ఉద్ధానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిడ్నీ బాధితుల కోసం శ్రీకాకుళం జిల్లా పలాసలో 200 పడకల సూపర్ స్ఫెషాలిటీ ఆస్పత్రికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆస్పత్రికి అనుసంధానంగా రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రి, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, డయాలసిస్ యూనిట్కు రూ.50కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రీసెర్చ్ సెంటర్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో …
Read More »టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి..అరెస్ట్ వారెంట్
టీమిండియా క్రికెటర్ మహమ్మద్ షమీకి షాకిచ్చింది కోర్టు.. గతంలో నమోదైన గృహహింస కేసులో షమీని వెంటాడుతూనే ఉంది… ఈరోజు పశ్చిమ బెంగాల్లోని అలిపోర్ కోర్టు షమీతో పాటు అతడి సోదరుడు హసీద్ అహ్మద్కు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. 15 రోజుల్లోగా కోర్టు ముందు లొంగిపోవాలని ఆదేశించింది. భార్య వ్యవహారంతో గతంలో కొన్ని రోజులు క్రికెట్కు దూరమయ్యాడు షమీ. గత ఏడాది షమీ భార్య హసీన్ అతడిపై సంచలన ఆరోపణలు …
Read More »గంగుల ప్రభాకర్రెడ్డి కాన్వాయ్ వాహనం బోల్తా..!
కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ వైసీపీ నేత గంగుల ప్రభాకర్రెడ్డి కాన్వాయ్ వాహనం జిల్లాలోని ఆళ్లగడ్డ దగ్గర మంగళవారం ఉదయం బోల్తాపడింది. కడప ఎయిర్ పోర్టుకి వెళ్తుండగా ఆయనకు బందోబస్తుగా వెళ్తున్న కాన్వాయ్ వాహనం టైర్ పగలడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు చంద్రయ్య, గంగాధరప్ప, బాలరాజు క్షతగాత్రులయ్యారు. వీరిలో చంద్రయ్య పరిస్థతి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభాకర్రెడ్డి …
Read More »ఊసరవెల్లి సిద్ధాంతాలతో నడిచే పార్టీ టీడీపీ..దేశంలో జతకట్టని పార్టీనే లేదు..!
2014 ఎన్నికల్లో ప్రజలను దారుణంగా మోసం చేసి గెలిచిన తరువాత ఏమీ చెయ్యలేదన్న విషయం అందరికి తెలిసిందే. ఓట్లు కోసం రైతుల కడుపు కొట్టిన చంద్రబాబు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పట్టించుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో ప్రభుత్వాన్ని సొంత ప్రయోజనాలికి వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు చేసింది ఏం లేదు. చంద్రబాబుకు రాజకీయం అంటే పిచ్చో లేదా మోజో తెలీదు గాని అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు. గత ఎన్నికల్లో …
Read More »నికిషా పటేల్ ట్వీట్ వివాదంతో ఫిష్ వెంకట్ ని లాగి అడ్డంగా బుక్కైన జనసైనికులు
సెప్టెంబర్ 2న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ హడావడి చేసారు. అటు కాలేజీల్లో బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానీకానికి ఇబ్బందులు సృష్టించారు. కొందరు పవన్ కు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలిపారు. ఈ క్రమంలో కొందరు పవన్ కళ్యాణ్ పరువు తీసేందుకు కూడా కంకణం కట్టుకుని పావలా కళ్యాణ్ పేరుతో ట్యాగ్ …
Read More »టీడీపీలో కుల వివక్ష ఇంత దారుణంగా ఉందా…దళిత యువకులు ఆవేశంతో నారాలోకేష్ పై తీవ్ర వాఖ్యలు
తెలుగుదేశం కు చెందిన కొందరు నేతలు దళిత వైసీపీఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేశారు.తుళ్లూరు మండలం అనంతవరం గ్రామంలో వారు అవమానించడంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.కులం పేరుతో ఆమెను దూషించారని సమాచారం.అక్కడ గ్రామంలో వినాయక ఉత్సవాల వద్దకు ఆమె వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. ఈ ఉత్సవాలలో శ్రీదేవి పాల్గొంటే వినాయకుడు మైల పడతారని టీడీపీ నేతలు కొందరు దూషించారు .దాంతో ఆమె కన్నీరు పెట్టుకుని టిడిపి …
Read More »తండ్రి విగ్రహాన్ని పున: ప్రతిష్టించిన జగన్ ఎక్కడ.. కన్నతండ్రిని దారుణంగా అవమానించినా ఆయన ఆత్మశాంతికోసం కిమ్మనని బాలయ్య ఎక్కడ
విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించారు. సోమవారం వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో గత టీడీపీ ప్రభుత్వం విజయవాడ పోలీసు కంట్రోల్ రూమ్ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకపోయినా రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించింది. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం …
Read More »మహానేత విగ్రహం పునఃప్రతిష్ట… ఆవిష్కరించిన సీఎం జగన్
విజయవాడలోని పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గరలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పున: ప్రతిష్టించడం జరిగింది. సోమవారం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం తండ్రి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పుష్కరాల పేరుతో అప్పటి టీడీపీ ప్రభుత్వం నగరంలోని పోలీసు కంట్రోల్ రూమ్ దగ్గరలో ఉన్న ఈ మహానేత విగ్రహాన్ని రాజకీయ కారణాలతో దౌర్జన్యంగా తొలగించిన …
Read More »పవన్ పుట్టినరోజు సందర్భంగా పరువు తీసిన హీరోయిన్..ట్విట్టర్ వేదికగా..!
సెప్టెంబర్ 2.. జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. పవన్ పుట్టినరోజు సందర్భంగా నెలరోజులు ముందు నుండే ఫ్యాన్స్ హడావుడి మొదలుపెట్టారు. ఇక నిన్న అయితే మామోలుగా లేదనే చెప్పాలి. అటు కాలేజీలలో ఇటు బయట ఎక్కడ చూసినా అభిమానులు రచ్చ చేస్తున్నారు. బర్త్ డే సెలబ్రేషన్స్ వైభవంగా చేసారు. ఇదే సమయంలో చిన్న చిన్న అల్లర్లు చేస్తూ ప్రజానికానికి ఇబ్బందులు కూడా సృష్టించిన విషయం తెలిసిందే. …
Read More »కంటతడి పెట్టిన వైసీపీ దళిత ఎమ్మెల్యే..టీడీపీపై విమర్శలు
తుళ్లూరు మండలంలో టీడీపీ నేతలు దాష్టీకానికి పాల్పడ్డారు. వైసీపీకి చెందిన దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులం పేరుతో అసభ్య పదజాలంతో ఆమెను దూషించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టుకున్నారు. ఇక విషయానికి వస్తే.. తుళ్లూరు మండలం అనంతవరంలో వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవిపై టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటే …
Read More »