Home / ANDHRAPRADESH (page 1027)

ANDHRAPRADESH

అనారోగ్యంతో వైఎస్‌ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మృతి

అనారోగ్యంతో వైఎస్‌ఆర్సీపీ నేత, పలాస మాజీ ఎమ్మెల్యే  జుత్తు జగన్నాయకులు ఇవాళ  మృతి చెందారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. విశాఖలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున కన్నుమూసినట్లు కుటుంబీకులు తెలిపారు.జగన్నాయకులు అంత్యక్రియలు స్వగ్రామమైన శ్రీకాకుళం జిల్లాలోని మందస మండలం హరిపురంలో జరగనున్నాయి. కొద్ది నెలల క్రితం ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. అయినా ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించారు. …

Read More »

జగన్ ను బెదిరిస్తున్న అచ్చెన్నాయుడు….వెనుక అర్ధమేంటో?

‘ఆవు చేలో మేస్తే దూడగట్టున మేస్తుందా’ అన్న సామెతను మంత్రులు నిజం చేస్తున్నారు. మేమిచ్చే పెన్షన్ తీసుకుంటూ, రేషన్ తీసుకుంటూ మాకే వ్యతిరేకం చేస్తారా’ అంటూ నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబానాయుడు ఓటర్లను బెదిరించిన సంగతి అందరికీ తెలిసిందే. అదే వరసలో తాజాగా మంత్రి   అచ్చెన్నాయడు కూడా జగన్ ను అచ్చంగా అదే విధంగా బెదిరిస్తున్నారు. శ్రీకాకుళంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ‘తమ ప్రభుత్వం వేసిన సీసీ రోడ్లపైనే జగన్ …

Read More »

ఆ వైసీపీ ఎమ్మెల్యేను పొమ్మనలేక పోగబెడుతున్న చంద్రబాబు .

ఏపీ రాష్ట్ర అధికార పార్టీ టీడీపీకి చెందిన నేతల్లో అప్పుడే ఆ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతల పనితీరుపై నిర్వహిస్తున్న సర్వే గుబులు మొదలయ్యింది. ఈ క్రమంలో కర్నూలు అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే టికెట్‌ తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికిస్తే బాగుంటుందో అభిప్రాయం తెలపాలని ఐవీఆర్‌ఎస్‌ (ఇంటరాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టమ్‌) ద్వారా నియోజక వర్గానికి చెందిన ఓటర్ల నుంచి తెలుసుకుంటుండడం చర్చనీయాంశమైంది. అందులో …

Read More »

వాట్ అమ్మా ఎల్లో బ్యాచ్‌.. జ‌గ‌న్ పేరు మార్చుకున్నాడా..?

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత వై ఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల క‌ష్టాల్ని స్వ‌యంగా తెలుసుకోవ‌డం కోసం ఆరు నెల‌ల పాటు సుధీర్ఘ పాద యాత్ర చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఇక అందులో భాగంగానే జగన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ‌నివారం ఉదయం శ్రీవారి నైవేద్యం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. జగన్‌ను తిరుమల వేద పండితులు ఆశీర్వదించారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి …

Read More »

చంద్రబాబు సర్కారుకు కేంద్రం సంచ‌ల‌న లేఖ‌..!

ఏపీ స‌ర్కార్‌కి కేంద్రం షాక్ ఇచ్చింది.. షాక్ అంటే అలా ఇలా కాదు.. చంద్రబాబు స‌ర్కార్ అవ‌లంబిస్తున్న తీరు పై ఓ లేఖ రాయ‌డంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద దుమార‌మే రేపుతోంది. సాక్ష్యాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కే విధంగా వ్యవహరించటం సరికాదని కేంద్రం రాష్ట్రానికి రాసిన లేఖలో పేర్కొంది. కేంద్ర హోం శాఖకు చెందిన అండర్ సెక్రటరీ ముఖేష్ షెనాయ్ ఘాటు పదజాలంతో నవంబర్ 2న …

Read More »

నార‍యణలో వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు….విద్యార్థుల్లో.. అమ్మానాన్నల్లో మార్పు శూన్యం

విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ …

Read More »

ప్రభుత్వ ఆస్పత్రిగా ఎన్టీఆర్ భవన్ ..

ఎన్టీఆర్ భవన్ అటు ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కదా ..ఎన్టీఆర్ భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మార్చడం ఏమిటి అని ఆలోచిస్తున్నారా ..?.నిన్న మీడియాతో మాట్లాడిన తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ “వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి శాసనసభపై పార్టీ జెండా ఎగురవేస్తామని ..ప్రస్తుత ముఖ్యమంత్రి అధికారక నివాసమైన ప్రగతి భవన్ ను ప్రభుత్వ ఆస్పత్రిగా మారుస్తాము అని తెలిపారు …

Read More »

కడప జిల్లాలో బ్లూవెల్‌గేమ్‌ కలకలం..?

ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులను, యువకులను పొట్టనపె ట్టుకున్న బ్లూవెల్‌గేమ్‌ భారతదేశంలోకి వ్యాపించింది. ఇప్పుడు రాజంపేట పట్టణంలో కలకలం రేపినట్లు సమాచారం. రాజంపేట పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్‌ వల్ల పరస్పరం బ్లేడ్స్‌తో కోసుకున్నారని తెలిసింది. కాగా ఈ వార్తలు.. పుకార్లు షికార్లు చేశాయి. ఐదవ తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బ్లూవెల్‌గేమ్‌ ఆడి అందులో వచ్చిన మెసేజ్‌చూసి బ్లేడ్స్‌తో కోసుకున్నారని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ …

Read More »

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ జగన్

వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు,ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత  వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ  ఉదయం నైవేద్య సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.  దర్శనం అనంతరం రంగనాయకులు మండపం చేరుకున్న వైఎస్‌ జగన్‌ను వేద పండితులు ఆశీర్వదించారు.అక్కడి నుంచి శారదా పీఠం అతిథి గృహానికి చేరుకుని స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు కూడా వైఎస్‌ జగన్‌ తీసుకున్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని శ్రీవారిని కోరకుంటున్నట్లు …

Read More »

బాబుకు దిమ్మతిరిగిపోయేలా కేటీఆర్ సూటి ప్ర‌శ్న‌

నోరు తెరిస్తే చాలు హైద‌రాబాద్‌ను తానే అభివృద్ధి చేశాన‌ని..ప్ర‌పంచ ప‌టంలో పెట్టాన‌ని ప్ర‌గ‌ల్భాలు ప‌లికే ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు గాలి తీసేశారు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ‌ మంత్రి కేటీఆర్‌. త‌న ప్ర‌చారానికి వాస్త‌వానికి ఎంతో తేడా ఉంద‌ని…బీబీసీ ఇంట‌ర్వ్యూలో మంత్రి స్ప‌ష్టం చేశారు. గతంలో సీఎంలుగా చేసిన ఎన్టీఆర్‌, చంద్రబాబు వలే…హైదరాబాద్‌ నగరంపై సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ముద్ర ఏమైనా ఉండనుందా అని జ‌ర్న‌లిస్టుల అడిగిన‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat