Home / ANDHRAPRADESH (page 324)

ANDHRAPRADESH

దరువు ఛానల్ ఎండికి తెలంగాణ టీటీడీ ఎల్ఏసీ వైస్ ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పగించిన టీటీడీ చైర్మన్, ఏపీ ప్రభుత్వం

దరువు ఛానల్ ఎండి కరణ్ రెడ్డిని గత కొద్దిరోజులక్రితం ఏపీ ప్రభుత్వం, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలంగాణ టీటీడీ ఎల్ఏసి వైస్ ప్రెసిడెంట్ గా నియమించారు. ఈ సందర్భంగా ఆదివారం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కరణ్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం పర్యటించి టీటీడీ కి సంబంధించిన అన్ని కార్యక్రమాలను దగ్గరుండి చూసుకోవాలని, తెలంగాణలో టీటీడీ దేవాలయాల అభివృద్ధి, ధూప దీప నైవేద్యాల కార్యక్రమాలను …

Read More »

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో అర్హత మార్కులు తగ్గింపు

రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ నియామకాల్లో బీసీ, ఓసీల అర్హత మార్కులు 5 నుంచి 10 శాతం వరకు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ నిర్ణయంతో ఖాళీగా మిగిలిన సుమారు 47 వేల పోస్టుల్లో 25 వేల పోస్టులు భర్తీ అవుతాయని అధికారుల అంచనా.లక్షా 26 వేల 728 సచివాలయ ఉద్యోగాల్లో… మిగిలిపోయిన పోస్టుల భర్తీ కోసం ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులకు కటాఫ్‌ మార్కులను ప్రభుత్వం ఇప్పటికే తగ్గించింది.దీనివల్ల ఆయా …

Read More »

చంద్రబాబు జిల్లాల పర్యటన షెడ్యూలు..ఇదే

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు , ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన షెడ్యూలు ఖరారైంది.మొత్తం 8 జిల్లాలలో ఈ పర్యటన కొనసాగనుంది.ఈ నెల 29న కృష్ణాజిల్లాతో మొదలై.. డిసెంబరు 24న విజయనగరం జిల్లాతో ముగియనుంది. వరుసగా కృష్ణా, చిత్తూరు, అనంతపురం, పశ్చిమగోదావరి, కడప, ప్రకాశం, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో బాబు పర్యటన కొనసాగనుంది.ఈ పర్యటనలో చంద్రబాబు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు.పర్యటనలో కొన్ని మార్పులు …

Read More »

ప్రతి ఇంటా ఆనందాల దీపాలు వెలగాలి..సీఏం జగన్

వెలుగుల పండుగ దీపావళి తెలుగువారి జీవితాల్లో వేల కాంతులు నింపాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆకాంక్షించారు. దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, …

Read More »

వైసీపీ నేత దగ్గుబాటి సంచలన నిర్ణయం

ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .

Read More »

జనసేనానిపై వైసీపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ఇసుక కొరత ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఇసుక కొరతపై స్పందించిన పవన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఇసుక విధానం సరిగా లేదని, రాష్ట్రంలో ఇసుక కొరతతో 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని ఆరోపించారు. కొత్తగా తెచ్చే 6వేల ఇసుక లారీలకు జీఎస్టీ తగ్గించేందుకు ప్రభుత్వం తెచ్చిన 486 …

Read More »

చంద్రబాబుకు నిజంగా ఇది షాక్ న్యూస్..వంశీతో పాటు మరో 10 మంది టీడీపీకి గుడ్ బై

కృష్ణా జిల్లా సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ త్వరలో ఆ పార్టీకి రాజీనామా చేయనున్నారు. త్వరలోనే వైసీపీలో చేరేందుకు అడుగులు వేస్తున్నారు. వల్లభనేని వంశీ వైసీపీలో చేరిక దాదాపుగా ఖరారైంది. వంశీ స్నేహితుడు పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ల తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి చేరుకున్న …

Read More »

సీఎం జగన్‌ ఆగ్రహం..వేంటనే డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు గ్రామంలో జరిగిన ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీకి, కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో మరెక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధిత బాలికకి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ.. లైంగిక దాడి …

Read More »

చంద్రబాబుపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు..!

టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కలు చూపించాలని కేంద్రంలోని మోదీ సర్కార్ డిసైడ్ అయిందా..గత ఎన్నికలకు ముందు తమ కూటమి నుంచి బయటకు వెళ్లి ఓట్ల కోసం మోదీపై అడ్డమైన కూతలు కూసిన చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని బీజేపీ పెద్దలు భావిస్తున్పారా..మళ్లీ కేసుల భయంతో పొత్తు కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబుపై కాషాయనాథులు ఆగ్రహంతో ఉన్నారా..త్వరలోనే టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్రం ఆదేశించనుందా.. చిదంబరం తర్వాత మోదీ,షాల …

Read More »

వైసీపీ ఎంపీ సెటైర్లకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవడం ఖాయం..!

వైసీపీ అధికారంలోకి వచ్చి 5 నెలలు దాటినా, ప్రజలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పినా.. టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం ఇంకా నేనే సీఎం అనే భ్రమలో కొట్టుమిట్టాడుతున్నాడు. అందుకే శ్రీకాకుళం జరిగిన పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. నాలుగు నెలల్లోనే సీఎం జగన్‌పై వ్యతిరేకత ఏర్పడిందని..ప్రజలు నన్నే సీఎంగా కోరుకుంటున్నారంటూ…గొప్పలు చెప్పుకుంటున్నాడు. అలాగే తెలంగాణలో పార్టీ పూర్తిగా క్లోజ్ అయినా…ఇంకా తనకు తాను జాతీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat