Home / ANDHRAPRADESH (page 716)

ANDHRAPRADESH

వైఎస్ జ‌గ‌న్‌పై.. సీఎం చంద్ర‌బాబు నిఘా..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రకు ఏపీ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను జ‌గ‌న్‌కు చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ మాత్రం వారి స‌మ‌స్య‌ల‌ను సామ‌ర‌స్యంగా వింటూ.. ప‌రిష్కార మార్గాల‌ను …

Read More »

వైసీపీలోకి సెంట్ర‌ల్ బ్యాంక్ మాజీ ఛైర్మ‌న్‌

వేసవి కాలం ముగిసినా.. ఏపీలో మాత్రం వేస‌వి కాలాన్ని త‌ల‌పించేలా రాజ‌కీయ సెగ‌లు రేగుతున్నాయి. టీడీపీ స‌ర్కార్ ప్ర‌భుత్వ గ‌డువు ముగుస్తుండ‌టం.. సాధార‌ణ ఎన్నిక‌ల గుడువు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో కొంద‌రు రాజ‌కీయ నాయ‌కుల్లో ఒకింత ఆనందం.. మ‌రికొంద‌రి రాజ‌కీయ నాయ‌కుల్లో ఆందోళ‌న నెల‌కొంది. ఆందోళ‌న‌తో ఉన్న రాజ‌కీయ నాయ‌కులు వారి వారి ప‌నితీరుపై, ప్ర‌జ‌ల్లో వారిపై ఉన్న అభిప్రాయాల‌ను స‌ర్వేల ద్వారా తెలుసుకుంటున్నారు. ఇలా ఏపీలోని ప్ర‌తీ రాజ‌కీయ పార్టీ …

Read More »

ఇలాగైతే ఎలా..??

ఏపీ కార్మిక‌శాఖ మంత్రి కింజ‌ర‌పు అచ్చెన్నాయుడుకు ప్ర‌స్తుతం గ‌డ్డుకాలం న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవల కాలంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా స‌మావేశాల‌కు సైతం దూరంగా ఉంటున్నారు. దీనికి గ‌ల ప్ర‌ధాన కార‌ణం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు త‌న‌పై సీత‌క‌న్ను వేయ‌డ‌మేన‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఇంత‌కీ మంత్రి అచ్చెన్నాయుడును అంత‌లా బాధించిన విష‌యం ఏమిటి..? మీడియా స‌మావేశాల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడే అచ్చెన్నాయుడు మీడియా స‌మావేశాల‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణ‌మేమిటి..? అన్న …

Read More »

కర్నూల్ జిల్లా టీడీపీ నాయకుల వర్గపోరు..!

కర్నూల్ జిల్లా ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటున్నారు. ఆలూరు టీడీపీ ఇంచార్జి వీరభద్రగౌడ్‌ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు వైకుంఠ మళ్లికార్జున్‌, గోపి ఆరోపణలు గుప్పించారు. నీరు-చెట్టు పథకంలో అవినీతికి పాల్పడ్డారని, అలాగే ఎన్టీఆర్‌ హౌసింగ్‌ స్కీంలో ఒక్క ఇంటికి రూ.15 వేలు వసూలు చేశారని విమర్శించారు. అంగన్‌ వాడీ వర్కర్ల ఉద్యోగానికి …

Read More »

రాజ‌న్నే మ‌ళ్లీ.. మా గ‌డ‌ప‌కు వ‌చ్చిన‌ట్టు ఉందీ..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో విజ‌య‌వంతంగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో రోజు రోజుకు జ‌న ప్ర‌భంజ‌నం పెరుగుతుందే త‌ప్పా.. ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూనే ముందడుగు వేస్తున్నారు. క‌ష్టాలు చెప్పుకోవ‌డానికి వ‌చ్చిన వారికి భ‌రోసా క‌ల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. వైఎస్ జ‌గ‌న్‌తో చెప్పుకుంటే …

Read More »

వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఒకేసారి 200 మంది వైసీపీలో చేరిక..!

ఆంధ్రప్రదేశ్ లోని ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదాయత్ర తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు, పార్టీ నేతలు తరలి రాగా, ప్రజల ఆనందోత్సాహల మధ్య ప్రజాసంకల్పయాత్ర 206వ రోజు ముగిసింది. అయితే ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నవైఎస్‌ జగన్‌ సమక్షంలో 200 మంది పార్టీలో చేరారు. గురువారం కపిలేశ్వరపురం మండలం తాతపూడి గ్రామానికి చెందిన ఎంపీటీసీ కొప్పిశెట్టి శ్రీనివాసరావు …

Read More »

అమెరికాలో.. లాస్ ఏంజెల్స్‌పై వైసీపీ జెండాలు..!

ఏడాది క్రితం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పాద‌యాత్ర చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ సంక‌ల్పించిన‌ప్పుడు ఎవ్వ‌రూ పెద్ద‌గా అంచ‌నాలు పెట్టుకోలేదు. న‌డిస్తే ఓట్లు ప‌డ‌తాయా.?? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రారంభించారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు తొలి రోజున భారీగా జ‌నం వ‌స్తే మొద‌టి రోజు కాబ‌ట్టి వ‌చ్చార‌ని ప‌చ్చబ్యాచ్ ప్ర‌చారం చేసింది. ఇప్పుడు పాద‌యాత్ర‌కు 200ల‌కు పైగా రోజులు గ‌డిచాయి. ఏరోజుకారోజు జ‌గ‌న్‌ను చూసేందుకు ప్ర‌జ‌లు పెరుగుతున్నారే త‌ప్ప త‌గ్గ‌ట్లేదు. …

Read More »

కర్నూల్‌ మెడికల్‌ కాలేజీలో ర్యాగింగ్‌..శరీరంపై రక్తపు మరకలు ,ఎవరో కొట్టి చంపారని తండ్రి ఆరోపణ

కర్నూల్‌ మెడికల్‌ కాలేజీ హాస్టల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎంబీబీఎస్‌ మొదటి సంత్సరం చదువుతున్న విద్యార్థి అనుమానాస్పదంగా మృత్యువాత పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..  కడప జిల్లా కడప అరవింద్‌ నగర్‌కు చెందిన హర్ష ప్రణీత్‌ రెడ్డి కర్నూలు మెడికల్‌ కాలేజీలో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్‌ చదువుతున్నాడు. గురువారం రాత్రి 11.30 నిమిషాలకు తన గదిలోకి వెళ్లి తలుపు వేసుకొన్నాడు. అయితే కొద్ది సేపటికి సహచర విద్యార్ధులు వచ్చి డోర్‌ కొట్టగా …

Read More »

ఏపీలో నిరుద్యోగులకు షాక్ ..డీఎస్సీ నోటిఫికేషన్‌ వాయిదా..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు చేదు వార్త. డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్వయంగా ప్రకటించారు. 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలను శుక్రవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డీఎస్సీ నోటిఫికేషన్ వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. ‘ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రానునందున ఈ …

Read More »

పాద‌యాత్ర‌లో ఉన్న వైఎస్ జ‌గ‌న్ నుంచి టీడీపీ నేత‌కు ఫోన్‌..!

రాజ‌కీయంగా పెను మార్పుల‌కు కేంద్ర బిందువైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో సారి కొత్త చ‌రిత్ర సృష్టించేలా క‌నిపిస్తోంది. నైతిక‌త‌,  నిబ‌ద్ధ‌త‌, చిత్త‌శుద్ధి ఈ మూడు విలువ‌ల ఆధారంగా పాద‌యాత్ర‌ను ప్రారంభించిన ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్.. ఒక‌టి కాదు.. రెండు కాదు ఇప్ప‌టి వ‌ర‌కు 206 రోజుల పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ప్ర‌జ‌ల సమ‌స్య‌ల‌పై త‌న పోరాటం ఇంకా ఆగ‌లేద‌ని వైఎస్ జ‌గ‌న్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat