Home / ANDHRAPRADESH (page 690)

ANDHRAPRADESH

గుంటూరు జిల్లాలో టీడీపీ తొలి వికెట్ ఔట్‌..!

గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అయితే, మొద‌ట్లో బాగానే ఉన్నా రాను.. రాను ప్ర‌త్తిపాటి పుల్లారావు, ఆయ‌న ఫ్యామిలీ రాజ‌కీయాలు పెరిగిపోయాయి. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌ని వ‌చ్చిన ప్ర‌తీ సామాన్య వ్య‌క్తి నుంచి ప్ర‌భుత్వ అధికారి వ‌ర‌కు.. క‌మీష‌న్లు దండుకుంటున్నార‌నే వార్త‌లు …

Read More »

వైఎస్ జగన్ 222వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 222వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్‌ నుంచి పాదయాత్ర కొనసాగించారు. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్‌ జగన్‌కు స్థానికులు సమస్యలు …

Read More »

చంద్ర‌బాబు స‌హా, టీడీపీ నేత‌లంద‌రికీ వ‌ణుకు పుట్టిస్తున్న వైసీపీ ఎంపీ స‌వాల్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విసిరిన స‌వాల్‌ను స్వీక‌రించే ధైర్యం బీజేపీ పార్టీలో ఎవ‌రికైనా ఉందా..? మ‌రి ఇంత‌కీ టీడీపీ నేత‌ల‌ వెన్నులో వ‌ణుకు పుట్టించేంత స‌వాల్ విజ‌య‌సాయిరెడ్డి ఏం విసిరారు..? టీడీపీ నేత‌లు చెప్పిన‌ట్టు ఏపీకి ప్ర‌త్యేక హోదా వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమీ లేవ‌ని, అంద‌లోనూ 14వ ఆర్థిక సంఘం త‌న నివేదిక‌లో ప్ర‌త్యేక హోదా గురించి ఎక్క‌డా పేర్కొన‌లేద‌ని చూపిస్తే తాను ఇప్పుడే రాజ్య‌స‌భ …

Read More »

ఈనెల 29 న 175 మంది వైసీపీ సమన్వయకర్తలతో జగన్ భేటీ..!

ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ పార్టీ అధ్యక్షుడు, వైఎస్‌ జగన్‌ ఈ నెల 29న జగ్గంపేటలో జరుగనున్న పార్టీ కీలక సమావేశంలో పాల్గొనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ, పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్తలతో జగన్‌ భేటీ అయి పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ప్రతి జిల్లాలో వైసీపీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై సమన్వయకర్తలకు జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు. దీనిలో భాగంగా రీజనల్‌ కో-ఆర్డినేటర్‌లతో జగన్‌ విడివిడిగా సమావేశం …

Read More »

మీరు కాదు మీ జేజేమ్మలు దిగొచ్చినా నన్ను..టీడీపీ ఎమ్మెల్యే సంచలన వాఖ్యలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌, కాంగ్రెస్‌ నేత చిరంజీవిలపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవడాకి మొదటి ముద్దాయి చిరంజీవే అని ఏలూరు మండలం మాదేపల్లి గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న చింతమనేని అన్నారు. ప్రజారాజ్యం పార్టీ కోసం కాపు సోదరులు ఆస్తులు అమ్మి మద్దతు ఇస్తే వాళ్లను బలి పశువు చేసింది చిరంజీవి కాదా అని మండిపడ్డారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని బంగాళాఖాతంలో కలిపిన ఘనత చిరంజీవిదేనని …

Read More »

సీఎం చంద్ర‌బాబుపై ప‌వ‌న్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

ఒక‌వేళ మీరు ఉండ‌క‌పోతే.. నెక్స్ట్ ప‌ది సంవ‌త్స‌రాలు బ‌తికి ఉంటారా..? నెక్స్ట్ పాతిక సంవ‌త్స‌రాలు మీరు బ‌తికి ఉంటారా..? మ‌నుషులు క‌ల‌కాలం బ‌తికి ఉంటారా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, సాలూరులో ఏర్పాటు చేసిన జ‌న‌సేన స‌భ‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల త‌రువాత ముఖ్య‌మంత్రి అయిన సీఎం చంద్ర‌బాబు నాయుడు రాజ‌ధాని నిర్మాణం …

Read More »

పవన్ పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు..నటి సంచలన వాఖ్యలు

ఇన్ని రోజులు తెలుగు టీవీ చానెళ్లలో.. సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. తరువాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్. ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన …

Read More »

భూమా ఫ్యామిలీకి మ‌రో బిగ్ షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తోందా..? దీనిపై భూమా ఫ్యామిలీ రియాక్ష‌న్ ఏమిటి..? ఇంత‌కీ చంద్ర‌బాబు నాయుడు భూమా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..? అస‌లేం జ‌రిగింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సమాధానం తెలియాలంటే.. ఈ క‌థ‌నాన్నిపూర్తిగా చ‌ద‌వాల్సిందే. ఇక అస‌లు విష‌యానికొస్తే.. క‌ర్నూలు జిల్లా అసెంబ్లీ టిక్కెట్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి ఇచ్చేందుకు …

Read More »

జ‌గ‌న్ గురించి.. ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా..?

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉందా..? ఈ మాట అన్న‌ది ఎవ‌రు..? ఏ పార్టీకి చెందిన వారు..? ఆ నేత పేరేంటి..? ఏ నేప‌థ్యంలో ఆ నేత ఈ మాట అన్నాడు. ఈ వివ‌రాల‌న్నీ తెలియాలంటే.. ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే. వైఎస్ జ‌గ‌న్ స‌వాళ్లు చెక్కిన శిల్పం. పిట్ట‌కంటి మీద …

Read More »

నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌…ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తా..!

చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలోఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat