ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఈ పాదయాత్రకు సంబందించిన 72వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలి మండలం సంగటూరు నుంచి ఆయన శనివారం పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడ నుంచి చిల్లమాను చెన్నైక్రాస్, గుర్రంకొండ, అర్మేనుపాడు వరకూ సాగుతుంది. అక్కడ వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. …
Read More »Blog List Layout
వైసీపీ వైపు చూస్తున్న టీడీపీ యువనేత ..?
ఏపీలో రాజకీయాలు అంటే ఒక పార్టీ నుండి వేరే పార్టీలోకి చేరడం ..మరల తిరిగి అదే పార్టీలోకి రావడం అనే విధంగా తయారైంది.అధికార టీడీపీ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నేతలపై అక్రమకేసులను బనాయించి..బెదిరించొ ..తాయిలాలు ఆశచూపో పార్టీలోకి చేర్చుకుంటున్న సంగతి తెల్సిందే.ఇలా వైసీపీ నుండి టీడీపీలో చేరాడు దివంగత మాజీ ఎమ్మెల్యే దేవినేని నెహ్రు.నెహ్రు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని టీడీపీ అధినేత …
Read More »వైఎస్సార్ కు బాగా సన్నిహితుడైన సాయి ప్రతాప్ ఎప్పుడో వైసీపీలో చేరాల్సింది…కాని ఇప్పుడు
ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నెల్లూరు జిల్లాలో తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు వైఎస్ జగన్. ఓ వైపు ప్రజలు, మరో వైపు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాదయాత్రలో జగన్ తో కలసి నడుస్తున్నారు. ఆ పాదయాత్ర విజయవంతంతగా జరుగుతున్నది. అంతేకాదు చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపుతూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రణాళికలు రచిస్తూ జగన్ తన పాదయాత్రను చేస్తున్నారు. జగన్లో …
Read More »రేపు అనంతపురంలో పర్యటించనున్న పవన్ కల్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “ చలోరే చలోరే చల్” అనే కార్యక్రమంతో తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు ఆలయం నుండి చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో తన యాత్రలో భాగంగా తెలంగాణలో మూడు రోజుల పర్యటన పూర్తయింది.ఇవాళ గణతంత్ర దినోత్సవం సందర్బంగా విరామం ఇచ్చారు.రేపు ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తారు.ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు అనంతపురం జిల్లలో పర్యటిస్తారని ఆ …
Read More »జగన్ కు తీపి కబురు ..బాబుకు చేదు కబురు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత డెబ్బై రెండు రోజులుగా ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాలకు చెందిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.జగన్ పాదయాత్రలో భాగంగా మహిళలు ,యువత ,విద్యార్ధిని విద్యార్థులు ,నిరుద్యోగులు ,రైతులు ఇలా అన్ని వర్గాల ప్రజలు గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు హయంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను ,కష్టాలను చెప్పుకుంటున్నారు.పాదయాత్రకు విశేష ఆదరణ వస్తున్న …
Read More »నెల్లూరులో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ…కత్తులు, మారణాయుధాలతో దాడి
ఏపీలో నేరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ బడితే అక్కడ నిరంతరం దాడులు, హత్యలు ,దొపిడిలు జరుగుతన్నాయి. జరిగిన ప్రాతంలో స్తానిక ప్రజలు భయందోళనకు గురౌవుతున్నారు. తాజాగా నెల్లూరు జిల్లా దీన్దయాళ్నగర్లో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. రెండు హిజ్రా గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం చివరకు దాడులకు దారి తీసింది. ఈ రోజు ఉదయం కొందరు హిజ్రాల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది. దీంతో అలేఖ్య, శీలా అనే రెండు …
Read More »వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా..
వైయస్ జగన్ మోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా.. గణతంత్ర దినోత్సవ సందర్భంగా అభిమానులకు సూపర్ స్టార్ మహేష్ బాబు కానుక ఇచ్చాడు. మహేష్ బాబు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నట్లుగా కొరటాల శివ డైరెక్షన్లో భరత్ అను నేను సినిమాలో ఉన్న ఆడియోను రిపబ్లిక్డే సందర్భంగా మూవీ టీమ్ ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే..అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణం …
Read More »ఏపీలో టీడీపీ, వైసీపీ నేతల మద్య ఘర్షణ…
ఏపీలో అధికార పార్టీ అండతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. హత్యలు, దోపిడిలు, రౌడియిజం, గొడవలతో హల్ చల్ చేస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గీయల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగు యువత నాయకుడు, గ్రామ సర్పంచ్ భర్త భీమవరపు జితేంద్ర రామకృష్ణ తన కారులో గ్రామంలోకి వస్తున్నారు. ఆ సమయంలో ముందుగా ద్విచక్రవాహనం వెళ్తున్న వైసీపీ నాయకుడు వెంకటరెడ్డిని కారుతో గుద్దారు. దీంతో …
Read More »టీడీపీలో ఉన్నా.. వైసీపీ వైపే చూస్తున్న ఆ మంత్రి..! త్వరలో..!!
అవును, నిజమే.. తెలుగుదేశం పార్టీలో మంత్రిగా కొనసాగుతున్నా కూడా.. ఆ మంత్రిగారి చూపు మాత్రం వైఎస్ జగన్వైపే లాగుతోంది. అయితే, ప్రజా సంకల్ప యాత్రతో వైఎస్ జగన్పై పెరుగుతున్న ప్రజా ఆదరణో లేక పలు మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయ ఫలితాల కారణమో తెలీదు కానీ.. వైఎస్ జగన్ చెంత చేరేందుకు పలు రాజకీయ పార్టీ సీనియర్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ విషయం అటుంచితే.. …
Read More »జమ్మలమడుగులో ఆదినారయణ రెడ్డి ఘోరంగా ఓటమి..లేటేస్ట్ సర్వే
2014 ఎన్నికల్లో కడప జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యే గా ఎన్నికయ్యి ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో టీడీపీలోకి వెళ్లి ఎవరూ ఊహించని విధంగా మంత్రి పదవిని కొట్టేశారు ఆదినారయణ రెడ్డి. కేశవరెడ్డి కేసులన్నీ రాజకీయ పరిధిని దాటి కోర్టు పరిధికి చేరుకోవడంతో తన వియ్యంకుడిని బయటపడవేయడానికి ఆది నారాయణ రెడ్డి టీడీపీలోకి వస్తున్నాడని .. తెలుగుదేశంలోకి రాకను వ్యతిరేకిస్తున్నానని ఆనాడే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం …
Read More »