వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలతోపాటు సీనియర్ రాజకీయ నాయకులు, అలాగే, టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు, స్టార్ హీరోలు సైతం వారి మద్దతు తెలుపుతున్నారు. ఇటీవల కాలంలో టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, యువ హీరోలు నిఖిల్, సుమంత్, నటులు పోసాని కృష్ణ మురళీ, కమెడియన్ పృథ్వీరాజ్లు జగన్పై తమకు ఉన్న అభిమానాన్ని …
Read More »వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం..
ఏపీలో గత 185 రోజులుగా పండుగ జరుగుతూనే ఉంది. ఆ పండగ ఏమీటంటే ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర . గత ఎడాది నవంబర్ నెల నుండి ఇప్పటి వరకు ఎక్కడ తగ్గని జనం. మొదలు పెట్టిన్నప్పుడు ఎలా ఉందో అదేఊపూ..అదే జనప్రభజనంతో ముందుకు సాగుతుంది. ప్రతి రోజు జగన్ తో పాటు వేలాది మంది ప్రజలు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే ప్రజాసంకల్పయాత్రలో …
Read More »ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ..ఎవరు మాకు పోటి వచ్చిన జిల్లా మొత్తం వైసీపీకే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. సోమవారం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అద్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైవీ నిప్పులు చెరిగారు. కేవలం దోచుకోవడం కోసమే కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు మొత్తం అవినీతిమయం అని, ముడుపుల …
Read More »వైసీపీ ఎంపీల రాజీనామా పర్వంలో షాకింగ్ ట్విస్ట్ …!
ఏపీకి స్పెషల్ స్టేటస్ ను డిమాండ్ చేస్తూ వైసీపీ పార్టీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.అయితే ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి చెందిన నేతలు వైసీపీ ఎంపీల రాజీనామాల పర్వం సరికొత్తగా డ్రామాగా వారు అభివర్ణించారు. SEE ALSO:వైఎస్ జగన్ పాదయాత్ర మరో చరిత్రాత్మక ఘట్టం.. ఈ క్రమంలో వైసీపీ ఎంపీలు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కల్సి …
Read More »ఏపీలో లోక్ సభ ఉప ఎన్నికలు జరిగితే ఎవరికీ పట్టం కడతారు …!
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు ఎంపీలు తమ లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.తమ రాజీనామాలను ఆమోదించాలని ఈ ఐదుగురు ఎంపీలు లోక్ సభ …
Read More »జగన్ మరో సంచలనం..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రజా సమస్యలపై చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర నేటికి 186కు చేరుకుంది. కాగా, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోగల గౌరపల్లి గ్రామం నుంచి వైఎస్ జగన్ ఇవాళ పాయాత్రను ప్రారంభించారు. జగన్తోపాటు కొవ్వూరు నియోజకవర్గ ప్రజలు ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. జగన్ ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం …
Read More »వైసీపీలోకి మొన్న గంగుల,నిన్న శిల్పా బ్రదర్స్..నేడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి…కోట్ల సుజాతమ్మ
2014 ఎన్నికల్లో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్ ను నిలబెట్టిన జిల్లాల్లో రాయలసీమలోని కర్నూల్ జిల్లా కూడా ఒకటి. కాని తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇదే జిల్లాలోని ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు టీడీపీలో చేరిపోయారు. ఇలా వలసలు జరుగుతున్న తరుణంలో టీడీపీకి అతి పెద్ద షాక్ తగలనుందా అంటే ..నూటికి నూరు శాతం అవుననే సంకేతాలు కనబడుతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా నుంచి మొన్న గంగుల,నిన్న …
Read More »ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!
2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …
Read More »అనంతపురంలో రగిలిన ఫ్యాక్షన్..వేటకొడవళ్లతో దాడి..!
రాయలసీమలో ఫ్యాక్షన్ హత్యలు తగ్గాయి అనుకుంటున్న తరుణంలో మళ్లి మొదలు పెట్టినారు. తాజాగా అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో ముఠా కక్షలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. తిప్పేపల్లి గ్రామానికి చెందిన గోపాల్ రెడ్డిపై ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గ్రామంలో లక్ష్మినారాయణ రెడ్డి, రామకృష్ణారెడ్డి వర్గాల మధ్య ఇరవై ఏళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. లక్ష్మినారాయణ రెడ్డిని రామకృష్ణారెడ్డి వర్గం నాలుగేళ్ళ కిందట హత్య చేశారు. ఇప్పుడు ఆయన సోదరుడు గోపాల్ రెడ్డిపై …
Read More »నాన్న చదివించాడు.. అన్న ఉద్యోగం ఇవ్వాలి
ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో చాలమంది ప్రజలు వారి సమస్యలను జగన్ తో చెబుతున్నారు. తాజాగా వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల మేం ముగ్గురం అక్కా చెళ్లెల్లం పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకూ చదువుకున్నామని బుట్టాయగూడెం గ్రామానికి చెందిన కోసూరి సంధ్యాకుమారి, కోసూరి సువర్ణ స్వప్న, మల్లవరపు సుష్మ జగన్మోహన్రెడ్డిని …
Read More »