Home / Blog List Layoutpage 977

Blog List Layout

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు రాజీనామా..!!

టీడీపీ నాయ‌కుల భూ దాహానికి అంతులేద‌ని మ‌రోసారి చాటిచెప్పారు ఆ పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు. ఇందుకు నిద‌ర్శ‌నం ఇటీవ‌ల కాలంలో ఎమ్మెల్యే బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు స‌తీమ‌ణిపై భూ క‌బ్జా కేసు న‌మోద‌వ‌డ‌మే. కేసు న‌మోదైంది బోండా సుజాత‌పైనే అయినా వెన‌కుండి న‌డిపించింది మాత్రం బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావేన‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. ఒక ఎమ్మెల్యేకు త‌న భార్య ఏం చేస్తుంద‌న్న‌ది తెలియ‌ద‌న‌డం అతిశ‌యోక్తి కాదేమో..!! see also …

Read More »

ఏపీకి గ‌త నాలుగేళ్లుగా ”చంద్ర‌బాబా” గ్ర‌హ‌ణ‌మే.. ఈ గ్ర‌హ‌ణం మ‌మ్మ‌ల్ని ఏం చేయ‌లేదు..!

న్యూఇయ‌ర్ జ‌న‌వ‌రి ఫ‌స్ట్‌న ప్ర‌పంచ‌మంతా వెలుగు చిమ్మితే.. అదే నెల జ‌న‌వ‌రి థ‌ర్టీ ఫ‌స్ట్‌న సంపూర్ణ చంద్ర‌గ్ర‌హ‌ణం ఏర్ప‌డ‌నుంద‌ని.., దీంతో గ్రహణం సందర్భంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఆలయాలన్నీ మూసివేసిన విష‌యం తెలిసిందే. ఈ చంద్రగ్రహణం ఆసియా, అమెరికా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో ఇది కనిపిస్తోంది. ఇదిలా ఉండ‌గా.. హిందూ సంప్రదాయం, భారత జ్యోతిష్య శాస్త్రం, పంచాగాలను అనుసరించి, గ్రహణాలు ఏర్పడినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందన్న …

Read More »

హుదూద్ రావాల‌ని కోరుకున్న వ్య‌క్తి… ”వైఎస్ జ‌గ‌న్‌”

జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై వ్యంగ్యాస్ర్తాలు సంధించారు ఏపీ మంత్రి జ‌వ‌హ‌ర్. వాక్ విత్ జ‌గ‌న్ అంటే జైలుకేన‌ని విమ‌ర్శించారు. వైఎస్ జ‌గ‌న్ వెయ్యి కిలో మీట‌ర్లు కాదు క‌దా.. ల‌క్ష కిలోమీట‌ర్లు న‌డిచినా సీఎం కాలేర‌న్నారు మంత్రి జ‌వ‌హ‌ర్‌. అంత‌టితో ఆగ‌క అస‌లు ప్ర‌జ‌లు వైఎస్ జ‌గ‌న్ వెంట ఎందుకు న‌డ‌వాల‌ని ప్ర‌శ్నించారు. వైఎస్ జ‌గ‌న్ సీఎం పీఠంకు ద‌గ్గ‌ర అవుతున్నాన‌ని అనుకుంటూ భ్ర‌మ‌ప‌డుతున్నాడ‌ని ఎద్దేవ చేశారు. వైఎస్ జ‌గ‌న్ మోకాళ్ల …

Read More »

బాహుబ‌లి పోస్ట‌ర్‌ని బీట్ చేసేలా ఉన్న జ‌గ‌న్ వ‌దిలిన ఒకే ఒక్క పోస్ట‌ర్.. టీడీపీకి ఎక్క‌డో మండిపోతుందా..?

ఏపీలో రానున్న సార్వ‌త్రిక ఎన్నికలే లక్ష్యంగా ప్రతిపక్ష నేత జగన్ పాదయాత్రతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జగన్ పాదయాత్ర ఓ వైపు కొనసాగుతుంటే దానికి సమాంతరంగానే వైసీపీ రాజకీయ వ్యూహాలని సైతం అమలు చేస్తోంది. తాజాగా జగన్ పాదయాత్రలో 1000 కిమీ మైలురాయిని అందుకున్నారు. వైసీపీ శ్రేణుల ఉత్సాహాన్ని కొనసాగించేలా జగన్ ఓ పోస్టర్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ వెనుక వైసీపీ అధినేత భారీ వ్యూహమే కనిపిస్తోంది. గంపగుత్తగా …

Read More »

వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు షాక్..2019లో మొత్తం ఓడిపోతున్నార

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat