Home / ANDHRAPRADESH (page 336)

ANDHRAPRADESH

వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేతకు నోటీసులు

కడప జిల్లా మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్య కేసులో టీడీపీ నేత వర్ల రామయ్యకు సిట్ నోటీసులు పంపింది. ఇటీవల వర్ల రామయ్య తరచుగా వివేకా హత్యపై వ్యాఖ్యలు చేస్తూ దర్యాప్తును ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన ఏ ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నారో తెలుసుకోవాలని పోలీసులు నిర్ణయించుకున్నారు. అందుకే, సీఎఆర్పీసీ 160 కింద వర్ల రామయ్యకు నోటీసులు పంపారు. సాక్ష్యాలతో సహా సిట్ ఎదుట …

Read More »

రాష్ట్రంలో పండుగ వాతావరణం ఉంటే..నువ్వెందుకు ఏడుపు రాగాలు తీస్తున్నావ్!

గత ఐదేళ్ళు మూగబోయిన జీవితాలు ఇప్పుడిప్పుడే ప్రశాంతత వాతవరనంలోకి వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ప్రజలను మూగజీవులుగా చేసారు చంద్రబాబు. తప్పుడు హామీలు ఇచ్చి , ప్రజలకు ఆశ కల్పించి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసాడు. మల్లా ఎన్నికలు దగ్గరపడే సమయానికి  ప్రజలు నావాళ్ళు మీకు నీనున్నాను అంటూ ఓట్ల కోసం డబ్బులు కర్చుపెట్టాడు. అంతకముందు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పిన బాబు మల్లా ఎన్నికల సమయానికి డబ్బులు ఎక్కడినుండి …

Read More »

కాంగ్రెస్ మాజీ ఎమెల్సీ మృతి

కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మజ్జి శారద(64) నిన్న మంగళవారం తెల్లారు జామున గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో నివాసముంటున్న శారద వేకువజామునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. శారద భర్త …

Read More »

‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’ కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ..!

పోలీసులు ప్రజల రక్షణ పట్ల ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు అనే విషయంపై  ప్రజలకు తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ నిర్ణయించారు. ఈ మేరకు ఎస్పీలు అందరికి ఆదేశించారు. అక్టోబర్ 21 పోలీస్ అమరవీరుల సంస్మరణ రోజు. ఈ సందర్భంగా 15 నుంచి 19 తేదీ వరకు జరిగే కార్యక్రమాల గురించి వివరించారు. ఇందులో భాగంగా ఈరోజు ‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’ కార్యక్రమం ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు. 15,16 తేదీల్లో …

Read More »

టీడీపీ నేత వర్ల రామయ్యకు ఏపీ పోలీసుల సీరియస్ వార్నింగ్…!

ఏపీ పోలీసులు వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పని చేస్తున్నారంటూ గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారు. తాను అధికారంలో ఉండగా పోలీసులతో నాటి ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్‌, వైసీపీ నేతలను నానా ఇబ్బందులు పెట్టించిన చంద్రబాబు..ఇప్పుడు అదే పోలీసులపై విరుచుకుపడుతున్నాడు. ఏకంగా డీజీపీ స్థాయి వ్యక్తులు అధికారపార్టీ నేతలు ఏం చెబితే అదే చేస్తున్నారంటూ చంద్రబాబు తీవ్ర …

Read More »

నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు జగనన్నకు సైనికుడిగానే ఉంటా..!

‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం నెల్లూరులోని విక్రమసింహపురి యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రైతు భరోసా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. రైతు భరోసా చెక్కులు అందించిన తర్వాత ఏర్పాటు చేసి బహిరంగసభలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రసంగించారు. రైతు భరోసా కార్యక్రమం ప్రారంభోత్సవంలో అనిల్‌కుమార్‌యాదవ్‌ ఉద్వేగంగా మాట్లాడారు. ‘మన జిల్లాలో …

Read More »

ట్విట్టర్ కే అంకితమైన పవన్..రాజకీయం అంటే సినిమా కాదని తెలిసొచ్చిందా !

పాపం పవన్ కళ్యాణ్ ఏదో చెయ్యాలనుకుంటే ఏదేదో అయిపోతుంది. ప్రస్తుతం తన పరిస్థితి ఏమిటో తనకే అర్ధం కావడంలేదని తెలుస్తుంది. ఎన్నికలకు ముందు హడావిడి చేసిను పవన్ ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాడట. కనీసం తాను పోటీ చేసిన రెండు స్థానాల్లో ఒక్క దగ్గర గెలిచినా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఎక్కువగా ఉండేది. కాని ఇప్పుడు ఆటలు సాగడంలేదు. దాంతో ట్విట్టర్ కే పరిమితమయ్యాడు. ఎంత ట్విట్టర్ ఐనా రోజు …

Read More »

 ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ ప్రారంభించిన సీఎం జగన్‌

అన్నదాతల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఏడాదికి 13,500 ఆర్థిక సహాయం ఇచ్చే ‘వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ పథాకాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. మంగళవారం ఉదయం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలంలోని కాకుటూరు గ్రామం వద్ద గల విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో రైతు భరోసా పథకాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభ కార్యక్రమంలో అబ్దుల్‌ …

Read More »

ఆంధ్రా బ్యాంకులో దొంగలు పడ్డారు

ఏపీలో చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రా బ్యాంకులో భారీ దొంగతనం జరిగింది. అమరరాజా పరిశ్రమ ఆవరణంలోని బ్యాంకులో ఖాతాదారులు తాకట్టు పెట్టిన మొత్తం పదిహేను తులాల బంగారం,రూ.2.66 లక్షల నగదును దొందలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనంలో బ్యాంకు మేనేజర్,క్యాషియర్ పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Read More »

సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపిస్తున్న ప్రతిపక్ష పార్టీ..!

ఏపీ సీఎం జగన్ ప్రజారంజక పాలనపై ప్రతిపక్ష బీజేపీ పార్టీ అధినేత ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ నెల్లూరులో వైయస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. ముందుగా రైతులందరికీ ప్రతి ఏటా రూ.12,500/- అందిస్తానని ప్రకటించిన సీఎం జగన్ ఇప్పుడు ఆ మొత్తానికి ఇంకో వేయి రూపాయలు పెంచి మొత్తం రూ.13,5000/- ఆర్థిక సాయం అందిస్తున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat