Home / ANDHRAPRADESH (page 1012)

ANDHRAPRADESH

ప్రజాసంకల్పయాత్ర.. ఎనిమిదో రోజు షెడ్యూల్‌ ఇదే

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ఎనిమిదో రోజు షెడ్యూల్‌ విడుదల అయింది. రేపు (మంగళవారం) ఉదయం నుంచి కర్నూల్ జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగనుంది. ముందుగా ఆయన ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 8గం.30ని. ఛాగలమర్రి నుంచి పాదయాత్ర మొదలౌతుంది. ఉదయం 10గం.లకు ముత్యాలపాడు బస్టాండ్ కు చేరుకోగా.. అక్కడ ప్రజా సమావేశంలో వైఎస్‌ జగన్‌ …

Read More »

బాబుకు బీసీ ల దమ్ము ఏమిటో చూపించాలి -బీసీలకు అనిల్ విజ్ఞప్తి ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన యువ ఎమ్మెల్యే ,నెల్లూరు జిల్లా రాజకీయ ఫైర్ బ్రాండ్ అనిల్ కుమార్ యాదవ్ మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బాబు తన రాజకీయం కోసం ..అధికారం కోసం బీసీలను వాడుకుంటున్నాడు . వారికి చేసింది ఏమి లేదని విమర్శించారు .ఆయన ఇంకా మాట్లాడుతూ “రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ …

Read More »

కృష్ణా న‌ది ప్ర‌మాదం.. సీపీఐ నారాయణ మ‌నవరాలు ఆచూకీ..?

కృష్ణానదిలో ఫెర్రీ వద్ద ఆదివారం జరిగిన బోటు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 20కి చేరింది. సోమ‌వారం ఉదయం నెల్లూరుకు చెందిన హరిత డెడ్‌బాడీ వెలికి తీయగా.. ఒంగోలుకు చెందిన 14 ఏళ్ల రిషీత్‌ మృత దేహం బయటకు తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం ఎన్డీఆర్ఆఫ్‌ సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. నలుగురు మంత్రులు ఘటనా స్థలంలోనే ఉండి సహయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. బోటు ప్ర‌మాదంలో మ‌ర‌ణించిన వారిలో ప్రముఖల బంధువులు …

Read More »

బోటు ప్రమాదం వెనక ఆ మంత్రుల హస్తం ఉందా ..?

ఏపీ రాష్ట్రంలో పర్యాటక రంగంలో బోట్ల నిర్వహణ వ్యవహారం ఇద్దరు మంత్రుల కనుసన్నల్లో నడుస్తోంది. పర్యాటక సంస్థ అనుమతి ఇవ్వకపోయినా వారిద్దరి కనుసైగతో వారు చెప్పిన బోట్లను అనధికారికంగా నదిలో తిప్పాల్సిందేనన్న విమర్శలువినిపిస్తున్నాయి.ఇప్పటి వరకు యధేచ్ఛగా సాగిన ఈ వ్యవహారం ప్రమాదం నేపథ్యంలో వెలుగు చూస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఒక ఉద్యోగి ఓ మంత్రికి అత్యంత అనుచరుడిగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా …

Read More »

కృష్ణ న‌ది బోటు ప్ర‌మాదం వెనుక ఏపీ మంత్రి..?

కృష్ణా న‌ది బోటు ప్రమాదం ఘటనలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. రివర్ బోటింగ్ అడ్వెంచర్స్ సంస్థకు చెందిన ఈ బోటు కొండలరావు అనే వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్ జరిగింది. పున్నమి ఘాట్ నుంచి భవానీ ఐలాండ్ కు ఇద్దరిని మాత్రమే ఎక్కించుకునే విధంగా దీనికి అనుమతి కోరారు. అయితే, పూర్తి స్థాయి అనుమతులు రాకుండానే ఈ పడవను నడిపినట్టు అధికారులు గుర్తించారు. వాస్తవానికి ఈ రివర్ బోటింగ్ సంస్థ …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర పై.. టీడీపీ భారీ స్కెచ్‌..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ పాద‌యాత్ర‌కి వ‌స్తున్న స్పంద‌న చూసి టీడీపీ నేత‌లు వ‌ణికిపోతున్నారు. పాద‌యాత్ర‌లో భాగంగా నిర్వ‌హిస్తున్న మీటింగ్‌లు భారీ బ‌హిరంగ‌స‌భ‌ల‌ను త‌ల‌పించ‌డం.. ఇసుక‌వేస్తే రాల‌నంత జ‌నం రావ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే న‌డుస్తోంది. దీంతో నిఘా వర్గాలు ఎప్పటికప్పుడు జగన్ యాత్రకు సంబందించి వివరాలను నేరుగా చంద్ర‌బాబుకు చేర‌వేస్తున్నాయి. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంబించిన రోజు నుండే అనేక ఆటంకాలు సృష్టించేందుకు టీడీపీ బ్యాచ్‌లు …

Read More »

కృష్ణా న‌ది ప్ర‌మాదం పై.. చంద్ర‌బాబు జోకులు..!

కృష్ణా నది బోటు ప్ర‌మాదంలో మృతుల సంఖ్య 19 మందికి చేరింది. ఇక ఈ ప్ర‌మాదంతో రాష్ట్ర‌మంతా విషాద ఛాయ‌లు అలుముకుంటే.. ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు మాత్రం జోకులు వేస్తున్నారు. ఇప్ప‌టికే బోటు ప్ర‌మాదం వెనుక కొంద‌రు టీడీపీ నేత‌ల ప్ర‌మేయం ఉన్న‌ట్టు ఆరోప‌ణ‌లు బలంగా వినిపిస్తున్నాయి. ప‌ర్మిష‌న్ లేకుండా ఇష్టారాజ్యంగా బోట్లు నడుపున్నారని.. వాటిలో ఎక్కువ‌శాతం అన‌ధికార అనుమ‌తుల‌తో తిరిగే బోట్లే ఎక్కువ‌గా ఉన్నాయ‌ని.. వారికి కొందరు మంత్రులు …

Read More »

టీడీపీ పార్టీని ఏమి చేయాలో జగన్ ముందు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన విద్యార్ధి..!

ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని అన్ని వర్గాల ప్రజలు కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు. సోమవారం ప్రజా సంకల్ప యాత్ర 7వ రోజు దువ్వూరు గ్రామం నుంచి ప్రారంభమైంది. మార్గమధ్యలో విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కలిశారు. విద్యార్థి సంఘాల నాయకులు జననేతను కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం సక్రమంగా అమలు చేయకపోవడంతో చదువులు మధ్యలోనే …

Read More »

కృష్ణానది ప్రమాదం…తక్షణమే భూమ అఖిల ప్రియ రాజీనామా…?

కృష్ణానది పెను విషాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. కొండలరావు అనే వ్యక్తి స్పీడ్‌ బోటుకు అనుమతి తీసుకుని, పర్యాటకుల బోటు నడిపినట్లు నిర్థారణ అయింది.నదిలో బోట్లు నడపడానికి జలవనరులశాఖ అనుమతులు కావాలి. అయితే, ప్రైవేట్‌ సంస్థలు కేవలం నాలుగైదు బోట్లకు మాత్రమే అనుమతులు తీసుకుని ఎక్కువ బోట్లు తిప్పుతున్నారు. ఇదే విషయాన్ని విజిలెన్స్‌ శాఖ తన నివేదికల్లో పేర్కొన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అంతేగాక ఏపీలో పర్యాటక శాఖ పడకేసింది. …

Read More »

చంద్ర‌బాబు న‌మ్మించి గొంతు కోశాడు!.. టీడీపీ ఎమ్మెల్యే బోండా సంచ‌ల‌నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నిజ‌ స్వ‌రూపాన్ని మ‌రోసారి బ‌య‌ట పెట్టారు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. కాగా, ఈ రోజు ఓ ఛానెట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో బోండా ఉమా మ‌హేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే, నాడు ఏపీ మంత్రివ‌ర్గ‌ విస్త‌ర‌ణ‌లో భాగంగా చోటు ద‌క్క‌క‌పోవ‌డంతో ఎమ్మెల్యే బోండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు అల‌క‌బూనిన విష‌యం తెలిసిందే. ఈ విష‌య‌మై ఈ రోజు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat