అధికారం ఉంది కదా ఏం చేసిన మనల్ని అడిగేవాడు లేదు అన్నట్టు ప్రవతిస్తున్నారు మన ఆంధ్రా టీడీపీ నాయకలు.ఇంతకు అసలు విషయానికి వస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇచ్చింది.ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం జరిగింది.ఈ విషయం పై శనివారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని …
Read More »థూ నీ బతుకు చెడ.. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు తాజాగా చంద్రబాబు రచించిన వ్యూహం..
బోగస్ ఓట్లతో చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రచించిన వ్యూహం బయటపడింది.. వైసీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగించడం.. తమ పార్టీ కార్యకర్తలకు రెండు మూడు ఓట్లు పెట్టించడం.. కొందరికి నాలుగైదు ఓట్లు, కొందరికి రెండు మూడు నియోజకవర్గాల్లో ఓట్లు.. కొందరికి రెండు జిల్లాల్లో ఓట్లు ఇలా దాదాపుగా 35లక్షల ఓట్లు బోగస్ ఉన్నాయని తేలిందట.. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికలసంఘం ప్రధాన కమిషనర్ సునీల్ అరోరాతో వైసీపీ సీనియర్ నేతలు …
Read More »ప్రభుత్వం ఉత్సవాల పేరుతో కోట్ల రూపాయలు దుర్వినియోగం…
ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోని ప్రభుత్వం ఉత్సవాలకు,ఈవెంట్స్ కు మాత్రం కోట్ల రూపాయలు వృధా చేస్తుంది.నగరంలో ఏదైనా సదస్సు జరిగినా, ప్రముఖులు వచ్చినా జీవీఎంసీ కాంట్రాక్టర్లు, ఇంజినీర్ల పంట పండినట్లే. సుందరీకరణ పేరుతో వీరంతా దొరికినంత దోచుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా రు. ఏదైనా ప్రధాన కార్యక్రమం జరిగితే చాలు అందరి చూపూ డివైడర్లకు రంగులు, ఫుట్పాత్లకు హంగులపైనే ఉంటుంది. వెంటనే టెండర్లు పిలవడం..బిల్లులు పాస్ చేసుకొని…రంగులు …
Read More »జగన్ పార్టీ కార్యకర్తలకు ఆపద వస్తే ఏమాత్రం ఆలస్యం చేయరనడానికి ఇదే ఉదాహరణ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. …
Read More »ఏపీలో ప్రతీ ఇంటికీ వెళ్లి చంద్రబాబుకు ఓటేయొద్దని చెప్తున్న వీళ్లెవరో తెలుసా.?
ఏపీలో కొందరు ఇంటిటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు.. తెలుగుదేశం పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నారు. అయితే వాళ్లు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారు కాదు.. ఇంతకీ ఎవరంటారా.. వాళ్లే అగ్రిగోల్డ్ బాధితులు.. నాలుగేళ్లుగా చంద్రబాబు నాయుడు ప్రతీఒక్కరికి సొమ్ము తిరిగి ఇప్పిస్తామని చెప్పి ఇప్పటివరకూ వారిని పట్టించుకోకుండా కాలయాపన చేస్తుండడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు రాబోయే రోజుల్లో ఓటేయ వద్దని అగ్రిగోల్డ్ బాధితులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా మండలాల్లో …
Read More »విషయం తెలిసిన కొద్ది గంటల్లోపే చర్యలు తీసుకున్న జగన్.. అదే స్థానంలో చంద్రబాబు ఉంటే
తాజాగా తెలంగాణ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రాజకీయ పార్టీకిగానీ, వ్యక్తికిగానీ అధికారికంగా మద్దతివ్వలేదు. కానీ పార్టీ అభిమానులు వ్యక్తిగతంగా తమకు నచ్చిన పార్టీలను ప్రోత్సమించుకున్నారు. ఎవ్వరీ అధికారికంగా మద్దతివ్వమని వైసీపీ ప్రకటించింది. ఇందులో ఏ మార్పు లేదు. మా పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఎవరికి ఓటు వేయాలన్న అంశంపై వైసీపీ ఓటర్లు ఆత్మసాక్షి మేరకు ఈ నిర్ణయాన్ని వదిలేసింది. అయితే ఓటర్లకు …
Read More »వైఎస్ జగన్కి ఒకే అంటే..వైసీపీలోకి ప్రస్తుత టీడీపీ మంత్రి
తెలంగాణ ఎన్నికలు నిజంగా టీడీపీ పార్టీని ఘోరంగా దెబ్బ తీశాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు, నందమూరి ఫ్యామీలీ ఎంత హాడావీడి చేసిన దారుణంగా ఓడిపోయారు. తెలంగాణాలో ఉన్న సీమాంధ్ర ఓటర్లందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన విషయం ఇప్పుడు తెలుగుదేశం నేతలను భయపెడుతోంది. నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ టీడీపీకి ఓట్లేయడానికి సీమాంధ్ర ఓటర్లు ఇష్టపడలేదు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబుపై ఉన్న తీవ్రమైన వ్యతీరేకతతోనే అంటున్నారు …
Read More »జిల్లా మొత్తంలో ఈ ఎన్నికల్లో ఎనిమిది స్థానాలకు పైగా గెలవనున్న వైసీపీ
అనంతపురం జిల్లా మడకశిర అధికార తెలుగుదేశం ఎమ్మెల్యే మసాలా ఈరన్నకు హైకోర్టు షాకిచ్చింది. ఎమ్మెల్యుగా ఈరన్న ఎన్నిక చెల్లదని, ఆయనపై పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా కొనసాగాలంటూ ఆదేశాలు జారీ చేసింది. 2014 ఎన్నికల్లో మడకశిర నుంచి గెలిచిన ఈరన్న ఎన్నికను సవాల్ చేస్తూ వైసీపీ అభ్యర్థి తిప్పేస్వామి దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో ఈరన్న పూర్తి వివరాలు సమర్పించకుండా.. …
Read More »ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంలో తీవ్ర విషాదం..గుండెపోటుతో మృతి
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. ఆయన మేనల్లుడు ఉదయ్కుమార్(43) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. హైదరాబాద్లో నివాసముంటున్న ఉదయ్కుమార్కు ఈరోజు ఉదయం గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. ఉదయ్కుమార్.. చంద్రబాబు రెండో సోదరి హైమావతి కుమారుడు. విషయం …
Read More »ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత….టీడీపీకి షాక్
ఈ రోజుల్లో మనుషులకంటే విగ్రహాలకే ప్రాధాన్యత ఎక్కువ.రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పట్టించుకోకుండా విగ్రహాలకు కోట్లు పెడుతున్నారు.ఉక్కు మనిషి సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కు నివాళిగా ప్రధాని మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నదీ తీరంలో ఒక భారీ కంచు విగ్రహాన్ని నిర్మించి ఆవిష్కరించిన విషయం అందరికి తెలిసిందే. ఆ విగ్రహ ఏర్పాటుకైన ఖర్చు దాదాపు రూ.3000 కోట్లు అయింది.దీంతో దేశ వ్యాప్తంగా మోదీ …
Read More »