ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంద్రబాబు నాయుడు చెత్త కోసం ఆగడమేంటని అనుకుంటున్నారా..?. మీ ప్రశ్న అదే అయితే.. ఈ సమాధానం మీ కోసమే. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి అనుసంధానంగా సీఎం చంద్రబాబు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమం చేపట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో నేడు విజయవాడ నుంచి ప్రసాదంపాడు మీదుగా వెళ్తూ రైవస్ కాల్వ వద్ద చంద్రబాబు ఆగారు. కాల్వ గట్టు వెంబడి చెత్త, …
Read More »టీడీపీలోకి వైసీపీ ఎంపీ -భారీ ప్యాకేజ్ ఫిక్స్ చేసిన చంద్రబాబు ..
ఏపీ లో విచిత్ర పరిస్థితి నెలకొన్నది .ఒకవైపు గత సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన ఎన్నికల హామీలలో ఒక్క హామీ నేరవేర్చకపోగా వాటిపై ..ప్రజల సమస్యల పై పోరాడుతున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీను బలహీన పరిచే ప్రయత్నాలు చేస్తుంది అధికార తెలుగుదేశం పార్టీ .అందులో భాగంగా వైసీపీ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలను ..ఇద్దరు ఎంపీలను టీడీపీ వైపు లాక్కున్నాడు ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ …
Read More »చంద్రబాబు ఇంటి ముందు..తప్పిన పెను ప్రమాదం!
ఉండవల్లి కరకట్ట వద్దగల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటి ఎదుట ఓ పోలీసు హల్ చల్ చేశాడు. పోలీస్ వ్యాన్ను ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న వాహనాలపైకి దూసుకు పోయాడు. దీంతో అదుపు తప్పిన ఓ బైక్ కింద పడిపోయింది. ఈ ఘటనలో వెంకటపాలెంకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ముగ్గురు ప్రాణాపాయంనుంచి బయటపడ్డారు. అయితే, వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని …
Read More »చంద్రబాబూ.. చేనేతంటేనే చిన్నచూపా!
అనంతపురం జిల్లా నేతన్నలు చేపట్టిన నిరసన దీక్షలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. అయితే, అనంతపురం జిల్లా ధర్మవరంలో నేతన్నలు చేపట్టిన నిరసన దీక్ష గత 30 రోజుల నుంచి కొనసాగుతున్నా పాలకులు పట్టించుకోకపోడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో తమకు అండగా ఉంటానని మాటిచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు తమ సమస్యలను పరిష్కరించమని ఎన్ని సార్లు ప్రభుత్వానికి మొర పెట్టుకున్నా పట్టించుకోక పోవడం దారుణమని నేతన్నలు చంద్రబాబుపై పెదవి విరుస్తున్నారు. పవర్లూమ్స్ …
Read More »లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా ఆపేయ్…వాణీ విశ్వనాథ్ ఫైర్…వర్మ మైండ్ బ్లోయింగ్ కౌంటర్..!
కాంట్రవర్సీ రాంగోపాల్ వర్మ తాను తీయబోయే సిన్మాలకు ముందే కాంట్రవర్సీ క్రియేస్ చేసి , పబ్లిసిటీ పెంచేసుకుంటాడు..తాజాగా తీయబోయే లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మాపై కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు. ఏ ముహూర్తంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సిన్మా తీస్తున్నానని రాంగోపాల్ వర్మ ప్రకటించాడో కానీ ఎక్కడ ఎన్టీఆర్కు చంద్రబాబు వెన్నుపోటులో అసలు రహస్యాలు ప్రజలకు తెలిసిపోతాయోనని టీడీపీ బ్యాచ్లో కలవరం మొదలైంది. అందుకే టీడీపీ నేతలు పెద్ద ఎత్తున రాంగోపాల్ …
Read More »అగ్రిగోల్డ్ స్కామ్లో జగన్ పోరాటానికి దిగి వచ్చిన చంద్రబాబు…!
అగ్రిగోల్డ్..తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద కుంభకోణం..20 ఏళ్లుగా డైలీ ఫైనాన్స్ పేరుతో రోజుకు 10 నుంచి 100 రూపాయల వరకు వసూలు చేసి చిట్టీల వ్యాపారం చేసి నమ్మకం తెలుగు ప్రజల్లో నమ్మకం కలిగించిన ఈ అగ్రిగోల్డ్ సంస్థ టర్పోవర్ వేల కోట్లకు చేరుకుంది..ఆ తర్వాత పాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, రంగంలో ప్రవేశించిన అగ్రిగోల్డ్ సామ్రాజ్యం ఆ తర్వాత రియల్ ఎస్టేట్, రిసార్ట్స్ లలో కూడా పాగా వేసింది..అలా తెలుగు …
Read More »నా ఓటమికి మీరే కారణం..ఆరుగురు సీఎంలపై తొడగొట్టా..గాలి సంచలన వ్యాఖ్యలు..!
ఎవరైనా నాయకుడు ఎన్నికల్లో ఓడిపోతే కారణాలు ఏముంటాయి.. సదరు నాయకుడిపై ప్రజల్లో విశ్వాసం కలుగక పోవడం, అసమర్థత, అవినీతి ఆరోపణలు..ఇవే ఆ నాయకుడి ఓటమికి కారణం అవుతాయి. కానీ తన ఓటమికి మీరే కారకులు అని కార్యకర్తలపై విరుచుకుపడుతున్నాడు..ఓ టీడీపీ సీనియర్ నాయకుడు..ఇంతకీ ఎవరంటారా..ఆయనే చిత్తూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమ నాయుడు..పార్టీలు మార్చినంత అవలీలగా మాటలు కూడా మార్చడంలో దిట్ట..సమయం, సందర్భం లేకుండా …
Read More »కంచ ఐలయ్య పుస్తకం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ పుస్తకం పై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తమ కులాన్ని అవమానపర్చేలా ఉన్న పుస్తకాన్ని తక్షణమే నిషేధించాలంటూ ఆర్యవైశ్య సంఘం నేత, ప్రముఖ న్యాయవాది రామాంజనేయులు గత నెలలో దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం నేడు కొట్టివేసింది. పిటిషన్ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పు సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు …
Read More »ఈ విషయం తెలిస్తే ఇక “అక్కడ ” బంగారం కొంటారా ..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసిన ఏ హోర్డింగ్ చూసిన..ఏ టీవీ ఛానల్ మార్చిన ప్రతి పది నిమిషాలకు తప్పనిసరిగా వచ్చే యాడ్ ప్రముఖ బంగారం వ్యాపార సంస్థ అయిన లలితా జ్యువెలరీ గురించే .ఈ యాడ్ లో ఆ సంస్థకు ఛైర్మన్ అయిన కిరణ్ కుమార్ కనిపిస్తూ . “బంగారం షాపులకు వచ్చేవారు బాగా రిచ్ అని అనుకుంటారు .అందుకే మా దగ్గర మీకు నచ్చిన …
Read More »వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి
కర్నూలు జిల్లాలో విద్యుద్ఘాతానికి గురై నలుగురు మృతి చెందిన ఘటనపై వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం తెలిపారు. కాగా జిల్లాలోని సంజామల మండలం మిక్కినేనిపల్లి గ్రామానికి చెందిన ఐదుగురు రైతులు పొలానికి వెళ్తూ శుక్రవారం విద్యుధ్ఘాతానికి గురయ్యారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అడవి పందులు పంటను ధ్వంసం …
Read More »