Home / Blog List Layoutpage 983

Blog List Layout

ఈ ముగ్గురిలో జన నేత ఎవరు?

నిజ‌మైన నాయ‌కుడు అంటే జ‌నం నుంచి పుట్టేవాడు.. వ‌ర్గాలు, కులాలు, గ్రూపులు, రాజ‌కీయాలు.. ఇవ‌న్నీ క‌లిమిలేముల తార‌త‌మ్యం నుంచి పుట్టుకొచ్చిన‌వే. ఉన్నోడు లేనోళ్ల‌ను దోచుకోవ‌డం, లేనోడు క‌డుపుమండి తిరుగుబాటు చేయ‌డం ఆ తిరుగుబాటు గ్రూపులే రాజ‌కీయ పార్టీలుగా రూపాంత‌రం చెంద‌డం. కేంద్ర పాల‌క‌ల ముందు మోక‌రిళ్లాల్సిన స్థితిలో తెలుగువారి ఆత్మ‌గౌర‌వ నినాదంతో స్వర్గీయ నంద‌మూరి తార‌క రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. బాధిత‌, పీడిత‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల క‌డుపు …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రతో రాజ‌కీయంలో కొత్త చ‌రిత్ర‌..!

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర నేటికి 74వ రోజుకు చేరుకుంది. నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ఆయన సోమవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. నేడు 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో వైఎస్‌ జగన్‌కు సంఘీభావం తెలుపుతూ వాక్‌విత్‌ జగనన్న కార్యాక్రమానికి వైసీపీ పార్టి పిలుపునిచ్చింది. వైఎస్‌ జగన్‌ పాదయాత్రకు మద్ధతుగా అన్ని గ్రామాల్లో సంఘీభావం తెలపాలని.. కార్యక్రమాన్ని విజయవంతం …

Read More »

లోక‌ల్ మీడియా స‌ర్వేలో.. సెంచురీ కొట్టే లోక‌ల్ బాయ్ ఎవ‌రు.. తేల్చేసిని ఫైన‌ల్ స‌ర్వే రిజ‌ల్ట్‌..!

ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కింది. పార్టీల మీద విశ్లేష‌ణ‌లు, స‌ర్వేల మీద స‌ర్వేలు ఏపీ రాజ‌కీయాల్ని హీటెక్కిస్తోంది. వ‌చ్చే సార్వత్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ.. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ నువ్వా- నేనా అనేలా పోటీ ఉండ‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు సైతం అభిప్రాయ ప‌డుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో స్వ‌ల్ప తేడాతో అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ.. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు పాల‌న‌లో పూర్తి వైఫ‌ల్యాల‌ను మూట‌గ‌ట్టుకుంది. దీంతో ప్ర‌జ‌ల్లో టీడీపీ పై పూర్తి వ్య‌తిరేక‌త …

Read More »

వైఎస్ జగన్‌ కుమార్తెకు లండన్‌ స్కూల్‌లో ఎలా సీటు వ‌చ్చిందో తెలుసా…

ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత ,వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జగన్ .. 2014లో అతి తక్కువతేడాతో అధికారం కోల్పోయినా దేశంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిపక్షనేతగా జగన్ కొనసాగుతున్నారు. అలాగే వైఎస్ జగన్ భార్య భారతి సాక్షి మీడియాకు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. అదే బాటలో ఇప్పుడు వారి కుమార్తెలు నడుస్తున్నారు. జగన్‌ దంపతులకు ఇద్దరు కుమార్తెలు.. వారి పేర్లు వర్ష, హర్ష..అయితే జగన్ దంపతులు గర్వించే ఘనతను కుమార్తె సాధించిన విష‌యం …

Read More »

వరి సాగు చేసే రైతులు.. సోమరిపోతుల‌ట‌..!!

వ‌రిసాగు చేసే రైతులు సోమ‌రిపోతుల‌ట‌. ఈ మాటలు అన్న‌ది ఎవ‌రో కాదండి బాబోయ్‌.. ఏకంగా మంత్రి హోదాలో ఉన్న దేవినేని ఉమా. ఇక అస‌లు విష‌యానికొస్తే.. ఏపీ నీటిపారుద‌ల‌శాఖ మంత్రి దేవినేని ఉమా రైతుల‌పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కృష్ణా జిల్లా నందిగామ‌లో జ‌రిగిన వ్య‌వసాయ పంట‌ల కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. వరిపంట సోమరిపోతు పంట,వరి లాగే సుబాబుల్ కూడా సోమరిపోతూ పంటే,గతిలేక సుబాబుల్ పంట …

Read More »

జ‌న‌సేనాని సభలో.. వైఎస్ జగన్ ప్రభంజనం..!!

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. వివిధ పార్టీల‌కు చెందిన నాయ‌కులు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న వేళ వారి వారి పార్టీ ప‌టిష్ట‌త‌ల‌పై అంచ‌నాల‌ను వేసుకుంటున్నారు. ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆదివారం అనంత‌పురం జిల్లాలో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఒక ఆస‌క్తిక‌ర స‌న్నివేశం జ‌రిగింది. అదేంటంటే..!! జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ నిర్వ‌హించిన స‌భ‌లో వైఎస్ జ‌గ‌న్ పేరు మారుమోగింది. ఇక …

Read More »

ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వం భేష్.. పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ప్రసంశలు కురిపించారు.గల్ఫ్ బాధితుల్ని ఆదుకునే విషయంలో తెలంగాణ సర్కారు బాగా పని చేస్తోందని ఆయన ప్రశంసించారు. ఇవాళ (ఆదివారం జనవరి-28)ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా టూర్ లో భాగంగా కదిరిలో ఆయన మాట్లాడారు. తెలంగాణలోని కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా గల్ఫ్ దేశాలకు వలస వెళ్తారని, అయితే వాళ్లను అక్కడ దళారులు వెట్టిచాకిరితో మోసం చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో వారిని …

Read More »

మలేషియాలో ఒక్కచోట సమావేశమై జగన్‌కు అభినందనలు తెలిపిన ప్రవాసాంధ్రులు

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెల 29వ తేదీన వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా మలేషియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రులు ఒక్కచోట సమావేశమై ఆయనకు అభినందనలు తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఆ దేవుడు శక్తిని ప్రసాదించాలని మలేషియాప్రవాసాంధ్రుల ప్రార్ధిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో మలేషియాలో నివసిస్తున్న …

Read More »

చెన్నైలో వాక్ విత్ జగన్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్

ప్రజా సమస్యలపై పోరాడుతూ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ఏపీ ప్ర‌తిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈ నెల 29వ తేదీన జననేత వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తికానున్న సందర్భంగా వైసీపీ చెన్నైలో ‘వాక్‌ విత్‌ జగన్‌ అన్నా’కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెన్నైలో నిసిస్తున్న తెలుగు వారు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు …

Read More »

వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలతో, భక్తుల సందోహంతో సందడిగా మారిన మేడారం

ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ నేతలు, భక్త జన సందోహంతో ఆదివారం మేడారం జాతర సందడి, సందడిగా మారింది. ఉప ముఖ్యమంత్రి , విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఉమ్మడి జిల్లా నేతలు సమ్మక్క-సారలమ్మలను భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులతో మాట్లాడి ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.జంపన్నవాగు దగ్గరకు భక్తులు, జిల్లా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat