ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. కాగా, వైవీ సుబ్బారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన నాటి నుంచి నేటి వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నారు. ఆ క్రమంలోనే సార్వత్రిక ఎన్నికలకు మరో 14 నెలలు …
Read More »ఈ వీడియో చూస్తే కడపలో ఎలా..టీడీపీ జెండా ఎగురుతుందో..
రైతుల సంక్షేమం పట్ల టీడీపీ నిర్లక్ష్యం వైఖరిని నిరసిస్తూ.. వైసీపీ పార్టీ రైతులతో కలిసి కదం తొక్కింది. కడప జిల్లాలోని రాజోలి ఆనకట్టను నిర్మించాలనీ, కేసీ కెనాల్కు సాగు నీటిని అందించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. వైసీపీ ఎమ్మెల్యే రఘురామి రెడ్డి ఆధ్వర్యంలో 500 ట్రాక్టర్లతో రైతులు, వెసీపీ నాయకులు రాజోలి ఆనకట్ట నుంచి కలెక్టరేట్ వరకు చేపట్టిన ర్యాలీకి భారీ స్పందన వచ్చింది. …
Read More »ఆ ఒక్క జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ మంత్రులు వైసీపీలోకి..ఇక టీడీపీ క్లీన్ స్వీప్
2019 లో జరిగే ఎన్నికల వాతావరణం ఆంద్రప్రదేశ్ లో ఇప్పుడే కనిపిస్తోంది. పోటి చేసే అన్ని పార్టీలన్నీ ఇప్పుడే హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్య్గంగా ఓవైపు ప్రత్యేక హోదా ఉద్యమంలో బిజీగా గడుపుతూనే మరోవైపు ఆయా నియోజక వర్గాలను చక్కదిద్దుకోవడంపై కూడా దృష్టిపెట్టాయి. అందుకు తగ్గట్టుగా నియోజకవర్గాల వారీగా పరిస్థితిని తమకు సానుకూలంగా మలచుకోవాలనే ప్రయత్నంలో వైఎస్ జగన్ ఉన్నారు. వైసీపీ నుండి అధికారపార్టీలోకొచ్చి చేరిన వారు కొంత అసంతృప్తితో …
Read More »ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..??
ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వేసవి కాలాన్ని మించిన వేడిని రాజేస్తున్నాయి. అయితే, ప్రత్యేక హోదాపై పోరాటం క్రెడిట్ను సొంతం చేసుకునేందుకు ఏపీలోని రాజకీయ పార్టీలన్నీ ఎవరి వాదనలు వారు వినిపిస్తున్నారు. అయితే, ప్రత్యేక హోదాపై తాము సైతం పోరాటం చేస్తున్నామనడం అధికార పార్టీకి తగదంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2014 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పిన చంద్రబాబు తీరా.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు …
Read More »వచ్చే ఎన్నికల్లో అఖిలప్రియకు ఆళ్ళగడ్డ టీడీపీ టిక్కెట్టు ..ఉందా ..లేదా..నమ్మలేని నిజాలు..!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కర్నూల్ జిల్లా పర్యటనలో మంత్రి భూమా అఖిల ప్రియ వ్యవహారమే ఇపుడు చర్చనీయాంశమైంది. ఎందుకంటే, చంద్రబాబు జిల్లా పర్యటనలో మంత్రి అఖిల అడ్రస్ లేదు. ముఖ్యమంత్రి పర్యటనకే డుమ్మా కొట్టిందంటే ఒక విధంగా పర్యటనను బహిష్కరించినట్లే అనుకోవాలి.ఇపుడా వ్యవహారంపైనే జిల్లా టిడిపి నేతల మధ్య చర్చలు జరుగుతోంది. అఖిలప్రియ ప్రవర్తనకు కారణమేంటి ? 2014 ఎన్నికల సందర్భంగా తల్లి శోభా నాగిరెడ్డి చనిపోవటంతో ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యే …
Read More »వైఎస్ జగన్ కు ఘన స్వాగతం..కట్టుబొట్టులో అభిమానం
ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా తణుకు నియోజకవర్గంలో అడుగిడిన జగన్ కి అయితంపూడిలో పెద్దిరెడ్డిపాలెం, కంతేరు, గోటేరు, ఇరగవరం గ్రామాల మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. వైసీపీ పార్టీ రంగు చీరలను కట్టుకుని స్వాగతం చెప్పారు. జగనన్న సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. ఈ నెల 6న ఢిల్లీలో ఏం జరగబోతోంది..?? మరోపక్క… ఎవరిని కదిపినా.. కన్నీటి గాథలే.. …
Read More »వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు.. బ్లాస్టింగ్ న్యూస్..!
2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసి ఘన విజయం సాధించిన సుమారు 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డబ్బు మూటలను ఎరగావేసి టీడీపీలో చేర్చుకున్న విషయం విధితమే. అయితే, టీడీపీలో చేరిన వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో జగన్ను విమర్శించిన వారికే సీఎం చంద్రబాబు నాయుడు రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు ఇవ్వడం గమనార్హం. వచ్చే …
Read More »నారా లోకేశ్ ని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను..శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి అదోరకం వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న శ్రీరెడ్డి.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు. దానికి నేను భానిసయ్యాను -పూజ షాకింగ్ కామెంట్స్ ..! ఎవరికి తెలియదు?: ‘‘నారా లోకేశ్ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం …
Read More »వైసీపీలోకి 35ఏళ్ళ అనుభవమున్న టీడీపీ ఎమ్మెల్సీ ..!
ఏపీ రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో ..ఎందుకు ఉంటారో ..ఎవరు పార్టీ మారతారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి .నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ నుండి అధికార టీడీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగిన కానీ ఆ తర్వాత సీను రివర్స్ అయ్యి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతుంది …
Read More »నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. చంద్రబాబు నాయుడు సంచలన వాఖ్యలు
విశాఖ నవ నిర్మాణ దీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వాఖ్యలు చేశారు. టాలీవుడ్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మొన్నటి వరకు తనను పొగిడారని, ఇప్పుడు హఠాత్తుగా యూటర్న్ తీసుకొని తిడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీకి మనం దూరమయ్యాకే ఆయన విమర్శలు సాగిస్తున్నారని చెప్పారు. మొన్న పొగిడి ఇప్పుడు తిట్టడానికి పవన్ కారణం చెప్పాలన్నారు. అంతేకాదు తన చేతికి వాచీ లేదని, ఉంగరం లేదని, …
Read More »