అనంతపురంలో మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్లను ప్రోత్సహిస్తున్నారని రాప్తాడు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. see …
Read More »Blog List Layout
ఏపీకి పట్టిన దౌర్భాగ్యం.. వైఎస్ జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం సహకరించికపోయినా సరే, నాలుగు సంవత్సరాల్లో ఏ వర్గాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టకుండా అభివృద్ధి చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. కష్టపడి పనిచేసిన నాయకుడికి, ప్రభుత్వానికి ప్రతిపక్షం సహకరించకుండా కుట్రలు పన్నుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్కు నష్టం జరుగుతుంటే.. …
Read More »కర్నూల్ జిల్లాలోని నంద్యాల చెక్పోస్టు దగ్గర దారుణ హత్య
కర్నూల్ జిల్లాలోని నంద్యాల చెక్పోస్టు సమీపంలోని దేవి ఫంక్షన్ హాల్ సందులో శుక్రవారం ఆటోడ్రైవర్ మహేష్ (28)ను దారుణహత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల మేరకు.. వెల్దుర్తి మండలం రత్నపల్లెకు చెందిన మహేష్ తండ్రి హనుమంతు కొన్నేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం కర్నూలుకు వలస వచ్చారు. పి.వి.నరసింహారావు నగర్లో తండ్రి, టీవీ9 ప్రజానగర్ కాలనీలో మహేష్ ఉండేవారు. మహేష్కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య హైమావతికి ఇద్దరు కుమార్తెలున్నారు. see also:వైఎస్ …
Read More »వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ తన పాదయాత్రలో భాగంగా డయాఫ్రం వాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు సాంకేతికతపై ఏమీ అవగాహన లేని వ్యక్తి సీఎం సీటు గురించి రాత్రింబవళ్లు కష్టపడినా.. వృధా …
Read More »రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ ముబారక్) తెలిపారు. see also:వైఎస్ జగన్పై టీడీపీ ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు..! రంజాన్ అంటే ఉపవాస దీక్ష మాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని చెప్పారు. నెలరోజుల పాటు నియమ నిష్టలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరించే పుణ్యమాసానికి …
Read More »ఇంట్లో పని మనిషిపై అత్యచారం..నీచుడు ఎవరో తెలిస్తే షాక్
ఇంట్లో పని చేస్తున్న యువతిని కత్తితో బెదిరించి 41ఏళ్ల వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్లోని లక్నోలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లక్నోలోని మహానగర్కు చెందిన లవ్ శర్మ విగ్యాణ్పురి రెసిడెన్సిలో తండ్రి ఆర్కే శర్మతో కలిసి నివాసముంటున్నాడు. తల్లి రెండేళ్ల క్రితం చనిపోవటంతో ఆ ఇంట్లో 24ఏళ్ల యువతి పని చేస్తోంది. లవ్ శర్మకు పెళ్లి కాకపోవటంతో యువతిని పెళ్లి చేసుకోవాలని …
Read More »మరోసారి పప్పులో కాలేసిన లోకేష్ …!
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయుడు మరోసారి ట్విట్టర్ సాక్షిగా అడ్డంగా బుక్ అయ్యారు .గత నాలుగు ఏళ్ళుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ చేసే ప్రధాన ఆరోపణల్లో ఒకటి ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సర్కారు నట్టింట ముంచారు . see also:ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..! …
Read More »మహానటి పాత్రలో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ..!
వినడానికి వింతగా ఉన్న కానీ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నగరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,ప్రముఖ సీనియర్ నటి ఆర్కే రోజా ఇటివల విడుదలై ఇండస్ట్రీ దగ్గర చరిత్రను తిరగరాసిన మహానటి మూవీలోని అలనాటి నటి సావిత్రి గెటప్ లో ఫోటో దిగారు . see also:ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..! అంతే కాకుండా ఆ పాత్రలో నటి ఆర్కే రోజా తళుక్కున …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై సీబీఐ విచారణ ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ముప్పై వేల కోట్ల రూపాయలను అధికారాన్ని అడ్డుపెట్టుకొని దోచుకున్నారా ..తన తనయుడు మంత్రి నారా లోకేష్ నాయుడు మరో డెబ్బై వేల కోట్లను దోచుకున్నారా .. see also;వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..! అంటే అవును అనే అంటున్నారు ఏపీ బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ …
Read More »వైసీపీలో చేరనున్న టీడీపీ సీనియర్ నేత ..!
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం ఉండగానే అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు తమ భవిష్యత్తు రాజకీయ జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉన్నారు .అందులో భాగంగా వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తారా లేదా ..ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను భేరీజు వేసుకొని తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు తెలుగు తమ్ముళ్ళు . see also:బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కొడుకు …
Read More »