ఏపీలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని జగన్ సంకల్పించుకున్నారు. అందులో భాగంగానే ప్రణాళికలు రచిస్తూ.. సీనియర్ నేతల నుండి సలహాలు స్వీకరిస్తూ.. ముఖ్య నేతలు, కార్యకర్తలను దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పాదయాత్ర కోసం జగన్ అండ్ టీమ్ మాత్రం అదిరిపోయే ప్రణాళికలతో జనాల్లోకి వెళ్లేందుకు …
Read More »జగన్ వీరాభిమాని … తొమ్మిది ఎడ్ల బండ్లు…తొమ్మిది ట్రాక్టర్లతో
ఏపీ లోని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్న ఓ వ్యక్తి.. ఆ పార్టీ ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను పోలిన బండ్లను ప్రదర్శించి కొలుపుల్లో తన అభిమానాన్ని చాటుకున్నాడు. గుంటూరు జిల్లా కొల్లిపర మండల కేంద్రంలో గంగానమ్మ కొలుపులు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. కొలుపుల్లో భాగంగా గ్రామానికి చెందిన విఘ్నేశ్వర బ్రిక్స్ యజమాని చెంచల రామిరెడ్డి 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొక్కుకున్నారు. మొక్కుబడులు …
Read More »లోకేష్కు షాక్ ఇచ్చిన వైసీపీ..ఎప్పుడు..? ఎలా..?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్కు వైసీపీ అనుకోని విధంగా షాకిచ్చింది. లోకేష్ మంత్రి పదవి చేపట్టి దాదాపు ఆరునెలలు పైగానే గడుస్తోంది. మండలి నుంచి చట్ట సభల్లోకి అడుగుపెట్టిన లోకేష్కు పంచాయతీరాజ్, ఐటీ వంటి కీలక శాఖలను చంద్రబాబు అప్పగించారు. అయితే ఇప్పటి వరకూ బహిరంగ సభలు, పార్టీ సమావేశాల్లోనే లోకేష్ ప్రసంగాలు విన్నాం. శాసనసభలో మంత్రిగా లోకేష్ ప్రసంగం ఇంతవరకూ వినలేదు. ఆరు నెలల …
Read More »చంద్రబాబు.. వైఎస్సార్ పై శివారెడ్డి సెటైర్లు.. ఫుల్ వీడియో దొరికేసింది
We are Watching DHARUVU TV. It is a leading Telugu News Channel, bringing you the first account of all the latest news online from around the world including breaking news, regional news, national news, international news, sports updates, entertainment gossips, political news, crime reports.If you like this video, please don’t …
Read More »వైసీపీ నిర్ణయాలు అన్నీ సంచలనంగానే ఉంటాయ్..!
ఏపీ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎన్నడూలేని రీతిలో సంచలన నిర్ణయం తీసుకుంది వైసీపీ. ఏపీలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల బహిష్కరణలో తాము ఎన్టీఆర్ ఆదర్శమని వైసీపీ ప్రకటించడం విశేషం. నవంబరు 10వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు వైసీపీ ఎమ్మెల్యేలతో అధినేత జగన్ సమావేశమయ్యారు. జగన్ అధ్యక్షతన గురువారం పార్టీ …
Read More »పాదయాత్రకు ముందు జగన్ లండన్ వెళ్ళడానికి కారణమిదే..!
వచ్చే నెల నవంబర్ 6 నుంచి ఆరు నెలలపాటు పాదయాత్రను తలపెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ నెల 28నుంచి లండన్ లో పర్యటించాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నెల 28న లండన్ కు వెళ్లనున్న జగన్, 2వ తేదీలోగా తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. 27న శుక్రవారం కోర్టు విచారణ తరువాత ఆయన బయలుదేరుతారని, తిరిగి 3న విచారణలోగా …
Read More »28న లండన్ కు వైఎస్ జగన్..
వైసీపీ అధినేత జగన్ ఈ నెల 28 నుంచి లండన్, యూరప్ లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో లండన్ టూర్కు అునమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆరు రోజుల లండన్ టూర్కు అనుమతి ఇవ్వాలని ఆయన మెమో సమర్పించారు. దీంతో లండన్ వెళ్లేందుకు జగన్కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. నవంబర్ 2న తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారని వైసీపీ వర్గాల సమాచారం. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత, …
Read More »రేపు హైదరాబాద్కు చంద్రబాబు..?
రేపు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన ముగించుకుని ఉదయం 5.15గంటలకు హైదరాబాద్కు చేరుకోనున్నారు. అనంతరం అయన ఉదయం 11గంటలకు గవర్నర్ నరసింహన్ను పరామర్శిస్తారు. ఇటీవలే గవర్నర్ తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. తరువాత మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
Read More »కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు
కిల్లి కృపారాణి భర్త….. కుమారుడిపై కేసు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంపీగా, కేంద్ర మంత్రిగా కిల్లి కృపారాణి చక్రం తిప్పారు. అయితే రాష్ట్ర విభజన పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదం ఈమె రాజకీయ భవిష్యత్తును సమాధి కట్టింది. అలాంటి కృపారాణి పేరు ఇన్నాళ్ల తర్వాత మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. విశాఖలో ఫ్లాటు కబ్జా ఉదంతంలో కృపారాణి భర్త డాక్టర్ రామ్మోహనరావుపై పోలీసులు కేసు …
Read More »వైసీపీ శ్రేణులకు జగన్ ఝలక్ ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ,ఎమ్మెల్సీలు ,ఎంపీలు ,సీనియర్ నేతలు ,జిల్లా పార్టీ అధ్యక్షులతో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో సమావేశం అయిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా త్వరలో జరగనున్న శాసనసభ సమావేశాలు ,జగన్ పాదయాత్ర తదితర విషయాల గురించి చర్చిస్తున్నారు …
Read More »