Home / ANDHRAPRADESH (page 176)

ANDHRAPRADESH

ఏపీలో కరోనా వైరస్ ఉందా..?

ప్రస్తుతం చైనా ను వణికిస్తున్న ముఖ్యమైన హాట్ టాఫిక్ కరోనా వైరస్. దీనివలన దాదాపు ఇరవై ఐదు వేల మంది మృత్యువాత పడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కరోనా వైరస్ ఏపీలో కూడా వ్యాప్తిస్తుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. వీటిపై ఆ రాష్ట్ర వైద్యాధికారులు స్పందించారు. కరోనా వైరస్ ప్రభావిత దేశాల నుండి రాష్ట్రానికి వచ్చిన యాబై మందిలో నలబై తొమ్మిది మందికి …

Read More »

ఎవరికి ఎవరు ఫోన్ చేశారు..!

జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో బీజీ కానున్నారు. ఆయన వరసగా సినిమాలు చేయడానికి సిద్దమైయ్యారు. ‘పింక్’ సినిమా తెలుగు రీమేక్ లో పవన్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పవన్ ,ఆలీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అధి ఏమిటంటంటే ఆంధ్ర రాజకీయాలతో ఇరువురి మధ్య పెరిగిన దూరాన్ని పక్కనబెట్టి పవన్ …

Read More »

రైతు సంక్షేమమే సీఎం జగన్ లక్ష్యం..!

మొన్నటివరకు కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధం కారణంగా వేలాది రైతులు పండించిన తమ పంటను ఏం చేయాలో తెలియని అగమ్యగోచర స్థితిలో ఉన్నారు. నిషేధం తక్షణమే ఎత్తివేయాలని వైసీపీ ఎంపీలు జీరో అవర్‌లో చేసిన విజ్ఞప్తిపై వాణిజ్య మంత్రి సానుకూలంగా స్పందించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కేపీ ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేయడం జరిగింది. దీంతో వారిపట్ల రైతులు హర్షం వ్యక్తం …

Read More »

కియా విషయంలో వస్తున్న పుకార్లు నమ్మకండి..వేణుంబాక !

గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఓట్లకోసం ఎన్నో అసత్యపు మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసారు. ఉన్న అధికారాన్ని సొంత పనులకే ఉపయోగించాడు తప్పా ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇక ఈ విషయం పక్కనపెడితే రాష్ట్రానికి పరిశ్రమల విషయానికి వస్తే కియా సంస్థ విషయంలో బాబు చేసినవన్నీ అందరు గమనించారు. కియా మేనేజ్మెంట్ కూడా బాబు బండారం బయటపెట్టేసింది. అయితే తాజాగా …

Read More »

నకిలీ మద్యం తయారీ కేసులో మొత్తం కేఈ ఫ్యామీలీ..!

కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేసులో టిడిపి సీనియర్ నేత ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించినట్లు సమాచారం వచ్చింది. మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్‌ కనుసన్నల్లో నకిలీ మద్యం విక్రయ దందా ఆరేళ్లు జోరుగా కొనసాగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ కేసులో కేఈ ప్రతాప్‌తో పాటు మరో 35 మందికి సంబంధం ఉండగా …

Read More »

ఏపీలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. 199.44 కోట్ల రూపాయల వ్యయంతో 11,158 కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం విడుదల చేసిన జిఓలో ప్రతి గ్రామ సచావాలయంలోనూ ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొంది. ఏప్రిల్‌ నాటికి ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి రానున్నాయి. 15 పేజీల జిఓలో వివిధ అంశాలను ప్రభుత్వం …

Read More »

ఏపీలో దిశా పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్నా సీఎం జగన్..!

ఈనెల 7న దిశా పోలీస్‌ స్టేషన్‌ను రాజమండ్రిలో ప్రారంభిస్తున్నట్లు ఏపీ హోంశాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఈ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దిశా చట్టం అమలుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పోలీసులకు శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. మహిళా భద్రతాపై ముఖ్యమంత్రి చిత్తశుద్ధితో ఉ‍న్నారని, మహిళా భద్రత కోసమే దిశా చట్టాన్ని …

Read More »

చంద్రబాబును నిలదీసిన మంత్రి కన్నబాబు…!

తన సొంతూరు నారావారిపల్లెలో వైసీపీ సభ నిర్వహించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు చిర్రుబుర్రులాడారు. నా సొంతూరులో మంత్రులు సభ ఎందుకు పెట్టారు…బుద్ధి ఉన్నవారు ఎవరైనా మా ఉరి నుంచి వైజాగ్ వెళ్లాలని అనుకుంటారా? మంత్రులకు కనీసం ఆలోచన లేదా? మా ఊరి వాళ్లు అమరాతిని దాటి వైజాగ్‌ వెళ్లాలని ఆలోచిస్తారా? వందశాతం అలా అనుకోరు. అలాంటప్పుడు మూడు రాజధానులకు మద్ధతుగా మా ఊరిలో వైసీపీ సభ నిర్వహిస్తే ప్రజలు ఎలా …

Read More »

తండ్రీకొడుకులను ఏకిపారేసిన వైసీపీ నేత రామచంద్రయ్య..!

 తెనాలి సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన విమర్శలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. చంద్రబాబు ప్రజల మద్దతు ఉన్న నాయకుడు కాదని విమర్శించారు. అసలు ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసే సత్తా చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. సొంత ప్రయోజనాలకోసమే అమరావతిపై కృత్రిమ ఉద్యమం మొదలు పెట్టారని విమర్శించారు. రాజధాని అంశంపై చంద్రబాబు చెప్పినట్టే నడుచుకోవాలనే రూల్‌ ఉందా..? అని ప్రశ్నించారు. కాగా అమరావతిని …

Read More »

టీడీపీ కులపార్టీ అయిందంటే.. మీ తండ్రీకొడుకుల పుణ్యమే లోకేషూ..!

స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరుపొందింది. నిజంగా ఎన్టీఆర్ హయాంలో బీసీల్లో రాజకీయ చైతన్యం కలిగించింది టీడీపీ పార్టీనే…మోత్కుపల్లి,  జీఎంసీ బాలయోగి,  ప్రతిబాభారతి, పుష్పరాజ్ వంటి దళితనేతలు రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పుణ్యమే.. అందుకే  టీడీపీకి దళిత, బడుగు, బలహీనవర్గాలు అండగా నిలిచాయి. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నాడో…అప్పటి నుంచి టీడీపీ దళితులకు,  …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat