సీఆర్ పీసీ చట్టం ద్వారా మహిళలకు సత్వర న్యాయం జరిగేలా చట్టం తెచ్చిన ఏపీ ముఖ్యమంత్రిని మాజీ కేంద్రమంత్రి, మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. సోదర సోదరీ మణుల కోసం వారిని ఎవరైనా ఇబ్బందులు పెడితే తక్షణ చర్యలు ఉంటాయని తెలియ చెప్పిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. 40 రోజులు పట్టే సమయాన్ని కూడా 21 రోజులకు కుదించడం నిజంగా అభినందనీయం అన్నారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రిని చిరంజీవి కలిసి వచ్చారు. …
Read More »మహిళల భద్రత కోసం చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన జగన్ననకు ధన్యవాదాలు
మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి ఆంధ్రప్రదేశ్ మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్లో వైఎస్ జగన్ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. …
Read More »ఏం పప్పు..ఆ పప్పు కాదులేండి.. అసెంబ్లీ అదిరిపోయిన పప్పు కామెడీ…!
నారావారి పుత్రరత్నం లోకేష్ను పప్పు అంటూ సోషల్ మీడియాలో పాటు రాజకీయ ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. గూగుల్లో pappu అని టైప్ చేస్తే లోకేష్ ఫోటో వస్తుంది. ముఖ్యంగా కొడాలి నాని, రోజా వంటి వైసీపీ నేతలు, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పదే పదే లోకేష్ను పప్పు అంటూ చెడుగుడు ఆడేసుకుంటున్నారు. ఇక రాంగోపాల్ వర్మ అయితే ఏకంగా తన అమ్మరాజ్యంలో కడప బిడ్డలు …
Read More »బాలయ్యను తొక్కేస్తున్న చంద్రబాబు..వైసీపీ ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు..!
వెన్నుపోటు అనగానే టీడీపీ అధినేత చంద్రబాబే గుర్తుకువస్తారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీ లాక్కున్నాడు. అయితే తెలివిగా లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి …స్వయానా ఎన్టీఆర్ కుమారులే..తన వెన్నుపోటుకు సహకరించేలా చక్రం తిప్పాడు. ఆ తర్వాత క్రమంగా నందమూరి కుటుంబసభ్యులను పార్టీ నుంచి దూరం చేశాడు. వాడుకుని వదిలేయడంలో దిట్ట అయిన చంద్రబాబు తన కొడుకు లోకేష్కు …
Read More »వివేకా హత్యకేసులో ఆదినారాయణ రెడ్డి హస్తం ఉందా.?
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నేడు కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. మొదటినుంచీ హత్యకేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్ అధికారులు విచారించనున్నారు. ఉదయం 11 గంటలకు కడప శివారులోని పోలీసు శిక్షణా కేంద్రానికి విచారణకు హాజరు కావాలని సీఆర్పీసీ 160కింద ఆదినారాయణ రెడ్డికి పోలీసులు నోటీసు ఇచ్చారు. ఈ యేడాది మార్చి 15న పులివెందులలో వివేకా …
Read More »ఉరేసుకుంటా-మాజీ మంత్రి ఆది నారాయణ రెడ్డి సంచలనం
ఏపీలో ఇటీవల మృతి చెందిన కడప జిల్లా వైసీపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నా పాత్ర ఉందని రుజువు చేస్తే మీరు చెప్పినచోట ఉరి వేసుకుంటా, ఒకవేళ మీదే తప్పని తేలితే ఏమిచేస్తారో చెప్పాలి అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు ఆదినారాయణరెడ్డి సవాల్ విసిరారు. సిట్ విచారణకు రావాలంటూ బుధవారం ఇద్దరు ఎస్ఐలు వచ్చి నోటీసులు ఇచ్చారని, 12వ తేదీన …
Read More »రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.68కోట్లు ఆదా
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ ద్వారా పోలవరం ,ఏపీటీఎస్ ప్రాజెక్టుల్లో విజయవంతమవుతుంది. ఈ దిశగా మరోసారి ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. నెల్లూరు జిల్లా ఆల్తూరుపాడు రిజర్వాయర్ పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. ఈ టెండరింగ్ లో ఎనిమిది కంపెనీలు పాల్గొన్నాయి. రూ.253.7కోట్ల ప్రాజెక్టును హైదరాబాద్ కు చెందిన బీవీఎస్ఆర్ కన్ స్ట్రక్షన్స్ కేవలం …
Read More »ఏపీ సీఎం జగన్ శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మహిళలకు ముఖ్యంగా మహిళ నేతలకు మరో శుభవార్తను ప్రకటించనున్నాడు. వచ్చే ఏడాది మార్చిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అయితే ఇందులో ఒక ఎమ్మెల్సీ పదవీని ఎస్సీ సామాజికవర్గానికి చెందిన.. మరోకటి బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళలకు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈ …
Read More »చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం..రేప్ చేస్తే మరణశిక్ష..ఎన్ని రోజుల్లో తెలుసా
మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో …
Read More »కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేశినేని నాని..!
విజయవాడ తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ బిల్లును వ్యతిరేకించిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. మతం ఆదారంగా పౌరసత్వం ఇవ్వజాలమని, మనది లౌకికదేశం అని ఆయన్నారు. తన మనస్సాక్షిగా బిల్లును వ్యతిరేకిస్తున్నానని నాని అన్నారు. మీడియాతో మాట్లాడుతూ తనపై ఎలాంటి కేసులు లేవని, తాను ఎవరికి భయపడే అవసరం లేదన్నారు. ఆయన బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నారన్నఅబిప్రాయం వచ్చింది. కానీ అంతిమంగా ఆయన ఓటింగ్ …
Read More »