Home / ANDHRAPRADESH (page 734)

ANDHRAPRADESH

టీడీపీకి మరో షాక్ న్యూస్ ..వైఎస్ జగన్ కు సపోర్ట్..ముద్రగడ పద్మనాభం

ప్ర‌జాస్వామ్యంలో అధికారం శాశ్వ‌తం కాదు. విలువ‌లు,వ్య‌వ‌స్ధ‌లు శాశ్వ‌తం. నేత‌లు అధికారంలో ఉండి త‌మ‌కు అనుకూలంగా మాట్లాడుకుంటే స‌రిపోతుంద‌నుకుంటే మాత్రం ఎల్ల‌కాలం చెల్ల‌ద‌నే విష‌యాన్ని గ్ర‌హించాలి అని ఎందరో రాజకీయ నాయకులు అన్నారు. అయితే ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తమకు ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తాం అని హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చిన త‌రువాత ఆ హామీని తుంగ‌లో తొక్కి …

Read More »

కాబోయే భర్తతో లోకేష్ ను కలిసిన భుమా అఖిలప్రియ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భుమా అఖిలప్రియకు గతకొన్ని రోజుల క్రితమే మాజీ డీజీపీ అల్లుడు భార్గవ్ తో హైదరాబాద్ మహానగరంలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే.అయితే ప్రస్తుతం అఖిలప్రియ పెళ్లి పనుల్లో బిజీగా ఉంది.ఇటీవలె అఖిలప్రియ మరియు భార్గవ్ తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసి తమ పెళ్ళికి రావాల్సిందిగా ఆహ్వానించి..ఆశీర్వాదం తీసుకున్నారు.తాజాగా ఇవాళ ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ …

Read More »

విశాఖలో టీడీపీ తొలి వికెట్ ఔట్..!

ఆంధ్రప్రదేశ్ ము‌ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో టీడీపీలో చేరిన ప్ర‌తీ ఒక్క‌రిని పార్టీ త‌ర‌పున పోటీ చేయించారు. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీని న‌మ్ముకున్న వారికి సీటు ఇవ్వ‌కుండా గ‌డిచిన‌ ఎన్నిక‌ల్లో నిరాశ చేకుర్చారు .అంతే కాదు టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా సీటు క‌ల్పిస్తాన‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. దీంతో వారు గ‌డిచిన ఎన్నిక‌ల్లో టీడీపీకి స‌పోర్ట్ చేశారు. ఈ క్ర‌మంలో …

Read More »

మరో 10 సంవత్సరాలు టీడీపీ గెలిచే అవకాశం లేదని..యనమల రామకృష్ణుడు రాజకీయలకు గుడ్ బై

ఏపీలో ఇటీవలే టీడీపీ సీనియర్ నేతలు, మంత్రులు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటిండంతో రాజకీయం మరింత వెడెక్కింది. ఒకరి తరువాత ఒకరు శాశ్వతంగా రాజకీయలు నుండి తప్పుకొవడం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ప్రతి పక్ష బలమా ..లేక అధికార పార్టీ చేసిన పాలన అని ఒక్కటే చర్చ జరుగుతున్నది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ము‌ఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికలకు ముందు అమలుకాని 600 …

Read More »

బ్రేకింగ్ న్యూస్…వైసీపీలోకి మంత్రి గంటా శ్రీనివాసరావు..!

విశాఖపట్నం జిల్లాకు చెందిన గంటా శ్రీనివాసరావు మంచి రాజకీయనాయకుడు. కాపు సామాజికవర్గంపై ఈయనకు మంచి పట్టు ఉంది. అందుకే ఇతను ఇప్పటివరకు మూడు పార్టీలు మారిన కానీ ఆ పార్టీ లలో ఉన్నత పదవులు వారిస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గా కొనసాగుతున్నాడు .అయితే ఇటీవల మంత్రి గంటా శ్రీనివాసరావు సొంత పార్టీ …

Read More »

సీఎం రమేష్‌.. కడప ఉక్కుఫ్యాక్టరీ గురించి కాదు.. కాంట్రాక్ట్ ల కోసం కపట నాటకం

కడప ఉక్కు పరిశ్రమ కోసం వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌ రెడ్డి చేపట్టిన 48 గంటల నిరహార దీక్ష పూర్తైంది. గురువారం ప్రొద్దుటూరులో ఆయన దీక్షను విరమించారు. కడప ఉక్కు-రాయలసీమ హక్కు అనే నినాదంతో పరిశ్రమ స్థాపన కోసం జిల్లాలోని ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేస్తామని రాచమల్లు ప్రకటించారు. see also:వైఎస్‌ జగన్‌ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు ఉక్కు పరిశ్రమ కోసం దీక్ష చేపట్టిన తెలుగుదేశం పార్టీ …

Read More »

కర్నూలు జిల్లాలో కానిస్టేబుల్‌ రాసలీలలు

ప్రజలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన ఓ పోలీసు విక్రబుద్ధిని ప్రదర్శించాడు. కర్నూల్ జిల్లా కోడుమూరు పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలలు గుట్టురట్టయ్యాయి. కర్నూలు శివారులోని కోడుమూరు రోడ్డులోని రాజీవ్‌ గృహకల్పలోని మూడవ అంతస్థులో గదిని అద్దెకు తీసుకుని కోడుమూరు పట్టణానికి చెందిన మహిళతో కొంతకాలంగా సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం భర్తకు తెలిసింది. బుధవారం కానిస్టేబుల్‌ ఆన్‌డ్యూటీలోనే ఉంటూ కర్నూలుకు వచ్చి ఫోన్‌ చేసి మహిళను …

Read More »

వైఎస్‌ జగన్‌ 195వ రోజు పాదయాత్ర.. 2,400 కిలో మీటర్లు

ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 195వ రోజు ప్రారం‍భమైంది. గురువారం ఉదయం శివకోడు నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. ప్రస్తుతం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. అక్కడి నుంచి లక్కవరం క్రాస్‌ మీదుగా చింతలపల్లి వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర లక్కవరం వద్ద 2,400 కిలో మీటర్ల మైలురాయిని …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి నోటీసులు .!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ పార్టీకి చెందిన నేత ,డోన్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే ,పీఏసీ చైర్మన్ అయిన బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డికి టీడీపీ సర్కారు బిగ్ షాకిచ్చింది.ఈ నేపథ్యంలో ఇటివల దేశ రాజధాని ఢిల్లీ వెళ్ళిన బుగ్గన రాజేంద్ర నాథ్ కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీకి చెందిన నేత రాంమాధవ్ ను కలిశారు . see also:వైసీపీలో మంత్రి గంటా చేరికపై సీనియర్ నేత …

Read More »

ప‌వ‌న్‌ పాద‌యాత్ర‌లో కొత్త ట్విస్ట్‌..!!

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అభిమానుల‌కు ఊహించ‌ని స‌మ‌స్య‌. ప‌వన్ క‌ళ్యాణ్ ఆరోగ్యం విషయంలో జ‌న‌సేన కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఆయ‌న‌కు ఆరోగ్యప‌ర‌మైన స‌మ‌స్య ఎదురైంద‌ని…ఈ విష‌యంలో వైద్యుల‌ను ఆశ్ర‌యించ‌డంతో..ఆప‌రేష‌న్ త‌ప్ప‌నిస‌రి అని తేల్చిన‌ట్లు జ‌న‌సేన తెలిపింది. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పాద‌యాత్ర చేస్తుండ‌గా…తన వెంట ఉండే సిబ్బందిలోని ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లా యాత్రకు విరామం ఇచ్చిన సంగతి విదితమే. ఆయ‌న …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat