Home / Blog List Layoutpage 942

Blog List Layout

వైఎస్ జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి ఆదినారాయ‌ణ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌ను ఊర‌పందితో పోల్చారు. జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌ల‌ని, జ‌గ‌న్ ద‌గుల్బాజి ఆలోచ‌న‌వ‌ల్ల ప్ర‌ధాని మోడీకి నోటీసులు వ‌చ్చాయ‌ని, బీజేపీ వైఎస్ జ‌గ‌న్‌ను ద‌గ్గ‌ర‌కు రానివ్వ‌ద‌ని ఆదినారాయ‌ణ‌రెడ్డి జోస్యం చెప్పారు. see also : జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!! see …

Read More »

జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డిలానే వైఎస్ జ‌గ‌న్‌లో రాజ‌కీయ ప‌రిణితి క‌నిపిస్తుంద‌ని రాజ్య‌స‌భ స‌భ్యుడు టీ.సుబ్బిరామిరెడ్డి అన్నారు. కాగా, ఇటీవ‌ల ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన‌ప్పుడు త‌న‌ను టీడీపీలోకి ఆహ్వానించాడ‌ని, కానీ, నాకు ప్రాంతీయ రాజ‌కీయ పార్టీల‌కంటే.. జాతీయ రాజ‌కీయ పార్టీల‌వైపే మ‌క్కువ ఉండ‌టంతో రాజీవ్ గాంధీ స‌మ‌క్షంలో కాంగ్రెస్‌లో చేరాన‌న్నారు. ఆ స‌మ‌యంలోనే టీటీడీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టి ఆ త‌రువాత ఎంపీగా పార్ల‌మెంట్‌లో …

Read More »

రాజ్య‌స‌భ‌కు పురందీశ్వ‌రి…ఏ రాష్ట్రం నుంచి అంటే..?

తెలుగు రాజకీయాల్లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు బీపీ పెంచేందుకు ఆయ‌న మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ ఎత్తుగ‌డ‌లు వేస్తోందని వార్త‌లు వ‌స్తున్నాయి. బాబును గ‌ట్టిగా ఎదుర్కునే మాజీ కేంద్ర మంత్రి, ఏపీకి చెందిన‌ బీజేపీ ముఖ్య‌నేత‌ల్లో ఒక‌రైన ద‌గ్గుబాటి పురందీశ్వ‌రికి త్వ‌ర‌లో ప్ర‌మోష‌న్ ఇవ్వ‌నున్నార‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ద‌క్షిణాదిలో బీజేపీకి అత్యంత కీల‌క‌ రాష్ట్రమైన క‌ర్ణాటక‌ రాజ‌కీయాల్లోకి పురందీశ్వ‌రి ఎంట్రీ ఇవ్వ‌నున్నారని …

Read More »

టీడీపీ ఎంపీ 3వేల‌కోట్ల అవినీతి బ‌ట్ట‌బ‌య‌లు..!!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌దండ‌ల‌తో అందిన‌కాడికి దండుకునే ప‌నిలో ఉన్నారు అధికార పార్టీ నేత‌లు. సాధార‌ణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ప్ర‌చారం సంద‌ర్భంగా కోటాను కోట్ల రూపాయ‌ల మేర ఖ‌ర్చు పెట్టిన టీడీపీ నేత‌ల‌కు.. ఖ‌ర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెన‌కేసుకునేలా సీఎం చంద్ర‌బాబు వారికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. దీంతో ప్ర‌జా ధ‌నం టీడీపీ నేత‌లపాల‌వుతోంది. see also : ”2014లో నీ త‌ల్లిని …

Read More »

ఓటుకు నోటు సంచ‌ల‌నం..న‌న్ను చంపేస్తామంటున్నారు

తెలుగుదేశం పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు పాత్ర ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఓటుకు నోటు కేసులో ఏ4గా ఉన్న‌  జెరూసలేం మత్తయ్య అప్రూవర్ గా మారుతున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. అప్రూవర్ గా మారుతున్నట్లు సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు జెరూసలేం మత్తయ్య. see also : జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా …

Read More »

తెలంగాణ‌లో పెట్టుబ‌డుల‌కు ముందుకు వ‌చ్చిన వైద్య దిగ్గ‌జం

ప్రపంచ ప్ర‌ఖ్యాత బయో ఏషియా సదస్సు రెండో రోజే అదిరింది. ఈ స‌ద్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు పలువురు ఫార్మా దిగ్గజాలతో సమావేశం అయ్యారు. నోవార్టీస్, బయోకాన్, మెర్క్, డెటాయిట్, జీఈ కంపెనీల సియివోలు, సీనియర్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. దీంతోపాటు థాయ్‌లండ్‌ వాణిజ్య ఉపమంత్రి, ఇటాలియన్ కాన్సుల్ జనరళ్లతో సమావేశం అయ్యారు. see also :సూపర్ స్టార్ రజనీ అభిమానులకు గుడ్ …

Read More »

మహిళ ప్రభుత్వాధికారులపై దాడులు ..!

ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది.ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ఫిరాయింపు మంత్రి ఆదినారాయణ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రే స్వయంగా అవినీతి చేస్కోమని చెప్పారు.మీకు సగం ..మాకు సగం పంచుకోవాలని ఆయన సూచించారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంఘటన మరిచిపోకముందే వైజాగ్ లో తెలుగు తమ్ముళ్ళ ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో పాయకరావు పేటకు చెందిన ఒక ప్రముఖ అధికార …

Read More »

కర్నూలు జిల్లాలో వేటకొడవలితో దారుణ హత్య…భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి

ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా బనగానపల్లెలో అనుమానంతో కట్టుకున్న భార్యను నిర్దాక్షిణ్యంగా వేటకొడవలితో హత్య చేశాడు. ఆ తర్వాత భార్య శవాన్ని భుజాన వేసుకుని ఇంటి ముందు పడేసి.. ఆ శవం ముందు కూర్చొని వెక్కివెక్కి ఏడ్చాడు. see also..మూడు లక్షల ఫోన్లను 3 నిమిషాల్లోనే షియోమీ రెడ్ మీ 5..! మహబూబ్‌నగర్‌ జిల్లా అలంపూర్‌కు చెందిన తెలుగు నాగన్న కుమార్తె మహేశ్వరి (33) సంవత్సరాల క్రితం బనగానపల్లె పట్టణంలోని …

Read More »

బాబు గురించి ఆడియో వీడియో టేపులను బయటపెట్టిన వీర్రాజు..

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం మంచి హాట్ టాపిక్ ప్రత్యేక హోదా .కానీ తాజాగా ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తమకు మిత్రపక్షమైన టీడీపీ పార్టీ అధినేత ,రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద అణుబాంబు పేల్చారు.ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదా అంటేనే జైల్లో పెడతా అని స్వయంగా బాబు బెదిరించారు.ఏకంగా విద్యార్థులను ,యువతను అయితే ఏకంగా కేసులు ఉంటె ప్రభుత్వ ఉద్యోగం రాదని హెచ్చరించారు. …

Read More »

జ‌గ‌న్ నిర్ధోషి.. తెర‌పైకి ఒరిజిన‌ల్ కంపెనీ.. ప‌చ్చ‌ బ్యాచ్‌కి అర్ధ‌మ‌య్యేలా షేర్లు కొట్టండి..!

వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అవినీతి కేసుల్లో ప్రధానికి నోటీసులు అంటూ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అనుకూల మీడియాలు ఇష్టం వ‌చ్చినట్టు బుర‌ద‌వార్తలు రాసి.. జ‌గ‌న్ పై మ‌రో మ‌చ్చ వేయ‌డానికి శ్రాయ‌శ‌క్తులా కృషిచేశారు. అయితే ఎల్లో గ్యాంగ్ వారు వేసిన ఎత్తుల‌న్నీ తిరిగి వాళ్ళ‌కే రివర్స్‌లో త‌గులుతున్నాయి. వాళ్లు రాసే బుర్ర‌త‌క్కువ వార్త‌ల వ‌ల్ల ఈసారి మాత్రం జ‌గ‌న్‌కు మేలే జరిగింది. See Also:ప్ర‌కాశం జిల్లా బ్రేకింగ్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat