్ కు తెలుగు సక్కగా రాదు..ఇంగ్లీష్ రాదు. నాటు సారా అమ్ముకోని సామాన్యుల ప్రాణాలను తీస్తున్న వ్యక్తి సీఎం రమేష్ . అటువంటి వ్యక్తిని ఎంపీ చేసిన ఘనత టీడీపీ పార్టీది.. గత …

Read More »

పార్టీ మార్పుపై మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ క్లారీటీ..!

..కాదు కాదు నిన్న కాక మొన్న వచ్చిన ప్రముఖ సినీమా హీరో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరతారు అని ఇలా పలు మార్లు సదరు మాజీ మంత్రి పార్టీ మారతారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెల్సిందే.తాజాగా తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాజాగా ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని కల్సిన తర్వాత మాజీ మంత్రి ఎస్ శైలజానాద్ మీడియాతో మాట్లాడుతూ …

Read More »

సినీ న‌టుడు పృథ్వీరాజ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు వ‌స్తున్న‌విశేష ప్ర‌జాదార‌ణ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల్లో ఉన్న వ్య‌తిరేక‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని సినీ న‌టుడు పృధ్వీరాజ్ అన్నారు. కాగా, మంగ‌ళ‌వారం వైఎస్ జ‌గ‌న్ త‌న చేతుల మీదుగా మై డియ‌ర్ మార్తాండమ్‌ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. జ‌గ‌న్ త‌మ సినిమా టీజ‌ర్ విడుద‌ల చేయ‌డం చాలా …

Read More »

బీజేపీ చేతిలో చంద్రబాబు అక్రమాల చిట్టా..త్వరలోనే బయటకు..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగు తమ్ముళ్ళు అధికారాన్ని అడ్డుపెట్టుకోని మూడున్నర లక్షల కోట్ల అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ శ్రేణులు ఆరోపిస్తున్న ప్రధాన ఆరోపణ. అయితే గత నాలుగేండ్లుగా చంద్రబాబు ప్రభుత్వం పలు అవినీతి అక్రమాలకు పాల్పడిందని గత ఎన్నికల్లో కల్సి పోటి చేసి …

Read More »

మా నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయం.. వేయ‌నీయం..!

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నికల్లో త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీకి ఓటు వేయ‌మ‌ని..ఇత‌రుల చేత టీడీపీకి ఓటు వేయ‌నీయ‌మ‌ని అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు తేల్చి చెబుతున్నారు. కాగా, మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం తెలుగుదేశం పార్టీకి చెందిన నాయ‌కుల కుటుంబాలు వైసీపీ స‌మ‌న్వ‌యక‌ర్త కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి స‌మ‌క్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేతిరెడ్డి వెంక‌ట‌రామ్‌రెడ్డి టీడీపీ నాయ‌కులను, కార్య‌క‌ర్త‌ల‌ను వైసీపీ కండువాక‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా కేతిరెడ్డి …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై.. ష‌ర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గుండెల్లో రైలు ప‌రుగెడుతున్నాయ‌ని రాజ‌మ‌హేంద్ర‌వ‌రం కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ షర్మిలా రెడ్డి అన్నారు. కాగా, ఇవాళ ష‌ర్మిలారెడ్డి మీడియాతోమాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడురా రాష్ట్రాన్ని దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నార‌న్నారు. టీడీపీ కుట్ర‌లో భాగంగానే వైసీపీపై లేనిపోని విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అలా, వైసీపీపై చేస్తున్న ప‌స‌లేని ఆరోప‌ణ‌ల‌ను …

Read More »

ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే వైసీపీదే అధికారం..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార విపక్ష పార్టీలైన టీడీపీ,వైసీపీ పార్టీల మధ్య ఓట్ల శాతం తేడా కేవలం ఐదు లక్షల ఓట్లు మాత్రమే.. అయితే టీడీపీ తరపున బరిలోకి దిగిన ఎమ్మెల్యేలలో సగానికి సగమంది కేవలం ఐదు వందల నుండి రెండు వేల ఓట్ల మెజార్టీతోనే గెలుపొందారు. గత నాలుగేళ్ళుగా అధికారాన్ని అడ్డుపెట్టుకోని టీడీపీ నేతలు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై …

Read More »

ప్రధాని మోదీకే సవాలు విసిరిన జగన్ ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీకే సవాలు విసిరారు. ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో అడిగిన ప్రధాని మోదీకి ఎన్ని మార్కులు వేస్తారు అని అడిగిన ప్రశ్నకు జగన్ సమాధానమిస్తూ ఏపీ విషయంలో ప్రధాని మోదీకి సున్నా మార్కులు వేస్తాను. గత ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకి వచ్చిన మోదీ ప్రత్యేక హోదా …

Read More »

అనంతలో దారుణం .. పెళ్లికాని టీచర్ ఆత్మహత్య.. ఏం జరిగిందో తెలుసా

ఉపాధ్యాయిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం అనంతపురంలో జిల్లాలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో జీవితంపై విరక్తి చెందిన గిరిజ అనే ఉపాధ్యాయురాలు తనుంటున్న గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు తల్లిదండ్రులు విజయలక్ష్మి, క్రిష్ణయ్య, ఏఎస్‌ఐ రమణ తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం సమీపంలోని ఆకుతోటపల్లికి చెందిన ఎ.గిరిజ (24) 2014 డీఎస్సీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్జీటీ)గా ఎంపికైంది. అమరాపురం మండలం యర్రగుంటపల్లి ప్రాథమిక పాఠశాలలో పోస్టింగ్‌ వచ్చింది. హేమావతి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat