Home / ANDHRAPRADESH (page 249)

ANDHRAPRADESH

మీ అత్త గారికి కూడా మేమే పదవి ఇచ్చాం.. చంద్రబాబు కు జగన్ కౌంటర్ !

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబు ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తిని రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సత్యప్రసాద్ ఓ ప్రశ్న అడిగారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించి సలహాదారులు వివిధ పదవులు అన్నీ ఇస్తున్నారని 50% రిజర్వేషన్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. దీనికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు సమాధానం చెబుతున్నారు ఈ క్రమంలో జగన్ జోక్యం చేసుకుని …

Read More »

చంద్రబాబు స్పీకర్ స్థానాన్ని అవమానించారు.. సస్పెండ్ చేయాల్సిందే !

బడుగు, బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి స్పీకర్‌ స్థానంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని వైయస్‌ఆర్‌సీపీ పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ మండిపడ్డారు. స్పీకర్‌పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రమేష్ తీవ్రంగా ఖండించారు. శాసనసభలో జోగి రమేష్‌ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబు స్పీకర్‌ను బెదిరిస్తూ కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు.. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలను చంద్రబాబు కించపరిచినట్లేనన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలను కించపరిచినట్లేనన్నారు.. …

Read More »

ఇంగ్లీష్ మాట్లాడితే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది.. టీడీపీకి ఆదిమూలపు కౌంటర్ !

విద్యలో నాణ్యత ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు.. బుధవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఎయిడెడ్‌ అధ్యాపకుల సమస్యలపై ప్రశ్నించారు. దీంతో మంత్రి సురేష్ సమాధానం చెప్పారు. ఎయిడెట్‌ కాలేజీలు, స్కూల్స్‌, డిగ్రీ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఎయిడెట్‌ కాలేజీల్లో పనిచేసే అధ్యాపకుల స్థితిగతులు, వారికి ఇవ్వాల్సిన బెనిఫిట్స్‌ కోసం ఓ రూల్స్‌ ప్రకారం …

Read More »

నేటి నుంచి ఆర్టీసీ ఛార్జీల పెంపు అమలు..!

నష్టాల్లో ఉన్న ఎపిలో ఆర్టీసీని బయటపడేసేందుకు ఏపీ ప్రభుత్వం చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకొనున్నదని ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి సవరించిన చార్జీలు అమలులోకి వస్తాయని ఆర్టిసి ప్రకటించింది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచినట్లు ప్రకటించింది. వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు …

Read More »

నారా లోకేష్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

టీడీపీ నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఓ డ్రోన్ కెమెరా విద్యుత్ వైర్లకు తగిలి లోకేష్ ముందు పడిపోయింది. లోకేష్ బస్సు దిగుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆపరేటింగ్ లోపం కారణంగానే డ్రోన్ కిందపడినట్లు తెలుస్తోంది. ఆర్టీసీ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ మంగళగిరిలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్సు నుంచి లోకేష్ కిందకు దిగిన సమయంలో డ్రోన్ ఆయన …

Read More »

నారా లోకేష్ అమెరికా వెళ్లింది ఇందుకేనా…90 శాతం నిజం ఇదే

అసెంబ్లీలో టీడీపీ నేతలు రెచ్చగొట్టేలా చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తిప్పికొట్టారు. ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు ఆయన కుమారుడిని అమెరికాలో చదివించానని గొప్పలు చెబుతున్నారని.. కానీ లోకేశ్‌ జయంతికి, వర్ధంతికి తేడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రమో, దేశమో అనేది కూడా చెప్పలేని స్థితిలో లోకేశ్‌ ఉన్నాడని విమర్శించారు. చంద్రబాబు కుమారుడు అమెరికా వెళ్లింది ఇందుకేనా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు చిన్నమెదడు చితికిపోయిందని …

Read More »

నిన్న ఉల్లి ఎపిసోడ్‌…ఇవాళ గడ్డిమోపుల ఎపిసోడ్ అదిరిందయ్యా చంద్రం..నీ డైలీ సీరియల్..!

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేయిస్తున్న డ్రామాలు హాస్యాస్పదంగా మారుతున్నాయి. నిన్న తొలిరోజు ఉల్లి ధరలు కొండెక్కాయంటూ..బాబు, లోకేష్‌లతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా ఉల్లిగడ్డల దండలు వేసుకుని అసెంబ్లీ వరకు ర్యాలీగా వచ్చి ఉల్లి ధరలపై సిల్లీ డ్రామాలు ఆడారు. వాస్తవానికి దేశమంతటా ఉల్లిధరలు కొండెక్కాయి…ఉల్లిధరలు ఆకాశాన్ని తాకుతుంటే కేంద్రంలోని మోదీ సర్కార్ చోద్యం చూస్తుంది. ఈ ఉల్లిధరల తగ్గింపు రాష్ట్రాల చేతిలో లేదు. …

Read More »

జగన్ నిర్ణయాలపై విజయశాంతి ప్రశంసల వర్షం…!

సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో దిశ ఘటనపై మాట్లాడుతూ మహిళల రక్షణ కొరకు కఠినమైన చట్టాల అమలుకు సంబంధించిన బిల్లును బుధవారం ప్రవేశపెడతామని ఎట్టి పరిస్థితులలో చట్టాన్ని తీసుకువస్తానంటూ సీఎం జగన్ సభలో మాట్లాడారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్‌ పర్సన్, సినీ నటి విజయశాంతి స్పందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి పై ఆమె ప్రశంసల వర్షం కురిపించారు. మహిళల భద్రత …

Read More »

రాజధానిలో రైతుల ప్లాట్ల విషయమై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స..!

ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశంలో  రాజధాని అమరావతి అంశం చర్చించబడింది. రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇవ్వాలని కొత్త ప్రభుత్వం వచ్చాక రాజధానిపై ప్రజలలో అయోమయం ఏర్పడిందన్నారు. టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రశ్నలు సంధించారు.కొత్త రాష్ట్రానికి రాజధాని నిర్మించుకోవలసిన అవసరం ఉన్నదని, అమరావతి ముంపు సమస్యలేదని గ్రీన్ ట్రిబ్యునల్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిలిపివేస్తే రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. టీడీపీ …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని ఫైర్..జాగ్రత్తగా మాట్లాడండి !

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం టీడీపీ ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేసారు. అసెంబ్లీ వైసీపీ కార్యాలయంగా మార్చారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణపై  తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని అలా ఆరోపించడం సరికాదని అన్నారు. ఇక మరొక విషయం ఏమిటంటే టీడీపీ నుండి సస్పెండ్ అయిన వల్లభనేని వంశీ కోరిక మేరకు ఆయనకు సెపరేట్ సీటు ఇవ్వడానికి స్పీకర్ అంగీకరించారు.అప్పట్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి కూడా ఇలానే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat