Home / ANDHRAPRADESH (page 745)

ANDHRAPRADESH

ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీపై పోటీ చేసేందుకు.. ఒక్క మ‌గాడు కూడా లేడంట‌..!

మ‌రికొన్ని నెల‌ల్లో ఏపీ వ్యాప్తంగా సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లే ఏపీ రాజ‌కీయ పార్టీల భ‌విష్య‌త్తును తేల్చ‌నున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే అధికార పార్టీ టీడీపీ, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీ వైసీపీ, జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, బీజేపీతో స‌హా వామ‌ప‌క్ష పార్టీలు ఎవ‌రికి వారు గెలుపు కోసం ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఏ నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రిని అభ్య‌ర్థిగా నిల‌బెట్టాలి..? వారి బ‌లాబ‌లాలు ఎంత‌..? గెలుస్తాడా..? అన్న ప్ర‌శ్న‌ల‌పై స‌ర్వేలు నిర్వ‌హిస్తున్నారు. ఈ …

Read More »

‘‘పవన్ అంటే ప్రాణమిస్తాం… జగన్ అంటే ప్రేమిస్తాం’’..!!

వైసీపీ అధినేత ,వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎండా ,వానా అని తేడా లేకుండా ఏపీ ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు ప్రజాసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పాదయాత్ర ఇవాల్టికి 185వ రోజుకి ముగిసింది .ప్రస్తుతం జగన్ చేస్తున్న పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లాలో కొనసాగుతుంది.ఈ క్రమంలోనే జగన్ పాదయాత్ర చేస్తున్న దారిలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఎమ్మెల్యే బాలకృష్ణ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. జిల్లాలోని మార్కండేయపురంలో జగన్, పవన్ …

Read More »

మరో సంచలన ప్రకటన చేసిన జగన్..!!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ 185వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆదివారం మల్లవరంలో ఆయన బీసీలతో ఆత్మీయ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన సంచలన ప్రకటన చేశారు. రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకే కేటాయిస్తామని జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అనంతరం అయన మాట్లాడుతూ..” దేవుడి ఆశీస్సులతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తే.. నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, బీసీలకు మేలు చేస్తాం. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ను ప్రస్తుత పరిస్థితి నుంచి …

Read More »

ఆరోగ్యానికి సారా.. ఏపీకి నారా ప్ర‌మాద‌క‌రం..!

ఆరోగ్యానికి సారా ఎంత ప్ర‌మాద‌క‌ర‌మో.. ఏపీకి నారావారు కూడా అంతే ప్ర‌మాద‌క‌ర‌మని వైపీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శైల‌జా చ‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కాగా ,శ‌నివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు 600 అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చార‌ని, తీరా అధికారం చేప‌ట్టాక హామీల‌ను తుంలో తొక్కార‌న్నారు. see also:ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జ‌గ‌న్ ఏపీకి ప్ర‌త్యేక హోదా …

Read More »

ఈ వర్షానికి భయపడతామా..? వైఎస్ జ‌గ‌న్

‘తెలుగువారి పౌరుషానికి, తెలుగు ఆడపడుచుల శౌర్యానికి ప్రతీకగా నిలిచిన రాణి రుద్రమదేవి కోడలుగా అడుగుపెట్టిన నేల మీద ఏపీ ప్ర‌తి ప‌క్ష‌నేత వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు పై గ‌ర్జించాడు. అధికారంలోకి వ‌చ్చిన టీడీపీపై, నాలుగేళ్లుగా చంద్ర‌బాబుపై పోరాడుతున్నాం.. ఈ వర్షానికి భయపడతామా? ఎవ్వరం లెక్కచేయం. అని ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 184వ రోజు శనివారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జరిగిన భారీ బహిరంగ సభలో …

Read More »

ప్ర‌తీ గ్రామానికి వెళ్లి.. స‌మ‌స్య‌లు తెలుసుకోవ‌డం మామూలు విష‌యం కాదు..! జ‌గ‌న్ ప్ర‌జా నేత‌..!!

విశాల్‌, టాలీవుడ్‌లో గ‌తంలో విడుద‌లైన ప్రేమ చ‌ద‌రంగం చిత్రం చూసి ఇత‌ను హీరో ఏమిటి.? అని అనుకున్నారు సినీ జ‌నాలు. కానీ, పందెం కోడి చిత్రంతో తానేమిటో రుజువు చేసుకున్నాడు. ఆ త‌రువాత ఇంతితై అన్న‌ట్టు వ‌రుస చిత్రాల విజ‌యంతో హ్యాట్రిక్ కొట్టాడు. కోలీవుడ్‌లో విశాల్ స్టార్ హీరోగా ఎద‌గ‌డం ఒక ఎత్త‌యితే.. పెద్ద పెద్ద వాళ్ల‌ను ఎదిరించి న‌డిగ‌ర్ సంఘం కోలీవుడ్ నిర్మాత‌ల మండ‌లి ఎన్నిక‌ల్లో నెగ్గ‌డం మ‌రో …

Read More »

రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలి ..!

ఏపీ రాష్ట్ర మాజీ సీఎస్ ఐవై ఆర్ కృష్ణారావు మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ,టీడీపీ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు .తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన రాయలసీమలో హైకోర్టు అంశం మీద మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి అధికార వికేంధ్రీకరణ జరగాల్సిన అవసరం చాలా ఉంది . రాజధాని ప్రాంతం కోస్తాంధ్ర లో ఉంది .అదే విధంగా హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు …

Read More »

తాటాకు దడిలో స్నానం చేస్తుండగా ఫోటోలు..వీడియోలు తీసి ఎవ‌రికి చూపాడో తెలుసా

ఏపీలో మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు ఆగ‌డం లేదు. అత్యంత దారుణంగా మ‌రో దారుణం జ‌రిగింది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన వివాహితపై అదే గ్రామ పోతురాజ రజనీ కుమార్‌ లైంగిక వేధింపులుకు పాల్పడిన నేపథ్యంలో శనివారం ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. ద్రాక్షారామ ఎస్‌ఐ ఎన్‌.సతీష్‌బాబు తెలిపిన వివరాలు ప్ర‌కారం . భర్త, ఇద్దరు పిల్లలతో సదరు వివాహిత ఉండూరు ఎస్సీ పేటలో నివసిస్తోంది. ఎనిమిది నెలల …

Read More »

నంద్యాల టీడీపీ నేత వేధిస్తుండడంతో పోలీసుస్టేషన్‌లోనే మ‌హిళ‌..!

ఏపీలో మ‌రో దారుణం జ‌రిగింది. ఇది కూడ టీడీపీ నేత చెయ‌డంపెద్ద సంచ‌ల‌నంగా మారింది. వరుసకు మేనకోడలయ్యే మహిళకు అప్పు ఇచ్చి, దాన్ని తీర్చకపోతే తన కోరిక ఎప్పుడు తీరుస్తావంటూ మెసేజ్‌లు పెడుతూ టీడీపీ నాయకుడు వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన బాధితురాలు శుక్రవారం రాత్రి పోలీసుస్టేషన్‌లోనే నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నంద్యాల వన్‌టౌన్‌ సీఐ అస్లాంబాష తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వెంకటాచలం కాలనీకి చెందిన శివుడి …

Read More »

ఇప్ప‌టికిప్పుడు ఏపీలో ఎన్నిక‌లు జ‌రిగితే గెలిచే పార్టీ..??

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల గ‌డువు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో ఏపీలో రాజ‌కీయ వాతావ‌ర‌ణం రోజు రోజుకు లావాను త‌ల‌పించేలా వేడెక్కుతోంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్శ‌లు చేస్తూ.. నిత్యం మీడియాల్లో క‌నిపిస్తున్నారు. అందులో భాగంగా, ఇటీవ‌ల కాలంలో అధికార టీడీపీ అవినీతిని కాగ్ నివేదిక ఆధార‌ల‌తో స‌హా బ‌య‌ట‌పెట్టిన విష‌యం తెలిసిందే. పోల‌వ‌రం, ప‌ట్టిసీమ ఇలా ఏపీలోని నీటిపారుద‌ల ప్రాజెక్టుల్లో జ‌రిగిన అవినీతిని కాగ్ వెల్ల‌డించింది. మ‌రోప‌క్క చంద్ర‌బాబు ప‌రిపాల‌న నాలుగు సంవ‌త్స‌రాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat