ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కులాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో ఓ వ్యక్తి చేసిన అసభ్య పోస్టింగ్ పై సత్యనారాయణ పురం పోలీసు ష్టేషన్ లో బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బీసీ కులానికి చెందిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ని అసభ్యపదజాలంతో దూషించడాన్ని బీసీ సంఘం తీవ్రంగా ఖండిస్తోందని, సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన వ్యక్తి పై తక్షణమే చర్యలు …
Read More »ఇక నీ పని అయిపోయినట్టే..పరారీలో చిదంబరం !
మార్గదర్శి కేసులో రామోజీని తప్పించడంలో, సోనియా రామోజీ బాబుల కోరిక మేరకు జగన్ మీద కేసులు పెట్టడం లో ప్రధాన పాత్ర చిదంబరానిదే.2012 -13 మధ్య ఒకసారి పార్లమెంటులో ఆనాటి టీడీపీ పార్లమెంట్ నాయకుడు,ఖమ్మం ఎంపీ నామా చౌదరి రెచ్చి పోయి మాట్లాడుతుంటే నీవు మీ నాయకుడు (బాబు) నన్ను కలిసి ఏమి మాట్లాడారో చెప్పమంటావా అని ఆర్ధిక మంత్రి చిదంబరం అనగానే ఒక మాట కూడా మాట్లాడకుండా టక్కున …
Read More »సీఎం, మంత్రి అనిల్ ను దూషించిన పెయిడ్ ఆర్టిస్ట్ సహా లోకేశ్ టీం ను అరెస్ట్ చేయాలని డిమాండ్
తాజాగా తెలుగుదేశం పార్టీ సర్క్యులేట్ చేస్తున్న ఓ వీడియోతో ఆపార్టీ ఉన్న కాస్త పరువు కూడా పోగొట్టుకుంది. తెలుగుదేశం పార్టీ ఎన్నికల యాడ్ లలో నటించిన ఓ పెయిడ్ ఆర్టిస్టుతో రైతు మాదిరిగా డ్రామా ఆడిస్తూ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను గొర్రెలు కాచేవాడంటూ నోటికొచ్చినట్టుగా మాట్లాడాడు. అంతేకాదు రాష్ట్ర ముఖ్యమంత్రిని రాయలేని నీచమైన భాషతో ఇష్టానుసారంగా తిట్టడం జరిగింది. అయితే …
Read More »టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులతో చేసిన వీడియోలను బట్టబయలు చేసిన వైసీపీ సోషల్ మీడియా
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ పైన బురద చల్లేందుకు టీడీపీ కొత్త ఎత్తుగడలు వేస్తోందంటూ వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో కొత్త వీడియోలు పోస్ట్ చేసారు. అందులో వరద బాధితుల రూపంలో నాడు ఎన్నికల సమయంలో టీడీపీ ప్రచార ప్రకటనల కోసం నటించిన పెయిడ్ ఆర్టిస్టులంటూ వారి తీరును బయట పెడుతున్నారు. ఇదే సమయంలో ఒటమీ జీర్ణించుకోలేని తెలుగుదేశంపార్టీ ఇలాంటి చర్యలను ప్రోత్సాహించడం సిగ్గుచేటు..రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తీవ్రమైన పదజాలంతో …
Read More »సీఎం జగన్ పై లోకేశ్ సెటైర్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అమెరికా వెళ్లడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,ఎమ్మెల్సీ, మాజీ మంత్రి లోకేష్ తప్పుపడుతున్నారు. సొంత పనులలో జగన్ బిజీ గా ఉన్నారని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.దేశం అంతటా వరదలతో కష్టాలు,నష్టాలు వస్తే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వేగంగా స్పందించారని, బాధితులను ఆదుకున్నారని ఆయన చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం అక్కరకు రాని చుట్టంలా అమెరికాలో సొంత పనుల్లో యమ …
Read More »కోడెలని పట్టించుకోని టీడీపీ నాయకులు..అరెస్ట్ అవ్వాల్సిందే అంటూ ఎద్దేవా
స్పీకర్గా ఉన్నప్పుడు సర్కారు సొమ్ముకు కాపలాదారుగా ఉండాల్సింది పోయి అందినకాడికి సామగ్రిని ఇంటికి తరలించేయడం వెలుగు చూడటంతో ఔరా.. కోడెలా.. మజాకా.. అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు. పైగా అసెంబ్లీలో భద్రత లేనందుకే ఇంటికి తెచ్చుకున్నానని దబాయించడం చూసి విస్తుపోతున్నారు. ‘కే ట్యాక్స్’ పేరుతో ఐదేళ్లపాటు సత్తెనపల్లి, నర్సరావుపేట నియోజకవర్గాల ప్రజల్ని పీడించిన ఈయన గారి కుటుంబ గాథలు రోజుకొకటి వెలుగు చూసిన తరుణంలో తాజాగా టీడీపీ నేతలు అంటున్న …
Read More »నవ్యాంధ్రలో నయా చరిత్ర-ఆల్ ది బెస్ట్ జగన్
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా డలాస్ లో చేసిన ఉపన్యాసం ఉత్తేజభరితంగా సాగింది.ఆయన తన లక్ష్యశుద్దిని, చిత్తశుద్దిని తద్వారా మరోసారి తెలియచేయడానికి ప్రయత్నించారు.. తనకు అమెరికాలోని తెలుగు సమాజం ఎన్నికల సమయంలో ఎలా ఉపయోగపడింది కూడా ఆయన గుర్తు చేసుకుని దన్యవాదాలు తెలిపారు. ఎపిని ఎలా అబివృద్ది చేయాలన్నదానిపై ఆయన తన కల అంటూ చేసిన వ్యాఖ్యలు సబికులను ఇన్ స్పైర్ చేశాయి. అమెరికాలో ప్రముఖ …
Read More »ఎల్లో మీడియా చూపించని జగన్ అతికొద్ది రోజుల ప్రజారంజక పాలనలోని ముఖ్యాంశాలివే
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. జగన్ సీఎం అయ్యి ఇప్పటివరకూ పట్టుమని మూడు నెలలు కూడా గడవలేదు.. అయినా అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజా సంక్షేమం కోసం వేగంగా ముందడుగు వేసారు. ఫించన్లు, చట్ట సవరణలు, నిధుల మంజూరు విషయాల్లో జగన్ వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. మరోవైపు టీడీపీ ఇంకా పాలన కుదుట పడకుండానే, సీఎం అన్ని డిపార్ట్ …
Read More »జగన్ జ్యోతి ప్రజ్వలన చేయకపోవడానికి కారణమిదే.. తప్పని నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం
తాజాగా డల్లాస్ లో జరిగిన సభలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయకపోవడంపై పెద్దఎత్తున ప్రత్యర్ధ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కచ్చితంగా ఈ వ్యవహారానికి మతం రంగు పులిమేందుకు ప్రయత్నిస్తున్నారు. అలాగే హిందూధర్మం, సంప్రదాయం అంటే క్రైస్తవుడైన జగన్మోహనరెడ్డికి ఎంత చులకనభావమో చూడండి.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇన్నాళ్ళూ పూజలు చేసినట్లు, పుష్కరాల్లో మునిగినట్లు హిందువుల ఓట్లకోసం నటించి, దాటేదాకా ఓడ మల్లన్న-దాటేశాక బోడిమల్లన్న అనే రీతిలో …
Read More »‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా చంద్రబాబు..?
ఈ సామెత అక్షరసత్యం. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేయదు గాక మేయదు. తమ నాయకుడు ఒక తరహాలో మాట్లాడుతోంటే.. ఆ అనుచరుల మంద మొత్తం అదే తరహాలో మాట్లాడుతుందే తప్ప.. తమ స్వబుద్ధితో వ్యవహరించదు. సొంత ఆలోచన మేరకు మాట్లాడదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతల తీరు అలా ఉంది అంటున్నారు వైసీపీ నేతలు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటూ గతంలో …
Read More »