Home / ANDHRAPRADESH (page 398)

ANDHRAPRADESH

ఒక్క ప్రశ్నకైనా జనసైనికులు సమాధానం చెప్తే పవన్ 2023లో ఎమ్మెల్యే అయినా అవుతాడు

తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు, ఆపార్టీ జన సైనికులకు సూటిగా పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.. 1.నాకు కులం, మతం లేదంటావు.. నువ్వు చేసే రాజకీయాలు ఏమిటి..? 2.తెలంగాణకు వెళ్ళి నేనిక్కడ వుంటే ఆంధ్రావాళ్ళని ఉచ్చ పొయించేవాడిని అంటావ్ ఆంధ్రాలో వుండి తెలంగాణాలో ఆంధ్రులను కొడుతున్నారంటావ్.. దీనికి నీ సమాధానం ఏమిటి ? 3. నెల్లూరులో ఆంధ్రవాళ్ళని …

Read More »

జగన్ సీఎం అయితే తిరుమలకు పాదయాత్రగా వస్తానన్న మొక్కును చెల్లించుకున్న వైసీపీ ఎమ్మెల్యే

ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే తన నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయత్రగా గా వస్తానని మొక్కుకున్నారు.. ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అఖండ మెజారీటీతో వైసీపీ ఏకంగా 151 సీట్లతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో రికార్డులు బద్దలుగొట్టింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కూడా మొత్తం 82వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో రాష్ట్రంలో జగన్ …

Read More »

జగన్ సీఎం అయితే తిరుమల అంతా క్రిస్టియన్లే ఉంటారంటూ దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడేమంటారు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మొదటినుంచీ మతపరంగా ప్రత్యర్ధ పార్టీలు విషం కక్కుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా జగన్ సీఎం అయితే తిరుమలలో అంతా క్రిస్టియన్లే ఉంటారు.. హిందువులు ఉండరు అన్నారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలోనే కాదు.. ఎక్కడా హిందూ దేవాలయాల్లో కూడా సీఎం జగన్ అన్య మతస్థులు లేకుండా చేశారు.. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు వేసుకొని పూజలు చేసినా, విజయవాడలో పుష్కరాల సమయంలో 50 …

Read More »

జగన్ ఏం చేసాడు అనేవారికిదే సమాధానం.. జగన్ పాలన ప్రజల్లోకి తీసుకెళ్లేవారంతా షేర్ చేయండి

సంక్షేమం – పధకాలు.. 01. ఉద్దానం కిడ్నీ వ్యాధులకు శాశ్వత పరిష్కారం– రూ. 600 కోట్లతో మంచినీటి పథకం. 02. అవ్వా తాతలకు వృద్ధాప్య పింఛన్‌ను.. ఏకంగా రూ. 2,250కు పెంపు. ఏటా రూ. 250 పెంచుతూ రూ. 3000 వరకు పెంపు 03. పింఛను పొందడానికి అర్హత వయసును 65 నుంచి 60కు తగ్గింపు. అదనంగా 5 లక్షల మందికి పైగా ప్రయోజనం. 04. డ్వాక్రా మహిళలకు వైయస్‌ఆర్‌ …

Read More »

టీటీడీ జంబో పాలకమండలికి లైన్ క్లియర్..రేపు అధికారిక ప్రకటన…?

ఎట్టకేలకు టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకానికి లైన్ క్లియర్ అయింది. 25 మంది సభ్యులతో కూడిన నూతన పాలకమండలికి ఏపీ కేబినెట్ నిన్న ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపారు. ఆయన ఆమోదం తెలపడమే ఆలస్యం వెంటనే నూతన పాలక మండలి సభ్యుల వివరాలను ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఇప్పటివరకు ఛైర్మన్‌ సహా 15 మంది సభ్యులు ఉండగా, ఇకపై 25 మంది …

Read More »

నీలా పెట్రోలు దొంగతనం చేసి అమ్ముకోం.. రైల్వేస్టేషన్ లో పర్సులు కొట్టం.. నీకొడుకులా బ్రహ్మిణి సంపాదిస్తే ఖర్చుపెట్టం

ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి చీప్ కామెంట్స్ చేసారు. 5000 రూపాయల జీతం ఉన్న గ్రామ వాలంటీర్ కు పిల్లను ఇవ్వరని వారికి పెళ్లిళ్లు అవ్వవంటూ అవహేళనగా మాట్లాడారు.. ఇదే విషయంపై వలంటీర్లు చంద్రబాబును తూర్పారబడుతున్నారు.. గతంలో బ్రాహ్మి సంపాదిస్తే నేను ఖర్చు పెడుతున్నానని నారా లోకేష్ చెప్పడం.. నాకు వాచీ, ఉంగరం కూడా లేదని చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తున్నారు. వాచి, ఉంగరం లేని వాడికి …

Read More »

మంగాయమ్మ ఆరోగ్యం క్షేమం.. డాక్టర్‌ లు తమ గురువులకు అంకితం ఇస్తున్నట్టు ప్రకటన

74 ఏళ్ల వయసులో కవలపిల్లలకు జన్మనిచ్చిన మంగాయమ్మ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆమెకు ప్రసవం చేసిన డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. ఐవీఎఫ్‌ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చిన అతి పెద్ద మహిళగా మంగాయమ్మ రికార్డు నెలకొల్పారు. ఆమెకు గుంటూరు అహల్యా ఆస్పతిలో ఉమాశంకర్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం గురువారం విజయవంతంగా ఆపరేషన్‌ నిర్వహించింది. అనంతరం ఉమాశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. సంతానం​ కోసం మంగాయమ్మ దంపతులు గతేడాది నవంబర్‌ 12న తమ …

Read More »

కర్నూల్ జిల్లాలో ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్..అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ సినిమాను అక్టోబర్ 2వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది రాయలసీమ ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి కథ కావడంతో, కర్నూలు వేదికగా ఈ నెల 15వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలని సినిమా టీమ్ వున్నట్టుగా సమాచారం. ఇప్పటికే అక్కడికి సంబంధించిన అనుమతుల పనులను పూర్తి చేశారట. ఇక వేదిక ఏర్పాటు పనులు మొదలుకానున్నాయని అంటున్నారు. అమితాబ్ – రజనీ ముఖ్య అతిథులుగా …

Read More »

ఆ ఎగ్జామ్ రాసిన వారికి 15 వెయిటేజీ మార్కులు…ఏపీ పంచాయతీరాజ్ శాఖ…!

గ్రామ సచివాలయం పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు ఏపీ పంచాయతీరాజ్ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా గ్రామసచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాత పరీక్షల్లో డేటా ఆపరేటర్లకు 15మార్కుల వెయిటేజీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్‌ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల్లో 15మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి …

Read More »

 ఏపీలో ప్రపంచ రికార్డ్.. కవల పిల్లల కు జన్మనిచ్చిన 74 ఏండ్ల మంగాయమ్మ!

గుంటూరులో నేడు అరుదైన ఘటనకు వేదిక అయ్యింది. అమ్మతనం ఓ వరం. ప్రతి మహిళా తల్లయ్యాక తన జన్మధన్యమైనట్టే భావిస్తుంది. అలాంటిది పిల్లల కోసం 57 ఏళ్ల పాటు ఎదురుచూసిన ఓ మహిళ నిరీక్షణ ఫలించింది. 73 ఏళ్ల వయసులో కృత్రిమ గర్భదారణ ద్వారా గర్భం దాల్చిన వృద్ధురాలికి శస్త్ర చికిత్స ద్వారా వైద్యులు ప్రసవం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంగాయమ్మ పెళ్లైన 57 ఏళ్ల తర్వాత గర్భం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat