ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీ పీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.జగన్ చేస్తున్న ఈ పాదయాత్రకు రాష్ట్ర ప్రజలనుండి విశేష ఆదరణ లభిస్తుంది.జగన్ తోనే మేమంటూ..ఎండా వానా అని ఏమి లెక్క చేయకుండా జనం జగన్ వెంటే నడుస్తున్నారు.ఈ క్రమంలోనే జగన్ కొంచెం సీడ్ పెంచారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజోలు లో పర్యటిస్తున్న …
Read More »కేసీఆర్ ఒక్క పిలుపు ఇస్తే..ఆంధ్రాలో చంద్రబాబుకు దారుణమైన ఓటమి తప్పదు
తన మంచితనం , మానవత్వం , విశాల రాజకీయ దృక్పథంతో తెలంగాణతో పాటు దేశంలోనూ ఒక ఇమేజ్ సంపాదించుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆంధ్రా ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతున్నది . దానికి ప్రధాన కారణం తెలంగాణలో 95 శాతానికి పైగా కేసీఆర్ ప్రజల్లో అభిమానం పెంచుకుంటుంటే ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్ధ పాలన పై అక్కడి ప్రజలు విసుగు చెందుతున్నరు . కేసీఆర్ లాంటి నాయకుడు తమకూ ఉంటే బాగుండేదన్న …
Read More »జనసేన పార్టీలోకి మాజీ స్పీకర్ ..!
ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ రాష్ట్ర విభజన సమయంలో జనసేన అనే రాజకీయ పార్టీని స్థాపించిన సంగతి తెల్సిందే.అంతటితో ఆగకుండా రాష్ట్ర విభజన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నవ్యాంధ్రలో ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీకి మద్దతుగా ప్రచారం కూడా చేశారు. పవన్ ప్రచారం వలన ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధికారానికి దూరమైంది.అయితే అప్పటి నుండి నేటి వరకు క్షేత్రస్థాయిలో ఆ …
Read More »వైఎస్ జగన్ ఖచ్చితంగా బాగా చూసుకుంటాడని వైసీపీలోకి
వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీ ప్రభంజనం తప్పదన్న నేపథ్యంలో చాలా మంది నేతలు అటువైపు చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలే ఇప్పుడు కొంతమంది వైసీపీ బాట పట్టడానికి రెడీ అవుతుంటే, మాజీలు కొందరు ఇప్పటికే జెండా ఎత్తేశారు. వీరు తెలుగుదేశం పార్టీని వీడేశారు. వైసీపీలో అవకాశం కోసం చూస్తున్నారు. వారిలో అన్నా రాంబాబు కూడా ఒకరు. గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ఈయన. గత ఎన్నికల్లో తెలుగుదేశం …
Read More »మంత్రి అఖిల ప్రియ దెబ్బకు ..బీసీ జనార్ధన్ రెడ్డి..ఏవీ సుబ్బారెడ్డి టీడీపీకి గుడ్ బై
టీడీపీ నాయకుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. కర్నూలు జిల్లా నేతల రాజకీయాలు రాజధానికి చేరాయి. భూమా, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు అమరావతి చేరి..రోజు రోజుకు ఇరువర్గాల మధ్య వైరం పెరుగుతుండటంతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువర్గాలను చర్చల కోసం అమరావతికి పిలిచిన సంగతి తెలిసిందే..తమని కాదని సుబ్బారెడ్డికే ప్రాధాన్యం ఇస్తే టీడీపీలో తమ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సి వస్తుందని, అందాకా వస్తే …
Read More »సంచలనం..పవన్ను నడిపోస్తోంది బాబు ఆప్తుడే..ఎవరో తెలుసా..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దోస్తీ వీడిపోయారనేది టీడీపీ నాయకులు ప్రచారంలో పెట్టిన మాట. ఇందుకు తగినట్లే ఆ పార్టీల నేతలు కవరింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో నిజం లేదని పలువురు పేర్కొంటున్నారు. పవన్ను ఇప్పటికీ చంద్రబాబు నడిపిస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణంగా తాజాగా పవన్ కళ్యాణ్ విజయవాడ టూర్ను ప్రస్తావిస్తున్నారు. విజయవాడకు మకాం మార్చేందుకు …
Read More »విజయవాడ సెక్స్ రాకెట్ లో టీడీపీ పెద్దల గుట్టు బట్టబయలు..!
విజయవాడ నగరంలోని జక్కంపూడి కాలనీలో శోభారాణి నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. వన్టౌన్కు చెందిన ప్రజాప్రతినిధి ఆయన అనుచరులతో కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అందుకే పోలీసులు సెక్స్ రాకెట్ కేసులో అత్యంత ఉదాసీనంగా వ్యవహరించారనే విమర్శలొస్తున్నాయి. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి ఈ కేసును నీరుగార్చేవిధంగా పోలీసు అధికారులు వ్యవరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏకంగా కొందరు పోలీసు మిత్రులే ఏజెంట్లుగా ఉండటం …
Read More »లిఫ్ట్లో ఇరుక్కుపోయిన టీడీపీ నేతలు ..శ్వాస అందక ఉక్కిరిబిక్కిరి
విజయవాడ..రాజధానిలోని పౌర సరఫరాలశాఖ కార్యాలయంలో లిఫ్ట్లో టీడీపీ నేతలు ఇరుక్కుపోవడం కలకలం రేపింది. పావుగంటపాటు నేతలు లిఫ్ట్లో ఉండిపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. టీడీపీ నేతలు బుడ్డా రాజశేఖర్రెడ్డి, మీనాక్షి నాయుడు తదితరులు లిఫ్ట్లో ఇరుక్కుపోయారు. 15 నిమిషాలు లిఫ్ట్లోనే వారు బిక్కుబిక్కుమంటూ గడిపారు. చివరకు సెక్యూరిటీ సిబ్బంది రంగంలోకి దిగి.. ఎట్టకేలకు లిఫ్ట్ డోర్ తెరిచి నేతలను బయటకు తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ చైర్మన్గా చల్లా రామకృష్ణారెడ్డి …
Read More »బ్రేకింగ్ న్యూస్ ..గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీలోకి ..!
ఏపీలో ప్రస్తుతం వైసీపీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. పాదయాత్ర ప్రభావంతో 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం వైపు దూసుకెళ్తుంది . తాజాగా గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైసీపీ వైపు చూస్తున్నారు. అనుకున్నట్టుగా జరిగితే ఆయన ఆ పార్టీలో చేరేందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నవంబరులో అదికారంలో ఉన్న తెలుగుదేశంను వీడిన తర్వాత ఆయన ఎటువంటి రాజకీయ అడుగులు వేయలేదు. కానీ అంతర్గతంగా చాలా అధ్యయనాలు …
Read More »16,500కోట్లు వదులుకున్న ఏపీ సీఎం చంద్రబాబు..!
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒకటి కాదు రెండు కాదు ..పదులు కాదు వందలు కాదు ..ఏకంగా వేల కోట్లను వదులుకున్నాడు .అయ్యో రామా బాబు వేల కోట్లను వదులుకోవడం ఏమిటి ..లక్షల కోట్లను దోచుకుంటున్నాడు అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు అని ఆలోచిస్తున్నారా .. అయితే అసలు విషయం ఏమిటి అంటే ఏపీ సీఎం ,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు …
Read More »