Home / ANDHRAPRADESH (page 723)

ANDHRAPRADESH

జ‌గ‌న్ ఖాతాలో మ‌రో అరుదైన రికార్డ్‌..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర స‌రికొత్త చ‌రిత్ర‌ల‌ను సృష్టిస్తోంది. దీంతో దేశ రాజ‌కీయాల్లో పెనుమార్పుల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో సారి కేంద్ర బిందువుగా మార‌బోతోందని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ ఎండా, చ‌లి, వాన వాట‌న్నిటినీ లెక్క చేయ‌కుండా ప్ర‌జ‌ల మ‌ధ్య‌నే ఉంటూ త‌న పాద‌యాత్ర‌ను కొనసాగిస్తున్నారు. కాగా, ప్ర‌జా సంక‌ల్ప …

Read More »

వైజాగ్ పార్లమెంటు టీడీపీ అభ్యర్థి ఖరారు..!

ఏపీలో అప్పుడే ఎన్నికల సమరం మొదలైనట్లు ఉంది.అందుకే ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ అప్పుడే అభ్యర్థుల వేటను ప్రారంభించింది.అందులో భాగంగా గత సార్వత్రిక ఎన్నికల్లో పొత్తులో భాగంగా వైజాగ్ పార్లమెంటు స్థానానికి టీడీపీ ప్రస్తుత బీజేపీ ఎంపీ అయిన కంభంపాటి హరిబాబుకు మద్ధతు తెల్పింది. అయితే ప్రస్తుతం వీరి మధ్య ఉన్న మైత్రీ విచ్చిన్నం కావడంతో రానున్న ఎన్నికల్లో టీడీపీ తమ తరపున అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచిస్తుంది. see also:జగన్ …

Read More »

రావయ్యా.. రావయ్యా.. రారా మా జగనయ్యా..!!

వైసీపీ అధినేత , ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం జగన్ చేపట్టిన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం జగన్ ముమ్మిడివరం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి కి ప్రజల ఘన స్వాగతం పలికారు.బంతిపూలతో రహదారి వేసారు.కొంతమంది యువతులు అక్కడ కూర్చొని జగన్ గురించి …

Read More »

జ‌గ‌న్ స‌మ‌క్షంలో 40 మంది వైసీపీలోకి..!

ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వైఎస్ జ‌గ‌న్ తాను చేస్తున్న పాద‌యాత్ర‌ను ఇప్ప‌టికే తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని ప‌దో జిల్లాగా.. తూర్పు గోదావ‌రి జిల్లాలో కొన‌సాగిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌గ‌న్ పాద‌యాత్ర చేసుకుంటూ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌పై పూల‌వర్షం కురిపిస్తున్నారు. మండుటెండ‌ల‌ను, …

Read More »

జై జ‌గ‌న్ అని క్రాఫ్ కొట్టించుకున్న విద్యార్థికి జ‌గ‌న్ ఏం చెప్పాడో తెలుసా..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర తూర్పు గోదావ‌రి జిల్లాలో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా త‌న పాద‌యాత్ర‌ను ఇడుపులపాయ నుంచి మొద‌లు పెట్టి క‌డ‌ప, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు. నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే. కాగా, శ‌నివారం జ‌గ‌న …

Read More »

ఏపీ సీఎం చంద్రబాబుకు ఝలక్ ఇచ్చిన ప్రధాని మోదీ..!

అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో దాదాపు నాలుగేళ్ళ పాటు బీజేపీతో అంటకాగి ఇటివల బీజేపీతో తెగదెంపులు చేసుకున్న టీడీపీ నేతలు ఆ పార్టీపై వరసగా ఆరోపణలు చేస్తూ విరుచుకుపడుతున్న సంగతి తెల్సిందే.అయితే తాము ఏమి తక్కువ తిన్నమాఅన్నట్లు బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాకిచ్చారు …

Read More »

సీఎం కేసీఆర్‌ను ఎదుర్కోలేక దరువు.కామ్ పై చీప్ ట్రిక్స్‌

రాజ‌కీయాల్లో నిల‌వాల‌న్నా…గెల‌వాల‌న్నా…ఏం చేయాలి? ప్ర‌త్య‌ర్థిని ప్ర‌జాక్షేత్రంలో ఎదుర్కోవాలి. విజ‌యం సాధించి త‌మ స‌త్తా చాటుకోవాలి. ఇందుకు ఏకైక‌ మార్గం…ప్ర‌జాద‌ర‌ణ పొందేలా ప‌నిచేయ‌డం. అలా చేయ‌లేని కొంద‌రు చేసే ప‌ని ఎదుటివారిపై బుర‌ద‌జ‌ల్ల‌డం. అలా బుర‌ద‌జ‌ల్లడం ప‌నిగా పెట్టుకున్న‌ కొంద‌రు ఇందుకు సోష‌ల్ మీడియాలో దూసుకుపోతూ పెద్ద ఎత్తున నెటిజ‌న్ల ఆద‌రాభిమానాలు పొందుతున్న `ద‌రువు.కాం`పై దృష్టి సారించారు. చిల్ల‌ర గ్రాఫిక్స్ ఆధారంగా ఈ ప‌ని చేశారు. వివ‌రాల్లోకి వెళితే…తెలంగాణ ప్ర‌భుత్వం అభివృద్ది- …

Read More »

చంద్రబాబుపై ఫైర్ అయిన ..ఏపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే రోజా

చిత్తూరు జిల్లా నగరి మున్సిపల్‌ పరిధిలో నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే రోజా చంద్రబాబుపై మండిపడ్డారు. శనివారం రోజు నగరి మున్సిపాలిటీ 6వ వార్డు సిమెంట్‌ రోడ్డులో భూమి పూజ కార్యకమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…ఈ నాలుగు సంవ్సరాలు అంతకుముందు తొమ్మిది సంవ్సరాలు కూడా దళితులకు ఎటువంటి న్యాయం చంద్రబాబు చేయలేదన్నారు. ప్రభుత్వ కేబినెట్‌ ఉన్న ఒక దళిత మంత్రిని కూడా తీసిపారేశారని విమర్శించారు. ఇంతవరకు ఎస్సీ, ఎస్టీ …

Read More »

కమ్మోళ్ళు కూడా బాబును తిట్టుకొంటున్నారు – మోత్కుపల్లి

తెలంగాణ టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేశారు.ఇవాళ యన మీడియాతో మాట్లాడారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ” బాబుకు ఎన్టీఆర్ చేసిన ద్రోహం గురించి నేను చెప్పింది టీవీ లలో చూసి కొంతమంది కమ్మోళ్ళు నాకు ఫోన్ చేసి బాబు ఇంత దుర్మార్గుడా అని వాపోయారు నవీన్ అనే వ్యక్తి. కమ్మకులస్తుడు. కెనడాలో ఉండేవాడు. దాదాపు కోటి రూపాయలు ఖర్చు …

Read More »

ఏపీ రాష్ట్రమేర్పాటు హామీ వచ్చాక దీక్ష విరమించిన పొట్టి శ్రీరాములు -చంద్ర బాబు

ఏపీ రాష్ట్రంలో కడపలో ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ పార్టీ ఎంపీ సీఎం రమేష్ నిర్వహించిన ఆమరణ దీక్ష సందర్భంగా జరిగిన సభ లో ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ ఏపీ ఆవిర్భావ చరిత్ర లో కూడా పొట్టి శ్రీరాములు గారు ఇదే మాదిరి నిరాహార దీక్ష చేసిన ఫలితంగా ఆంద్రప్రదేశ్ ఏర్పడిన తరువాతే,హామీ వచ్చిన తరువాతే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat