కర్నూల్ జిల్లాలో లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వోద్యోగి ఏసీబీ అధికారులకు చిక్కారు. సంజామల తహసీల్దార్ గోవింద్ సింగ్ను ఏసీబీ అధికారులు శుక్రవారం పట్టుకున్నారు. రైతు జె.రామేశ్వరరెడ్డికి చెందిన పొలం పాసు బుక్కును ఆన్లైన్లో ఎక్కించేందుకు తహసీల్దార్ లంచం డిమాండ్ చేయగా.. ఆ రైతు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ నాగభూషణం నేతృత్వంలోని బృందం తహసీల్దార్ గోవింద్ సింగ్ రెడ్హ్యాండెడ్గా పట్టుకుంది. గోవింద్ సింగ్ బ్యాంకు ఖాతాలను ఏసీబీ అధికారులు పరిశీలించారు. …
Read More »మీడియా నయీంపై సంచలన వ్యాఖ్యలు..ఇదంతా బాబు అండతోనే !
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్ పై వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంచలన కామెంట్స్ చేసాడు. ఇప్పటికే మలుమార్లు రవిప్రకాష్ ని టార్గెట్ చేసి తనపై ఎన్నో ఆరోపణలు చేసాడు. అంతేకాకుండా ఉగాండాలోని ఒక ఛానల్ విషయంలో కేసు ఫైల్ చేసాడు. ఇప్పుడు తాజాగా మరోసారి ట్విట్టర్ వేదికగాఅతడిపై రెచ్చిపోయాడు. “మీడియాను అడ్డం పెట్టుకుని 15 సంవత్సరాల పాటు ఇష్టారాజ్యంగా చెలరేగిపోయాడు మీడియా నయీం. చంద్రబాబు …
Read More »బీరు బాబులకు ఝలక్
మీకు బీరు త్రాగే అలవాటు ఉందా.. ?. మీరు బీరు త్రాగకుండా నిద్రపోరా..?. అసలు బీరు ముట్టకుండా మీకు తెల్లారదా..?. అయితే ఇది మీ కోసమే. ఇప్పటికే ఏపీలో ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా తన వద్ద గరిష్టంగా మూడు బీర్లను ఉంచేందుకు మాత్రమే అనుమతినిస్తూ వైసీపీ ప్రభుత్వం తాజా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే గత నెలలో గరిష్టంగా ఆరు బీరులను ఉంచేందుకు అనుమతిచ్చిన ప్రభుత్వం తాజాగా దాని …
Read More »చంద్రబాబు అబద్ధాలకూ హద్దూ అదుపూ లేకుండా పోతుంది..ఛీ కొట్టినా?
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఘనవిజయం సాధించింది. గత ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి చివరికి నట్టేటిలో ముంచేసింది. దానికి బదులుగా జగన్ ని గెలిపించి బాబుకు సరైన బుద్ధి చెప్పారు. అయినప్పటికీ చంద్రబాబుకి ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలే అయిన ఇచ్చిన హామీల మేరకు ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టాడు. అయితే ఇందులో కూడా బాబు ఏదోక తప్పు వెతకడం …
Read More »వైజాగ్ లో భూ కుంభకోణానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబే…!
గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు ఏం చేసాడు అనే విషయానికి వస్తే ఎవరిదగ్గరా జవాబు ఉండదు. ప్రజలను మోసం చేసి తప్పుడు హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రమాణస్వీకారం నాడు దొంగ సంతకాలు పెట్టి అనంతరం అందరికి చుక్కలు చూపించాడు. అలాంటి వ్యక్తి గ్రామా సచివాలయ వ్యవస్థ నేనే తెచ్చాను అనడం సరికాదని బొత్సా మండిపడ్డాడు. మహాత్ముడు స్ఫూర్తితో జగన్ ముందుకు వెళ్తున్నాడని, ప్రతీ పథకం ప్రజల గుమ్మం ముందుకు చేరవెయ్యలనేది …
Read More »చంద్రబాబుపై మంత్రి బొత్స అదిరిపోయే సెటైర్..!
ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు కంటి చూపు మందగించందని..కంటి వెలుగు కార్యక్రమంలో ఓ సారి చెక్ చేయించుకుంటే బెటర్ అని మంత్రి బొత్స సెటైర్ వేశారు. ఇవాళ విశాఖలో పర్యటించిన సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థ, కంటి వెలుగు కార్యక్రమాలను తమ హయాంలోనే తీసుకువచ్చామని, వైసీపీ ప్రభుత్వం గొప్పేం లేదని చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. బాబు విమర్శలకు మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు. తాడేపల్లిలోని వైసీపీ …
Read More »జూనియర్ లాయర్లకు అదిరిపోయే ఆఫర్ ఇచ్చిన సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జూనియర్లకు మరో బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా మరో ముందడుగు వేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా జగన్ జూనియర్ అడ్వకేట్ లకు ప్రతినెలా ఐదు వేల రూపాయల ఇస్తానని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించి అప్పట్లోనే ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అయితే ఈ హామీని అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయాలని జగన్ భావించారు.వచ్చే నెల 2వ తేదీ నుంచి పూర్తి …
Read More »పోలీసుల అంతు చూస్తా.. భవిష్యత్తులో మీరు బాధపడతారంటూ చంద్రబాబు వార్నింగ్
పోలీసులు.. మీ సంగతి చూస్తాను, భవిష్యత్తులో మీరు బాధపడతారు అంటూ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పోలీసులు హెచ్చరించారు. పోలీసులు కావాలంటే వైఎస్ఆర్సిపిలో చేరవచ్చని హెచ్చరించారు.. రెండు రోజుల పర్యటన నేపథ్యంలో వైజాగ్ వచ్చిన చంద్రబాబు పోలీసులు ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి.. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో రెండురోజుల సమావేశానికి వచ్చిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన …
Read More »1000 కి.మీ. పూర్తి చేసుకున్న శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి హిందూ ధర్మ ప్రచారయాత్ర…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర 1000 కి.మీ. పూర్తి చేసుకుంది. తొలుత సెప్టెంబర్ 29 నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 9 రోజుల పాటు పర్యటించారు. ఈ తొమ్మిది రోజులు వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో నిర్వహించబడిన దేవీ నవరాత్రుల ఉత్సవాలలో శ్రీ …
Read More »డబ్బులు వెదజల్లినా బాబు పర్యటనకు జనాలు కరువయ్యారట..!
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఇందులో భాగంగా వారికి ఊహించని షాక్ తలిగింది. పాపం బాబుగారి పర్యటనకు జనాలు రాలేదట. ఎందుకొస్తారు జిల్లా మొత్తం మీద టీడీపీ గెలిచిన సీట్లే 4 ఇంకెలా వస్తారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “విశాఖ పర్యటనలో చంద్రబాబును కార్యకర్తలెవరూ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే డబ్బులు వెదజల్లి …
Read More »