ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత అన్నం సతీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్త్రుతం రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటూ సతీష్ సంచలన కామెంట్స్ చేశారు. పవన్ ఏపీకి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందని అన్నారు. వచ్చే డిసెంబర్లోగా జనసేన పార్టీ బీజేపీలో …
Read More »తిరుపతిలో మంత్రి తలసాని.. జగన్ పై ఏమని కామెంట్ చేశారంటే..?
మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రికి వేదపండితులు ఆశీర్వచనం అందించడంతో పాటు టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి పట్టువస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ప్రజా పరిపాలన అందించే నాయకుడిని ఎన్నుకున్నారని పేర్కొన్నారు. ఆంధ్రా, తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమంత్రులు …
Read More »లోకేశ్ పాదయాత్ర చేస్తున్నపుడు తెలుగు తమ్ముళ్లు చేసిన పని తెలిస్తే నవ్వుకోవాల్సిందే
తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ విశాఖనగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. రూల్స్ కచ్చితంగా పాటించాలని కోరారు.. …
Read More »ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఏపీ సీఎం జగన్..!
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ సీఎం జగన్ ను ఉద్దేసిత్తు మాట్లాడారు. ఉద్ధానం కిడ్నీ బాధితులకు ఊపిరి పోసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉత్తరాంధ్ర జేజేలు పలుకుతోంది అన్నారు.200 పడకల కిడ్నీ రీసెర్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంజూరు చేస్తూ రూ.50 కోట్లు కేటాయించడం దశాబ్ధాల సమస్య పట్ల ఆయన చిత్తశుద్ధిని తెలియజేస్తుంది చెప్పుకొచ్చారు. ఇకపై ఉత్తుత్తి ఊరడింపులకు …
Read More »ముగిసిన ఏపీ కేబినేట్.. కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పోలవరం టెండర్లు నవయుగ సంస్థకు ఇచ్చినవి రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రూ.3216.11 కోట్ల టెండర్ల రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలానే రివర్స్ టెండరింగ్ విధానానికి కూడా మంత్రవర్గం ఆమోదం తెలిపింది. ఆశావర్కర్ల వేతనం పదివేలకు పెంచుతూ ఆమోదముద్ర ముద్ర వేసింది. మచిలీపట్నం పోర్టుకు కేటాయించిన 412.5 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించారు. …
Read More »వైసీపీ శ్రేణులు అక్కర్లేదు.. ఒక్కసారి సెక్యూరిటీ లేకుండా వెళ్లండి ప్రజలే చూసుకుంటారు
వైసీపీ నేతలకు దమ్ముంటే తనపై దాడిచేయాలని ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. తాను సవాల్ విసురుతున్నానని, తనను ఏంచేస్తారో చేయండన్నారు. తమను అణచివేయాలని చూస్తారా? అంటూ చంద్రబాబు ఫైరయ్యారు. వైసీపీ అధికారం చేపట్టాక వైసీపీ అరాచకాలకు పాల్పడిందని ఆరోపించారు. 23మందిపై సోషల్ మీడియా కేసులు పెట్టారని ఆరోపించారు. పార్టీ ఆద్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ ‘మీకు ధైర్యముంటే నాపై దాడి చేయండని ఆగ్రహంతో ఊగిపోయారు. మేం …
Read More »తిరుమలలో L1, L2 ,L3 దర్శనాల రద్దుపై ఏపీ హైకోర్ట్ తీర్పు…!
తిరుమల తిరుపతిలో శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రముఖులకు కేటాయించే వీఐపీ బ్రేక్ దర్శనంలో ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దుచేస్తున్నట్టు ఇటీవల టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. . ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు.. సామాన్య భక్తులకు మరింత సులభంగా, సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా ఈ ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3లను రద్దు చేస్తున్నట్లు వైవీ …
Read More »లోకేశ్, చంద్రబాబు, ఆది నారాయణే చంపారంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్.. వివేకా హత్య
పెద్ద ఎత్తున సంచలనం సృష్టించిన వైసీపీ నేత సీఎం చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై వైసీపీ అధికారంలోకి వచ్చాక త్వరగా విచారణ పూర్తిచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా వైసీపీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తైనా కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. తాజాగా ఈ హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులు రెడ్డి సూసైడ్ తో కేసు కొత్త మలుపు తిరగనుందా అనే అనుమానాలు …
Read More »ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన
టాలీవుడ్ ఫిలిం చాంబర్ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …
Read More »గదిలో వేసి చావగొడతానంటూ బెదిరింపులు.. ప్రత్యేక బృందాలతో వెతికినా దొరకని వైనం..
ఏపీ మాజీ విప్, టీడీపీ నేత కూన రవికుమార్ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. తాజాగా జరిగిన గ్రామ వలంటీర్ల నియామకం విషయంలో కూన, తన అనుచరులతో తమపై దౌర్జన్యం చేశారని శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి ఎంపీడీవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రవికుమార్తో పాటు ఆయన అనుచరపై సెక్షన్లు 353, 427, 506, 143, రెడ్విత్ 149 కింద సరుబుజ్జిలి ఎస్ఐ కె.మహాలక్ష్మి కేసు నమోదు చేశారు. …
Read More »