త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహం అనుసరించాలి, ఎలా వ్యవహరించాలనే దానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పార్టీ ఎంపీలందరికీ దిశానిర్దేశం చేశారని వైయస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మిథున్రెడ్డి, సీఎం అదేశాల ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని వైయస్సార్సీపీ తరపున గట్టిగా ప్రశ్నిస్తామని వెల్లడించారు. ప్రత్యేక హోదాతో …
Read More »చింతమడక గ్రామాన్ని సందర్శించిన విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర..!
తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్రలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ సరస్వతి శనివారం నాడు సీఎం కేసీఆర్ స్వగ్రామం చింతమడకను సందర్శించారు. స్వామివారికి స్థానిక శివాలయం అర్చకులు, గ్రామసర్పంచ్, ప్రజలు, చిన్నారులు మేళతాళాలతో స్వామివారికి ఎదురేగి పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. శివాలయంలో ప్రత్యేక పూజలు చేసిన శ్రీ స్వాత్మానందేంద్ర భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పూజల …
Read More »పాలనాపరమైన విమర్శలు చేయలేకే అన్యమత ప్రచారం పేరుతో దుష్ప్రచారమా..?
తిరుపతి, శ్రీశైలం, విజయవాడ ఐ ల్యాండ్లో అన్యమత ప్రచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రచారం కోసమే తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు. మతాలను అడ్డు పెట్టుకుని నీచమైన రాజకీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన …
Read More »పవన్ కళ్యాణ్ గాలి తీసేసిన కొడాలి నాని, వల్లభనేని..!
ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు గా గత రెండు రోజులుగా తెలుగుదేశం పార్టీపై హై పిచ్ లో విరుచుకుపడుతున్న గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని గన్నవరం శాసనసభ్యుడు వల్లభనేని వంశీ లో పనిలో పనిగా పవన్ కళ్యాణ్ నికూడా తూర్పారబట్టారు. చంద్రబాబు ఎలా చెప్తే అలా వింటూ గాలి మాటలు మాట్లాడుతున్నా పవన్ కళ్యాణ్కు ఇంకా జీవితంలో సిగ్గు రాదా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో వర్షాలకు పొంగిన …
Read More »ఉమ్మడి మెదక్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి హిందూ ధర్మ ప్రచారయాత్ర..!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామవారి హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా నవంబర్ 16, శనివారం నాడు కొమురవెల్లి మల్లన్నస్వామిని శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన స్వామివారికి అర్చకులు, అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మల్లన్న స్వామికి శ్రీ స్వాత్మానందేంద్ర స్వయంగా పూజలు చేశారు. తొలిసారి కొమురవెల్లికి విచ్చేసి స్వామివారికి …
Read More »హఠాత్తుగా పవన్ కళ్యాణ్ రహస్యంగా ఢిల్లీ పర్యటనకు ఎందుకు వెళ్ళినట్టు..?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నట్టుండి ఒక్కసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది. పార్టీలో కొంతమంది మోడీని అమిత్ షా ని కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు వివరించడానికి అనే చెబుతుంటే అధికారికంగా మాత్రం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి పవన్ కళ్యాణ్ వెళ్లినట్టు మరోవైపు ప్రచారం చేస్తున్నారు. అయితే వ్యక్తిగత కార్యక్రమానికి వెళితే కూడా నాదెండ్ల మనోహర్ ను ఎందుకు తీసుకు వెళ్లారు ఎవరు …
Read More »పూర్వ విద్యార్థుల సమ్మేళనం.. ముఖ్య అతిథులుగా సీఎం జగన్ ..టెక్ మహీంద్రా సీఈఓ
ఆంధ్రా యూనివర్శిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని డిసెంబర్లో నిర్వహించనున్నట్లు యూనివర్శిటీ వైఎస్ చాన్స్లర్ ప్రొఫెసర్ ప్రసాద్రెడ్డి, పూర్వ విద్యార్థుల అసోషియేషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ బీలా సత్యనారాయణ తెలిపారు. డిసెంబర్ 13న నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, టెక్ మహీంద్రా సీఈఓ సి.పి గర్నాని ముఖ్య అతిథులుగా హజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని విశాఖ బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహిస్తామని …
Read More »చంద్రబాబు దీక్ష చేయడానికి కారణం ఇసుక కాదట.. అసలు కారణం ఇదేనట..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయిన తర్వాత పార్టీలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు ఎవరు వ్యతిరేకిగా మారారు తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు అసలు మన పార్టీ తో టచ్ లో ఉన్నారా లేదా అనేది కూడా లోకేష్ గాని చంద్రబాబు గాని సమాచారం ఇవ్వడం లేదట. రాజీనామా అనే ఒక కండిషన్ కట్టుకుంటే టీడీపీలో నలుగురు ఎమ్మెల్యేలు తప్ప …
Read More »ఎంతో కష్టపడి తన గొయ్యి తానే తవ్వుకున్న, పవన్ కళ్యాణ్
తన మాటలు ప్రజలు పట్టించుకోవడం లేదని, లేదా మరొకరిని బలి చేయాలనో తెలియదుగానీ చంద్రబాబు నాయుడు సంబంధించిన ఇంగ్లీష్ మీడియం అస్త్రానికి పవన్ కళ్యాణ్ బలైపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం అనే పథకం పై అనవసర రాద్ధాంతం చేసి పవన్ కళ్యాణ్ మరింత చులకన అయ్యాడనే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి పేదవాడికి తన కొడుకును ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని పెద్ద చదువులు …
Read More »చంద్రబాబుపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
విజయవాడలో నిర్వహించిన ఇసుకదీక్షలో టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్ తిరుమలకు వెళితే సంతకం పెడతాడా అంటూ వ్యక్తిగత విమర్శలు చేసిన సంగతి తెలిసిందే..ఇక వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారంటూ టీడీపీ చార్జిషీట్ రిలీజ్ చేసిందని బాబు చెప్పుకున్నాడు. చంద్రబాబు విమర్శలపై వైసీపీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కొడాలి నాని చంద్రబాబుపై చెలరేగిపోయాడు. బాబు చెప్పేవన్నీ దొంగమాటలు..సంక్షోభం నుంచి ఆయనేదో వెతుక్కుంటా …
Read More »