ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నం వద్ద రూ.1387 కోట్లతో ఐకానిక్ వంతనకు శంకుస్థాపన చేసారు.. ప్రపంచమంతా ఈవంతెన చూడటానికి వస్తుందని చెప్పుకుంటున్నారు. ఒకవైపు రాష్ట్రంలో పాలన పడకేయగా.. చంద్రబాబు మాత్రం శంకుస్థాపనలు, కొత్త కొత్త పేర్లతో జనాలను మోసం చేసే స్టంట్లు చేస్తున్నారు. త్వరలో ఎన్నికలు సమీపంలో ఉండగా ఈ శంకుస్థాపనలన్నీ ఓట్ల కోసం జరిగే …
Read More »‘జాబు రావాలంటే బాబు రావాలంటూ’ డప్పుకొట్టి గెలిచిన బాబుకు డప్పు చిరిగేల సమాధానం చెప్పనున్న నిరుద్యోగులు
‘జాబు రావాలంటే బాబు రావాలి, ఇంటికో ఉద్యోగం’ అంటూ గత ఎన్నికలకు ముందు చంద్రబాబు జపించిన సూత్రం ఇది..ఇదే నినాదాలతో అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం..అయితే ఐదేళ్ల పదవీకాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిరుద్యోగులను నట్టేట ముంచింది చంద్రబాబు ప్రభుత్వం.2014 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో సుమారు 1,42,825 పోస్టులు ఖాళీ ఉన్నాయని కమలనాథన్ కమిటీ నివేదిక ఇచ్చింది. అప్పటి నుంచి నేటి వరకూ పదవీ విరమణ చేసిన …
Read More »కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి 60 వేల మెజార్టీతో గెలవబోతుందా..!
వచ్చే ఎన్నికలలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు వేర్వేరుగా అభ్యర్థులను బరిలో దింపినా సరే.. ముగ్గురు కలిసి ఒకరినే బరిలో దింపినా వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని, ఖచ్చితంగా 50, నుంచి 60 వేల మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని పత్తికొండ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కంగాటి శ్రీదేవి అన్నారు. నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె పంచాయతీ యాదరాళ్ల గ్రామంలో పత్తికొండ వైసీపీ పార్టీ సమన్వయకర్త కంగాటి శ్రీదేవి మరియు వైయస్సార్ పార్టీ …
Read More »రాధాబాబు నిర్ణయం ఎటువైపు దారి తీయనుందో తెలుసా.?
రాజధాని ప్రాంతంలోని కీలకమైన కృష్ణా జిల్లా మరోసారి రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీకి దివంగత వంగవీటి మోహనరంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి రాజీనామా చేశారు. కొన్ని కారణాలతో పార్టీకి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు జగన్ కు రాజీనామా లేఖను పంపించానని, భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని, మళ్లీ రెండు రోజుల తర్వాత మీడియా ముందుకు వస్తాను. మీకు అన్ని వివరాలు చెబుతాను. అందరితో మాట్లాడి …
Read More »యువనేతల కలయికతో పచ్చ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడిందిగా..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీల మధ్య అవగాహన కుదిరింది. అది కూడా ఫెడరల్ ఫ్రంట్, అలాగే ప్రత్యేక హోదా విషయంలో మాత్రమే. అది కూడా ఏపీ ఎన్నికల తర్వాత మాత్రమే అనేది జగన్ నిర్ణయం. జగన్ మాత్రం సింగిల్ గా పోటీ చేయడంలేదు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాడు అని పచ్చ మీడియా నానా హంగామా చేసింది. కానీ జగన్ ఒకే మాట మీద, ఒకే ధర్మం కోసం, …
Read More »చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో సతమతమవుతున్న అధికారులు..రాష్ట్రంపై తీవ్ర ప్రభావం
ఏపీ రాజధాని నిర్మాణం కోసం భూసమీకరణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి లాక్కున్న వేల ఎకరాల భూముల్ని తాకట్టు పెట్టి, బ్యాంకుల నుంచి భారీగా అప్పులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూములను తాకట్టు పెట్టి, అప్పులు తీసుకునే అధికారాలను సీఆర్డీఏ కమిషనర్కు అప్పగించారు. విషయం ఏమిటంటే ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే భూములను తాకట్టు పెట్టే అధికారం సీఆర్డీఏ కమిషనర్కు సంక్రమించింది. అలాగే రహదారులు, మంచినీటి సరఫరా, …
Read More »ఆ స్నేహం కోసమే ఇదంతానా.? అసలు ఈ మనిషి ఏంమాట్లాడుతున్నాడో జనసేనులకైనా అర్ధమవుతుందా.?
ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం అయ్యే వ్యక్తి ఎవ్వరైనా అన్ని జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా సమావేశమవ్వాలి.. ముందుగా ఆయా జిల్లాల్లో పర్యటించాలి. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీరు వేరేలా ఉంది. ఆయన కనీసం ఎన్నికల నోటిఫికేషన్ మరో నెలలో రానుండగా ఇప్పటివరకూ 8జిల్లాల్లో ఆయన అసలు పర్యటించలేదు. తాజాగా జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో తమతో పొత్తు కోసం టీడీపీ …
Read More »జగన్ ఇలాకాలో టీడీపీలో చీలిక..పరువుపోగొట్టుకుంటున్న పచ్చపార్టీ
ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకు అన్నట్లుగా టీడీపీవ వేస్తున్న ఎత్తులు విఫలమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో ఆ పార్టీ పరువు పోగుట్టుకుంటోంది. జిల్లాలోని రాజంపేట టీడీపీ రాజకీయం చీలిపోయింది. వైసీపీలో గెలిచి టీడీపీలో మంత్రి పదవి పొందిన ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి గ్రూపులుగా చీలిపోయి పోటీపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. దీంఓత నియోజకవరగ్ంలో అసలేం జరుగతోందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఆర్ …
Read More »నెల్లూరు జిల్లాలోటీడీపీకి గట్టి ఎదురు దెబ్బ ..కీలక నేత వైసీపీలో చేరిక
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వైసీపీలో ఇప్పటికే వలసలు మరింత పెరిగాయి. ఏపీలో ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ వైపు చూసేందుకు ఇప్పటికే చాలా మంది నేతలు చూస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారంలో తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీకి చెందిన కీలక నేత బీసీఎల్ నందకుమార్ డెవిడ్తో పాటు పలువురు సీనియర్ నేతలు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీలో చేరారు. ఈ …
Read More »బాబుకు ఇంకో షాకివ్వనున్న టీఆర్ఎస్
యాక్షన్కు రియాక్షన్ తరహాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తగు రీతిలో స్పందించేందుకు టీఆర్ఎస్ కార్యాచరణ ప్రారంభించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు పోషించిన పాత్రకు తగిన రిటర్న్గిఫ్ట్ ను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చేలా వ్యూహం ఖరారైంది. ఇందులో తొలి మెట్టుగా టీఆర్ఎస్ శాసనసభ్యుడు తలసాని శ్రీనివాసయాదవ్ రెండు రోజుల క్రితం ఆంధ్ర పర్యటనతో మొదలైంది. అనంతరం వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »