Home / ANDHRAPRADESH (page 758)

ANDHRAPRADESH

కర్నూలు జిల్లాలో అరాచకం.. మహిళ జాకెట్‌ చింపి చితకబాదిన..టీడీపీ నేతలు

ఏపీలో మరోసారి అత్యంత దారుణంగా మహిళపై టీడీపీ నేతలు దాడి చేశారు. పేదల బియ్యాన్ని స్వాహా చేయటంపై అధికారులకు ఫిర్యాదు చేసిందనే ఆగ్రహంతో అధికార పార్టీకి చెందిన రేషన్‌ డీలర్, అతడి సోదరులు ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ దారుణ ఘటన సోమవారం కర్నూలు జిల్లా ఆదోని మండలం నెట్టేకల్‌లో చోటుచేసుకుంది. గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత టీడీపీకి చెందిన …

Read More »

గుంటూరు జిల్లాలో మరో దారుణం ..కోడలిని వేధిస్తున్న టీడీపీ నేత

ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి..తప్పా తగ్గడం లేదు. కేసులు ఉండవనే ధైర్యంతో ఇలా చేస్తున్నారా..లేక మేము అధికారంలో ఉన్నాము..మేము ఏది చేసిన చెల్లుతుందని అనుకుంటున్నార..ఇలా మహిళలపై దాడులు చేయడానికి అంటున్నారు వైసీపీ నేతలు. ఒక్కటి తరువాత ఒక్కటి జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఓ కేసులో రాజీకి రావాలంటూ టీడీపీ మహిళా నేత కుటుంబం బెదిరింపులకు దిగుతోంది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మున్సిపల్‌ కో ఆప్షన్‌ మెంబర్, టీడీపీ నేత గుంజ …

Read More »

పొలిటిక‌ల్ సూప‌ర్ స్టార్ వైఎస్ జ‌గ‌న్‌..! ఎలానో తెలుసా..??

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మే ధ్యేయంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నిర్విరామంగా 181వ రోజు విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన హామీల‌ను జ‌గ‌న్‌కు గుర్తు చేసి ఆవేద‌న వ్య‌క్తం …

Read More »

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఏపీలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఎక్కడ చూసిన దారులన్ని రక్తసిక్తం అవుతున్నాయి. తాజాగ కడప జిల్లాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఓ ప్రైవేట్‌ బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన బ్రహ్మంగారిమఠం మండటం నందిపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. మృతులను తెనాలి వాసులుగా గుర్తించారు. …

Read More »

వైఎస్‌ జగన్‌ 181వ రోజు పాదయాత్ర..!

ఏపీ ప్రతి పక్షనేత,వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. వైఎస్‌ జగన్‌ మంగళవారం ఉదయం యర్రాయిచెరువు శివారు నుంచి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి వెల్పూరు మీదుగా వీరభద్రపురం చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం అనంతరం పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 02.45కు ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి తణుకు చేరుకొని అక్కడ ఏర్పాటు …

Read More »

బ్రేకింగ్ : సంచలన వ్యాఖ్యలు చేసిన రమణదీక్షితులు

  గతకొన్ని రోజుల నుండి టీ టీ డీ మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.అయితే ఈ రోజు అయన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి ఆరోగ్య పరీక్షల నిమిత్తం వచ్చారు.ఈ సందర్భంగా అయన పలు సంచలన వాఖ్యలు చేశారు.తన ఆస్తులన్నీ పెద్దల ద్వారానే వచ్చాయని, అందుకు సంబంధించిన నిజమైన పత్రాలు కూడా తన దగ్గర ఉన్నాయని చెప్పారు . తన సంపాదనలో …

Read More »

మరో కుంభకోణం.. ఎయిర్‌ ఏషియా స్కాంలో చంద్రబాబు..?

టీడీపీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఓటుకు నోటు కేసుతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.అయితే తాజాగా మరో కొత్త అంశం ఆయనకు చికాకు పుట్టించేలా ఉంది. ఎయిర్‌ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో చంద్రబాబు నాయుడు ప్రస్తావన కూడా వచ్చింది.ఈ మేరకు జాతీయ మీడియా ‘బిజినెస్‌ టుడే’ ఓ కథనాన్ని ప్రచురించింది.కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్‌ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం..!

కన్నతల్లి అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఓ కుమారుడు, అతడి మరదలు మృతిచెందిన హృదయ విదారకర ఘటన సోమవారం తెల్లవారుజామున కోదాడ సమీపంలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామానికి చెందిన గోవిందలక్ష్మి అనే వృద్ధురాలు ఆదివారం రాత్రి మృతిచెందారు. ఇన్ఫోసిస్‌లో ఉద్యోగ రీత్యా ఆమె కుమారుడు సత్యనారాయణ (32) హైదరాబాద్‌లో ఉంటున్నాడు. మాతృమూర్తి ఇకలేదన్న వార్త …

Read More »

ఎన్నికలు ముగిసేంత వరకూ..ఈనాడు, ఆంధ్రజ్యోతి చూడొద్దు..ఎందుకంటే

ఏపీలో 2019లో జరిగే ఎన్నికలు ముగిసేంత వరకూ వైసీపీ కార్యకర్తలెవరూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఎల్లో టీవీలను చూడొద్దని వైఎస్‌ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి సూచించారు. ఒంగోలులో జరిగిన రాజకీయ శిక్షణా తరగతుల్లో సజ్జల రామకృష్ణా రెడ్డి సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. శిక్షణా తరగతుల్లో మాట్లాడుతూ..ప్రతి కార్యకర్త ఎప్పటికప్పుడు నిరంతరాయంగా పర్యవేక్షించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మభ్యపెట్టేప్రయత్నం …

Read More »

డోన్ -గుంటూరు ప్యాసింజర్ ట్రైన్ లో దారుణం ..!

ఏపీలో డోన్ నుండి గుంటూరు వెళ్ళే ప్యాసింజర్ ట్రైన్లో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది .ఈ క్రమంలో డోన్ నుండి గుంటూరు బయలుదేరిన ప్యాసింజర్ ట్రైన్ ను గుండ్లకమ్మ రైల్వే స్టేషన్ దగ్గర పరిశీలించారు . వైసీపీ ఎమ్మెల్యే ఆర్కేపై టీడీపీ సర్కారు కుట్ర ..! ఈ నేపథ్యంలో ట్రైన్లో ని బాత్రూం ను పరిశీలించగా అందులో రైలు గార్డు కేవీ రావు అనుమానాస్పదంగా మృతి చెంది ఉన్నాడు .దీంతో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat