ఎప్పుడు వచ్చామో కాదు అన్నయ్యా.. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఉంది ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పనితీరు.. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ఎక్కడెక్కడ లాక్ డౌన్ విధించారు. దేశమంతటా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.. ప్రజల్లో భయాందోళన పెరుగుతోంది.. ఎవరిని ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదు.. ప్రతీ రాష్ట్రంలో ఎక్కడికక్కడ అధికారులు, ప్రభుత్వాధినేతలు తమ శక్తిమేరకు ఈ మహమ్మారిని నియంత్రించేందుకు పనిచేస్తున్నారు. దేశంలోని ముఖ్యమంత్రులంతా కరోనాపై …
Read More »తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్ డౌన్.. ఇప్పుడు వాళ్లే హీరోలు
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలతో పాటు అన్నిచోట్లా వాహనాల రాకపోకలపై పోలీసుల ఆంక్షలు విధించారు. బారికేడ్లను అడ్డంగా పెట్టి వాహనాల రాకపోకలను పోలీసులు అడ్డుకుంటున్నారు. అలాగే ఏపీ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో చెక్ పోస్టుల వద్ద వాహనాలు నిలిపి వేస్తున్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ తెలంగాణల మధ్య రాకపోకలు కొనసాగట్లేదు. కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు అధికార యంత్రాంగంలాక్ డౌన్ ను కఠినంగా అమలు …
Read More »కరోనా విషయంలో వలంటీర్లను అభినందించిన ప్రధాని.. జయహో జగన్
వైసీపీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ముందు చూపుతో 2.5 లక్షల మంది గ్రామ వాలంటీర్లను నియమించారు. తక్కువ జీతమైనా సేవాభావంతో పని చేసేయడానికి యువత ముందుకు వచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు డోర్ డెలివరీ చేయడంతో పాటు విపత్తు సమయాల్లో, ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి వారధిలా నిలుస్తారని సీఎం చెప్పారు. ఇవాళ అది అక్షర సత్యమైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు అన్ని రాష్ట్రాల్లో ఉంటారు. వారి ద్వారా ప్రజలకు సేవలు …
Read More »కరోనా రిలీఫ్ ఫండ్.. ఏపీ వైసీపీ మంత్రి భారీ విరాళం
కరోనా ప్రభావంతో ఇళ్లకే పరిమితం అయితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది . అందుకే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా విషయంలో లాక్ డౌన్ ప్రకటిస్తూ పేదలకు ఉచిత రేషన్ అందిస్తామని , ఆర్ధిక సాయం చేస్తామని ప్రకటించాయి.ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆ పనిలో ఉన్నాయి. ఇక తాజాగా ఏపీలో కూడా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలను ఇళ్లకే పరిమితం చేస్తున్న నేపధ్యంలో ప్రభుత్వం నిరుపేదలకు సాయం అందిస్తామని …
Read More »ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా..కొత్త తేదీలు ప్రకటన
ఏపీలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. మార్చి 31 నుంచి జరగాల్సిన పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. రెండు వారాలపాటు పరీక్షలు వాయిదా వేయనున్నట్టు ఆయన తెలిపారు. మార్చి 31 తర్వాత పరిస్థితులను సమీక్షించి కొత్త తేదీలు ప్రకటిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఉదయం కరోనా కట్టడిపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష అనంతరం విద్యాశాఖ ఈ …
Read More »తెలుగు రాష్ట్రాలకు కొండంత అండగా నిలిచిన హీరో నితిన్..!
ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న నేపధ్యంలో హేమాహేమీ దేశాలు సైతం కరోనా దెబ్బకు వణికిపోతున్నాయి.ఇక ఇండియా ఇప్పటికే 400లకు పైగా కేసులు నమోదు కావడంతో కేంద్రం కూడా అన్ని చర్యలు చేపడుతుంది. దేశం మొత్తం మీద ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళలో విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ప్రకటించ్నారు. మరోపక్క తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ …
Read More »కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజల కోసం సూచించిన నియమాలు
కరోనా వైరస్ కట్టడిలో భాగంగా ఏపీ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ రాష్ట్ర ప్రజల కోసం నియమాలు సూచించారు. * కరొనా వైరస్ వ్యాప్తి, తీవ్రంగా ఉన్నందున్న ప్రజలు స్వీయ నిర్బంధంలో ఉండాలి. * ప్రజా ఆరోగ్యం కోసం ఇవాళ్టి నుంచి 31 మార్చ్ వరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంటుంది. * ప్రైవేట్ వెహికిల్స్ ఎమర్జెన్సీ పనులకు మాత్రమే ఉపయోగించాలి. * వచ్చే వారం పది …
Read More »ఏపీలో మొట్టమొదటి కరోనా పాజిటివ్ యువకుడు డిశ్చార్జ్ !
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట కరోనా పాజిటివ్ వచ్చిన యువకుడు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇటలీలో ఎంఎస్ చదువుతున్న యువకుడు నెల్లూరుగా వచ్చాడు. అయితే ఆ కుర్రాడికి టెస్ట్లు చేయగా పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఆ యువకుడ్ని ఈ నెల 9న ప్రొఫెసర్ నరేంద్ర బృందం చికిత్స చేసింది. చికిత్స అనంతరం మూడు సార్లు పరీక్షలు నిర్వహించగా తాజాగా నెగిటివ్ అని రావడంతో డిశ్చార్జ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా …
Read More »పవర్ పోయింది కాబట్టే ఈ సైలెన్స్..లేదంటే జనతా కర్ఫ్యూ ఐడియా నాదే అనేటోడు !
2014 ఎన్నికల్లో తప్పుడు హామీలు ఇచ్చి చివరికి గెలిచాక చంద్రబాబు చేతులెత్తేసిన విషయం అందరికి తెలిసిందే. బాబు హయంలో ప్రకృతి కూడా అంతగా సహకరించలేదు..అలాంటి సమయంలో కూడా చంద్రబాబు తన వంటిచేత్తో తుఫాన్లు అడ్డుకున్నానని చెప్పుకొచ్చారు. ఇలా అధికారంలో ఉన్నంతసేపు ఎన్నెన్నో మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టాడు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికిస్తుంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన విజయసాయి రెడ్డి “పవర్ పోయిన దిగులులో …
Read More »గడప దాటని ‘సీమ’జనం..స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూ
కరోనా వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు. ఒక రోజుకు కావాల్సిన నిత్యావసర సరుకులు, కూరగాయలు, ఇతరత్రా వస్తువులను ప్రజలు ముందు రోజునే సమకూర్చుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ముందస్తు చర్యలు తీసుకుని స్వీయ గృహ …
Read More »