Home / ANDHRAPRADESH (page 1034)

ANDHRAPRADESH

గరగపర్రులో మరోసారి హైటెన్షన్‌..

ఏపీలో సాంఘిక బహిష్కరణకు గురైన దళితులకు న్యాయం చేయాలంటూ ఆదివారం చేపట్టిన ‘చలో గరగపర్రు’ కార్యక్రమంతో గరగపర్రులో ఉదయం నుంచి సాయంత్రం వరకూ హైటెన్షన్‌ నెలకొంది. అనుక్షణం ఉత్కంఠ రేపింది. ఓవైపు పోలీసులు అందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు జల్లెడ పడుతుంటే మరోవైపు దళితులు అంబేద్కర్‌ విగ్రహం శంకుస్థాపన కోసం ప్రయత్నాలు చేశారు. పోలీసుల సంచారం, వారి వాహనాల సైరన్‌లతో గ్రామంలో భయందోళన పరిస్థితులు నెలకొన్నాయి. గరగపర్రులో దళితుల సాంఘిక బహిష్కరణ …

Read More »

జగన్ పాదయాత్ర ఎఫెక్ట్ -వైసీపీలోకి మాజీ ఎంపీ ..

ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉండగానే అప్పుడే పలు పార్టీలకు చెందిన నేతలు తమ రాజకీయ భవిష్యత్తు గురించి పలు నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలు మారడానికి సిద్ధమవుతున్నారు .ఈ నేపథ్యంలో వచ్చే నెల నవంబర్ ఆరో తారీఖు నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి తెల్సిందే . ఈ పాదయాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట …

Read More »

మంత్రి గంటా పై భ‌గ్గుమ‌న్నమ‌హిళా స‌ఘాలు..!

మహిళల అందాల పేరుతో వ్యాపారం చేస్తే సహించేది లేదని విశాఖలో మహిళలు సాగర కెరటంలా ఎగసి పడ్డారు. వారి ఉద్యమం దెబ్బకు మిస్ వైజాగ్ పోటీలు వాయిదా పడ్డాయి. ఆదివారం జరగాలిసిన ఈ పోటీలకు నిరసన వ్యక్తం చేస్తూ మహిళా, ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. పోటీలు తలపెట్టిన ప్రాంతాన్ని దిగ్బంధనం చేశాయి. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించే సమయంలో తీవ్ర ఉద్రిక్త …

Read More »

ఆళ్లగడ్డలో అఖిల ప్రియ.. ఈసారి క‌ష్ట‌మేనా..?

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అధికార టీడీపీ- ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ మ‌ధ్య ఫైట్ చాలా ట‌ఫ్‌గా జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. ఇక టీడీపీ మంత్రి అఖిల ప్రియ సొంత నియోజ‌క వ‌ర్గం ఆళ్లగడ్డలో ఈసారి గట్టి ఫైట్ జరిగేటట్లు ఉంది. దీంతో అక్క‌డ అఖిలప్రియకు కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆళ్లగడ్డ నియోజకవర్గం భూమా ఫ్యామిలీకి గట్టి పట్టుంది. ఆళ్లగడ్డ అంటే …

Read More »

చంద్రబాబు ముందు 99 మంది ఆత్మహత్యకు సిద్ధం

ఫాతిమా మెడికల్‌ కాలేజీ యాజమాన్యం మోసం చేసిందని ఫాతిమా మెడికల్ కాలేజీ బాధిత విద్యార్థులు వాపోయారు. కాలేజీ యాజమాన్యంతో మంత్రి కామినేని శ్రీనివాస్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో తప్పుడు అఫిడవిట్‌ వేశారని విద్యార్థులు మండిపడ్డారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణ్యమని విద్యార్థులు హెచ్చరించారు. ఫాతిమా కాలేజీ విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. దీంతో తమకు మరణమే శరణమా అని కడపలోని ఫాతిమా మెడికల్‌ కాలేజీ విద్యార్థులు వాపోయారు. …

Read More »

వైసీపీ అభిమానుల ఆవేశం కట్టలు తెచ్చుకుంది.. పట్టణంలో ఉద్రిక్తత

వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా పై రామచంద్రపురం ఎస్ఐ ఎస్ . నాగరాజు దురుసుగా ప్రవర్తించడంతో ఆదివారం రాత్రి పట్టణంలో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది . జక్కంపూడి రాజా ను పోలీసులు స్టేషన్ కు తరలించడంతో అక్కడికి పెద్దఎత్తున అభిమానులు చేరుకున్నారు . దీంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది . వివాదం విషయం తెలుసుకున్న రాజా మాతృమూర్తి జక్కంపూడి విజయలక్ష్మి అక్కడికి చేరుకున్నారు . ఆమె …

Read More »

పోలీసులు ఓవ‌ర్ యాక్ష‌న్‌.. వైసీపీ యువ‌ నేత‌పై ఎస్ఐ దౌర్జ‌న్యం..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజాపై తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎస్సై నాగరాజు దురుసుగా ప్రవర్తించారు. రోడ్డు పక్కన పార్క్ చేసిన కారును తీయలేదని ఆయనపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన ఎస్సై నాగరాజు.. రాజా కాలర్ పట్టుకు బలవంతంగా తోసుకుంటూ పోలీస్ జీపు ఎక్కించి స్టేషన్‌కు తీసుకెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు …

Read More »

గుంటూరు లో దారుణ హత్య.. 60 సెకన్లలో 40 కత్తిపోట్లు…వీడియో

గుంటూరు నగరంలో ఆదివారం రాత్రి మాజీ రౌడీషీటర్‌ బసవల వాసు (38) దారుణ హత్యకు గురయ్యారు. నిత్యం రద్దీగా ఉండే అరండల్‌పేట 12వ వీధిలోని ఓ రెస్టారెంట్‌ ముందు జరిగిన ఈ హత్య నగరంలో కలకలం రేపింది. రాత్రి సుమారు 8-30 గంటల ప్రాంతంలో వాసు రెస్టారెంట్‌లో భోజనం చేసి మరో వ్యక్తితో కలిసి బయటకు వచ్చి నిల్చున్నాడు. అంతలో ఓ స్కార్పియో వాహనంలో వచ్చిన దుండగులు వాసును తమ …

Read More »

కనక దుర్గ గుడిలో అపచారం…. తాకట్టులో దుర్గమ్మ మంగళసూత్రం

విజయవాడ నగరంలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ కనక దుర్గ గుడిలో అపచారం చోటుచేసుకుంది. అమ్మవారి ఆలయానికి సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయంగా ఉంది. ఇందులోని శ్రీవల్లి అమ్మవారి మంగళసూత్రం మూడు నెలల కిందట హఠాత్తుగా కనిపించకుండా పోయింది. ఆలయంలోని ఓ అర్చకుడు అమ్మవారి బంగారు తాళిబొట్టును తాకట్టు పెట్టి సొమ్ముచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని గుర్తించిన ఆలయ అధికారులు ఈ అంశం వివాదాస్పదంగా మారకముందే గుట్టుచప్పుడు కాకుండా తాకట్టు …

Read More »

రాష్ట్రం కోసమే చంద్రబాబు స్నానం కూడా చేయకుండా బిజీగా పర్యటనలు

తెలుగుజాతిని నడిపిస్తున్నాని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కోసం స్నానం చేయడాన్ని కూడా త్యాగం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 10 రోజులు పాటు విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ విశేషాలను మీడియాకు వివరించారు. విదేశీ పర్యటన ద్వారా భారీగా పెట్టుబడులను తాను ఆకర్శించానన్నారు. వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు అమెరికా పర్యటన ఊతం ఇచ్చిందన్నారు. రైతుల ఇంట నిత్య దీపావళి ఉండాలన్నదే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat