Home / ANDHRAPRADESH (page 743)

ANDHRAPRADESH

రాజ‌మండ్రి బ్రిడ్జీ గురించి సంచ‌ల‌న నిజాలు చెప్పిన ఇంజినీర్లు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేటికి 187వ రోజుకు చేరుకుంది. ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం దిశ‌గా వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌ను నిర్వ‌హిస్తున్నారు. జ‌గ‌న్ వెంటే మేమంటూ ప్ర‌జ‌లు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో న‌డుస్తున్నారు. ఇప్ప‌టికే ఎనిమిది (క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ప్ర‌కాశం, గుంటూరు, కృష్ణా ) జిల్లాల్లో ప్ర‌జా సంక‌ల్ప యాత్ర …

Read More »

కొవ్వూరులోని గోష్పాద క్షేత్రంలో వైఎస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు

వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.ఇవాళ  జగన్ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో ముగించుకొని సాయంత్రం తూర్పు గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.ఈ సందర్భంగా వైసీపీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. see also:రాజ‌మండ్రి బ్రిడ్జీ గురించి సంచ‌ల‌న నిజాలు చెప్పిన ఇంజినీర్లు..! ఈ క్రమంలోనే జగన్ కొవ్వూరులోని ప్రముఖ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంమైన …

Read More »

టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ ..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,అనకాపల్లి లోక్ సభ సభ్యుడు అవంతి శ్రీనివాస్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .రేపు మంగళవారం ఆయన పుట్టిన రోజు పురష్కరించుకొని ఏపీకి న్యాయం చేయకుండా అన్యాయంగా ఉమ్మడి ఏపీ రాష్ట్రాన్ని విభజించారు అనే కారణంతో ఒక్కరోజు నిరాహార దీక్ష చేయనున్నట్లు ఆయన ప్రకటించారు . see also;మంత్రి లోకేష్ వ్యాఖ్య‌ల‌కు పోసాని సూప‌ర్బ్ కౌంట‌ర్‌..! రాష్ట్ర విభజన సమయంలో నవ్యాంధ్రకిచ్చిన హామీలను …

Read More »

మంత్రి లోకేష్ వ్యాఖ్య‌ల‌కు పోసాని సూప‌ర్బ్ కౌంట‌ర్‌..!

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ అన్న వ్యాఖ్య‌లకు సినీ ర‌చ‌యిత‌, ద‌ర్శ‌కుడు, న‌టుడు పోసాని కృష్ణ ముర‌ళీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇటీవ‌ల కాలంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం వేడెక్కిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో గెలుపు కోసం ఏపీలోని రాజ‌కీయ పార్టీలు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా రాజ‌కీయ పార్టీల అధినేత‌లు ఏపీ వ్యాప్తంగా ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. see also:టీడీపీ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌కే నా ఓటు..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ పార్టీకే నా ఓటు. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు జ‌గ‌న్ వెంటే ఉంటా. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడిది దుర్మార్గ‌పు పాల‌న‌, మ‌హిళ‌ల‌పై అన్యాయాలు, దుర్మార్గాలు, అత్యాచార‌లు చేస్తూ టీడీపీ శ్రేణులు పైసాచిక ఆనందం పొందుతున్నారు. ఏపీలో ప్ర‌భుత్వం చేప‌ట్టే ప్ర‌తీ సంక్షేమ కార్య‌క్ర‌మం అవినీతే. అటువంటి అవినీతి పాల‌న నాకొద్దు. అందుకే నా …

Read More »

వైఎస్ జగన్ కు గ్రీన్ సిగ్నల్..!!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి క్లీన్ చిట్ లభించింది .గత నూట ఎనబై ఐదు రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతిష్టాత్మకమైన రాజమండ్రి రోడ్డు రైలు వంతెనపై పాదయాత్ర చేయద్దు అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని కుట్రలు చేస్తూ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఆయన పాదయాత్రకు …

Read More »

ఏపీ మంత్రి లోకేష్‌ను ఏకిపారేసిన సినీ న‌టుడు..!

ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు కుమారుడు. సినీ న‌టుడు, అనంత‌పురం జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే బాల‌కృష్ణ అల్లుడు. ఇవేనా..? అత‌ను మంత్రి కావ‌డానికి ఉన్న అర్హ‌త‌లు, ఇంకే వ‌ద్దా..? మంత్రి ప‌ద‌వి అంటే.. అటెండ‌ర్ ఉద్యోగం అనుకుంటున్నారా..? ఎవ‌రికి ప‌డితే వారికి ఇవ్వ‌డానికి. అందులోనూ పూర్తిగా అప్పుల్లో కూరుకు పోయిన రాష్ట్రం, మ‌రో ప‌క్క ఏపీకి నిధులు తెచ్చే ఐటీ, పంచాయ‌తీరాజ్ …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌పై న‌టుడు పోసాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

టాలీవుడ్‌లో ప్ర‌ముఖ న‌టుడిగానే కాకుండా, ఓ ప‌క్క ద‌ర్శ‌కుడిగా మ‌రో ప‌క్క నిర్మాత‌గా వ్య‌వ‌హరిస్తూ త‌న‌దైన శైలిలో రాణిస్తున్న వ్య‌క్తుల్లో పోసాని కృష్ణ ముర‌ళీ ఒక‌రు. మ‌న‌సులో ఉన్న మాట‌ను నిక్క‌చ్చిగా, త‌న ఎదుట ఎవ‌రు ఉన్నార‌న్న విష‌యాన్ని కూడా లెక్క చేయ‌కుండా బ‌య‌ట‌పెట్ట‌గ‌ల వ్య‌క్తుల్లో పోసాని కృష్ణ ముర‌ళీ ఒక‌రు. see also:జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..! అయితే, ఇవాళ హైద‌రాబాద్ న‌గ‌ర …

Read More »

జగన్ మగాడు ..బాబు రాజకీయ బ్రోకర్ -పోసాని కృష్ణమురళి ..!

దర్శక నిర్మాత,రచయిత పోసాని కృష్ణమురళి ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై హైదరాబాద్ మహానగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా విరుచుకుపడ్డారు .ఈ రోజు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ నేతలు అవినీతి అక్రమాలు చేశారు కాబట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడు . see also:వైఎస్ జ‌గ‌న్‌పై న‌టుడు పోసాని …

Read More »

చంద్రబాబుపై నిప్పులు చెరిగిన పోసాని .!

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,ప్రముఖ దర్శక నిర్మాత ,రచయిత పోసాని కృష్ణమురళి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజీ గూడ ప్రెస్ క్లబ్ సాక్షిగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు. see also:ప‌చ్చ‌మీడియాకు దిమ్మ తిరిగే స‌మాధానం చెప్పిన విశాల్‌..! ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat