Home / ANDHRAPRADESH (page 1039)

ANDHRAPRADESH

విదేశాల్లో ఉన్న బాబుకు బిగ్ షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజధాని అమరావతి నిర్మాణాల ఆకృతుల గురించి చర్చించడానికి ..రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడడమే లక్ష్యంగా విదేశీ పర్యటనలో ఉన్న సంగతి విదితమే .చంద్రబాబు విదేశ పర్యటనలో ఉండగానే ఆయనకు పెద్ద షాక్  . అందులో భాగంగా తెలంగాణ టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కొండగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి తాజాగా ఒక సంచలన ప్రకటన చేశాడు …

Read More »

ఆదినారాయణరెడ్డి పై జోగి రమేష్‌ ఫైర్..!

ఆంద్రప్రదేశ్  మంత్రులు నారా లోకేశ్‌, ఆదినారాయణరెడ్డి, ప‍్రత్తిపాటి పుల్లారావులపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు . వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాదయాత్రపై మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌  పార్టీ కార్యాలయంలో  జోగి రమేష్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ఆదినారాయణరెడ్డి  తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే ప్రబుద్ధుడు. ఆదినారాయణరెడ్డి నువ్వెప్పుడు రాజీనామా చేశావు. …

Read More »

వైసీపీ శ్రేణులకు సరికొత్త బిరుదు ఇచ్చిన లోకేష్…

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్నారు .ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేశారు .ఈ సందర్భంగా నారా లోకేష్ నాయుడు మాట్లాడుతూ తమ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ప్రతిపక్షాలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. సాధారణంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న …

Read More »

జనసేనలో.. పవన్ తర్వాత అత‌నే..!

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌న్నిహితుల్లో ఒక‌రు రాజు ర‌వితేజ‌. వాస్తవానికి పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించడంలో కీలకంగా వ్యవహరించాడు రాజు రవితేజ. అతడితో కలిసి ఇజం అనే పుస్తకాన్ని కూడా రాశాడు పవన్ కల్యాణ్‌. వాస్తవానికి రాజు రవితేజ్‌తో పవన్ కల్యాణ్‌కు చాలా కాలం క్రితమే పరిచయం ఉన్నప్పటికీ జనసేన పార్టీ పెట్టిన సమయంలో అతడి పేరు వెలుగులోకి వచ్చింది. తాను పార్టీ పెట్టిన సమయంలో.. నా …

Read More »

చారిత్రకనేపథ్యంతో తెలుగు వారు గర్వపడేలా అమరావతి నిర్మాణాలు ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్‌ షెట్టి, ఉన్నతాధికారుల బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని భవన నిర్మాణాలకు చెందిన పలు ఆకృతులను …

Read More »

జగన్ పోరాటాలకు దిగొచ్చిన బాబు సర్కారు -7లక్షలమందికి లబ్ధి ..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసర్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ దాదాపు అరువందలకు పైగా ఎన్నికల హామీలను కురిపించింది .అందులో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతిను కల్పిస్తాం అని .అధికారంలోకి వచ్చి మూడున్నర ఏండ్లు అయిన కానీ ఇంతవరకు దాని ప్రస్తావనే లేదు . గత మూడున్నర ఏండ్లుగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ …

Read More »

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా దేవేంద్రరెడ్డి..!

వైసీపీ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్‌గా కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గానికి చెందిన జి.వి.దేవేంద్రరెడ్డి నియమితులయ్యారు. వైసీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు దేవేంద్రరెడ్డికి ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి జగన్‌కు అత్యంత సన్నిహితులుగా దేవేంద్రరెడ్డి ఉన్నారు. ఇంతకుముందు పార్టీ ఏపీ ఐటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ …

Read More »

నారా లోకేష్‌కు యువకుడు వార్నింగ్‌..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు ,రాష్ట్ర ఐటీ, పంచాయితిరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ కి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ యువకుడు బహిరంగ లేఖ రాసాడు . ప్రస్తుతం రాష్ట్ర స్థితి మీద కొన్ని ప్రశ్నలకు మంత్రి లోకేశ్‌, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం ఇవ్వాలని కోరాడు. ఇందుకు సోషల్‌మీడియాను వేదికగా చేసుకొని లేఖ రాసాడు . గోదావరి జిల్లాల ప్రజలతో పాటు తాను, తన …

Read More »

వేధింపులు తాళ‌లేక విద్యార్థిని ఆత్మహ‌త్య‌.. మ‌రొక‌రు య‌త్నం

అనంత‌పురంలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. శార‌దా న‌గ‌ర్‌లో శ్రీ సాయి క‌ళాశాల‌లో య‌మున హాస్ట‌ల్ గ‌దిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. సీఎస్ఈ చ‌దువుతున్న య‌మున దీపావ‌ళి పండుగ‌కు ఇంటికి వెళ్లి వ‌చ్చింది. సెల‌వుల త‌రువాత కాలేజీకి వెళ్లి త‌న‌కు ఒంట్లో బాగోలేదంటూ హాస్ట‌ల్‌కు తిరిగి వ‌చ్చింది. అయితే, రూమ్‌మెంట్స్ వ‌చ్చి చూసే స‌రికి య‌మున ఫ్యాన్‌కు ఉరేసుకుని క‌నిపించింది. తన‌ కూతురు చావుకు కాలేజీ …

Read More »

విశాఖ తీరానికి సముద్ర ‘బాహుబలి’

ప్ర‌పంచంలోనే రెండో అతి పెద్ద నౌక విశాఖ సాగ‌ర తీరానికి చేరింది. 277 మీట‌ర్ల పొడ‌వు క‌లిగిన ఈ నౌక‌లో ఒకేసారి 65వేల ట‌న్నుల స‌రుకును ర‌వాణా చేయ‌వ‌చ్చు. లైబీరేబియాకు చెందిన ఈ నౌక 2004 నుంచి సేవ‌లు అందిస్తోంది. విశాఖ కంటైన‌ర్ టెర్మ‌న‌ల్ బెర్త్‌లో ఈ నౌక నుంచి స‌రుకును ఎగుమ‌తి, దిగుమ‌త చేశారు. ఈ షిప్ విశాఖ తీరానికి రావ‌డం ఇటీవ‌ల కాలంలో ఇది రెండో సారి.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat