సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో . అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార విపక్షాలు అయిన కాంగ్రెస్ టీడీపీ పార్టీలు కల్సి ప్రస్తుత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసుల్లో కీలక పాత్రధారి ఆయన అని ఇటు రాజకీయ వర్గాలతో పాటుగా అటు వైఎస్సాఆర్ అభిమానులు ,వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రధాన ఆరోపణ . …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »కర్నూల్ జిల్లాలో టీడీపీకి మరో పెద్ద షాక్..ప్రస్తుత ఎమ్మెల్యే వైసీపీలోకి
ఏపీ ప్రతిపక్షనేత, వైసీపీ అధ్యక్షు వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్రకు ఎక్కడ చూసిన ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 600 అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు ప్రస్తుతం వారికి న్యాయం చేయగలిగే నాయకుడు వైఎస్ జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి పెరుగుతున్నప్రజా బలం …
Read More »మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన ఉండవల్లి..!
ఏపీ మొత్తం అధికార టీడీపీ పార్టీ పై రాజకీయ నేతలు.. సామన్య ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో తెలుగు తమ్ముళ్లకు నిద్రపట్టడం లేదు. ప్రతి రోజు ఎదో ఒక స్కామ్, హత్యలు, మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు ఇలా ప్రతి దాంట్లో అడ్డంగా దొరుకుతున్నారు. మరికొందరు బహిరంగంగా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ మరో సారి బాబును టార్గెట్ చేశారు. నాకు 25 మంది …
Read More »ఆళ్లగడ్డలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడి..హైటెన్సన్
వైసీపీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. వైసీపీ వర్గీయులపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైసీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు పిలిపించారు. వైసీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, …
Read More »జగన్ మాట విని ఎమ్మెల్యే అనీల్ ఏం చేశారో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రజల ఆదరాభిమానాల నడుమ ఇడుపులపాయ మొదలుకొని ఇప్పటి వరకు విజయవంతంగా కొనసాగుతూనే ఉంది. మున్ముందు కూడా విజయవంతంగా కొనసాగుతుందని వైసీపీ శ్రేణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప యాత్రను పూర్తి చేశారు. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ తన పాదయాత్రను …
Read More »దేశంలో ఏ నాయకుడు చేయని పనిని చేసి చూపించిన జగన్..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల మద్దతును చూరగొంటోంది. అంతేకాకుండా, జగన్ తన పాదయాత్ర ద్వారా ఏ ప్రాంతానికి వెళ్లినా ఆ ప్రాంత ప్రజలంతా వారి వారి సమస్యలను అర్జీల రూపంలో తెలుపుకుంటున్నారు. చిన్నారుల నుంచి.. వృద్ధుల వరకు ఇదే తీరు. వృద్ధులయితే తమకు ఫించన్ రూపంలో వచ్చే డబ్బులను కూడా జన్మభూమి …
Read More »చంద్రబాబు, లోకేష్ బిరుదలపై నరసాపురం ప్రజల స్పందన ఏమిటో తెలుసా..??
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఇప్పటికే ఎనిమిది (కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా) జిల్లాల్లో విజయవంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో జగన్ పాదయాత్ర కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 175 రోజులు 2200 కిలోమీటర్ల పై చిలుకు పాదయాత్ర …
Read More »నిన్నటి జగన్ పాదయాత్రలో వింత సంఘటన..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర బుధవారంతో 175 రోజులు పూర్తి చేసుకుంది. ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఎనిమిది జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్న జగన్.. ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో …
Read More »ఈ రోజు జగన్ పాదయాత్రకు బ్రేక్..!!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గత 175 రోజులనుండి ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.మండుటెండను సైతం లేక్కచేయకుండ జగన్ ఇప్పటివరకు 2200 కిలోమీటర్ల నడిచారు.ప్రస్తుతం జగన్ చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా నరసాపుం నియోజకవర్గంలో కొనసాగుతుంది.అయితే గత రెండు రోజులనుండి జగన్ స్వల్ప అస్వస్థతకు గురవుతున్నారు.ఆయన జలుబు, జ్వరం, తలనొప్పితో తీవ్రంగా బాధపడుతున్నారు. తీవ్ర …
Read More »