Home / ANDHRAPRADESH (page 787)

ANDHRAPRADESH

బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన రాజకీయ వ్యూహాలు, కుట్రలు పటాపంచలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్ల పలితాల్లో బీజేపీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నారు. బీజేపీ ప్రభంజనంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తన విమర్శలను ఎక్కుపెట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు పన్నిన రాజకీయ వ్యూహాలను, కుట్రల్ని కన్నడ ప్రజలు పటాపంచలు చేశారన్నారు. బీజేపీకి ఓటు వేయొద్దని ప్రచారం చేయించినా చంద్రబాబు ఎత్తుగడలను కర్ణాటక తెలుగు ప్రజలు తిరస్కరించారని వ్యాఖ్యానించారు. …

Read More »

బీజేపీని గెలిపించిన తెలంగాణ ప‌థ‌కాలు..!!

యావత్తు దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీ అతిపెద్ద పార్టీగా ..ఏ పార్టీ అధికారాన్ని దక్కించుకుంటుందో ఎన్నికల కౌంటింగ్ మొదలైన మూడు గంటలకే తేలిపోయింది. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు మొత్తం రెండు వందల ఇరవై రెండు స్థానాల్లో కౌంటింగ్  పూర్త‌య్యే సరికి ప్రస్తుత అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ 72, బీజేపీ 107, జేడీఎస్ 41, ఇత‌రులు 02 స్థానాల్లో …

Read More »

ఆస్కార్‌, పద్మభూషణ్‌లు, పద్మశ్రీలు, అవార్డులు ఇచ్చేవాళ్లు చంద్రబాబుని చూడలేదేమో…చూసి ఉంటే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్దాలు ,మోసాలు క్లైమాక్స్ కు చేరాయని ప్రతిపక్ష నేత, వైఎస్ జగన్ అన్నారు. పాదయాత్రతో బాగంగా ఏలూరు లో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాలు ఈరోజుకి క్లైమాక్స్‌కు చేరాయి. రోజుకో కొత్త సినిమా చూపిస్తున్నాడు. ఒక పూట నిరాహార దీక్ష అంటాడు. దాని కోసం సినిమా బడ్జెట్‌ ఎంతో తెలుసా? రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి రూ.30 …

Read More »

పాపం జేసీ బ్ర‌ద‌ర్స్‌… జగన్ ను తిడితే ఏం జరిగిందో తెలుసా.??

అప్ప‌టి ఉమ్మ‌డి ఏపీలో ప్ర‌స్తుత న‌వ్యాంధ్ర ప్రధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై అప్ప‌టి అధికార పార్టీనేత శంక‌ర్రావు, ప్ర‌తిప‌క్ష నేత దివంగ‌త మాజీ ఎంపీ ఎర్రంనాయుడులు క‌లిసి కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం ద‌ర్శ‌క‌త్వంలో వైఎస్ జ‌గ‌న్‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించిన విష‌యం తెలిసిందే. అయితే, ఆ త‌రువాత శంక‌ర్రావు రాజ‌కీయంగా అడ్ర‌స్ లేకుండా పోయారు. ఇక కేంద్ర మాజీ మంత్రి అయితే …

Read More »

పశ్చిమలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలోకి వరుసగా ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ టీడీపీ నేత

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతలు ,మాజీ ఎమ్మెల్యేలు ,మాజీ మంత్రులు చేరుతున్నారు . తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాల్లో జగన్ అడుగు పడిన రోజే చంద్రబాబుకు సూపర్ షాక్ తగిలింది. రెండున్నర దశాబ్ధాల పాటు బాబుకు అత్యంత సన్నిహిత నాయకుడిగా ఉన్న టీడీపీ నాయకుడు వైఎస్ జగన్ పార్టీలో చేరడం ఖాయం అయింది. చంద్రబాబుకు …

Read More »

మోడీ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

మొన్న‌టి వ‌ర‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ త‌రుపున ముమ్మ‌రంగా ప్ర‌చారం చేసిన ప్ర‌ధాని మోడీ.. ప్ర‌చారం ముగిసిన వెంట‌నే మ‌ళ్లీ దేశ ప‌రిపాల‌న‌పై దృష్టి సారించారు. అయితే, ప్ర‌ధాని మోడీ తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో దేశ ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ ప్ర‌ధాని మోడీ తీసుకున్న ఆ సంచ‌ల‌న నిర్ణ‌య‌మేంట‌నేగా మీ ప్ర‌శ్న‌..?? ఇక అస‌లు విష‌యానికొస్తే. దేశంలో ప‌ర్యావ‌ర‌ణానికి న‌ష్టం తెచ్చే విభాగాల్లో వాహ‌న శ్రేణిదే …

Read More »

ముద్ర‌గ‌డ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర మ‌రో చారిత్రాత్మ‌క ఘ‌ట్టానికి చేరువైంది. ఏపీ ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పశ్చి మ గోదావ‌రి జిల్లాలో మ‌రో చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 2వేలు కిలోమీట‌ర్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్‌కు పూల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అంతేకాక‌, జ‌గ‌న్ వ‌స్తున్నాడ‌న్న స‌మాచారం తెలుసుకున్న …

Read More »

ఏపీలో 20 వేల కోట్ల కుంభకోణం-అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

ఏపీలో గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని టీడీపీ నేతలు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడింది అంటూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే .తాజాగా ఏపీ ఐటీ విభాగంలో మొత్తం ఇరవై వేల కోట్ల కుంభ కోణం జరిగిందని “ఒరై సాంబా, రాస్కో”అని నెటిజన్ సోషల్ మీడియా లో ఒక పోస్ట్ వైరల్ చేశాడు .ఉన్నది ఉన్నట్లు మీకోసం ..ఒక్కసారి చదవండి ..”బాధ్యతగల ప్రతిపౌరుడు …

Read More »

వైఎస్ జగన్ పాదయాత్ర 2000వేల కిలోమీటర్లు పూర్తి..!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేసేందుకే ప్రతిపక్షనేత ,వైఎస్ జగన్ 2017 నవంబర్ 6వ తేదిన ప్రజాసంకల్పయాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. జగన్ పాదయాత్రను ప్రారంభించి ఇవాళ్టికి సుమారు 161 రోజులు అవుతోంది. అయితే వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టించనుంది. జగన్‌ పాదయాత్ర 2000వేల కిలోమీటర్ల మైలురాయి దాటింది. …

Read More »

జ‌గ‌న్‌కు త‌ప్పిన పెను ప్ర‌మాదం..!!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌ధాన ప్ర‌తిక్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి తృటిలో ప్ర‌మాదం త‌ప్పింది. అయితే, ఆ వెంట‌నే ప‌క్క‌నే ఉన్న బాడీగార్డ్స్ తేరుకుని జ‌గ‌న్‌ను ప‌ట్టుకోవ‌డంతో.. జ‌గ‌న్‌కు తృటిలో ప్ర‌మాదం త‌ప్పిన‌ట్ల‌యింది. కాగా, జ‌గన్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర గురించి ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చ న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. అయితే, జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అంత క్రేజ్ రావ‌డానికి గ‌ల కార‌ణాల‌ను రాజ‌కీయ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat