Home / ANDHRAPRADESH (page 796)

ANDHRAPRADESH

వైసీపీలో చేరేందుకే నిర్ణయించుకున్నా..ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక అందులో మార్పు ఉండదు..మాజీ ఎమ్మెల్యే

ఇప్పుడు ఏపీలో టీడీపీ వ్యతిరేక గాలి ఊపందుకుంటోంది. నాలుగేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దీంతో బాబుకు ఇక ఛాన్స్ లేనట్టే అని స్పష్టం అవుతోంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రత్యేకహోదా పోరాటం అంటూ ఏదో హడావుడి చేస్తున్నా.. ఇవేవీ వర్కవుట్ అయ్యేలా కనిపించడం లేదు.ఈ నేపథ్యంలో టీడీపీ నుంచి నేతలు వైసీపీ పార్టీ వైపు చూస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి దూసుకుపోతుండటంతో …

Read More »

జ‌గ‌న్ కుమార్తెపై ఎమ్మెల్సీ బుద్ద వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్ద కుమార్తె వ‌ర్ష‌రెడ్డిపై అధికార పార్టీ ఎమ్మెల్సీ బుద్ధ‌ వెంక‌న్న సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన బుద్ధ‌ వెంక‌న్న .. ఇటీవ‌ల కాలంలో ఢిల్లీ వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని క‌లిసి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిపై ఉన్న కేసులు కొట్టేయాలంటూ కాళ్లు ప‌ట్టుకున్నార‌ని ఎద్దేవ …

Read More »

వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు త‌న‌యుడు, ఐటీశాఖ వెలుగులోకి మంత్రి నారా లోకేష్ భారీ అవినీతి ..!! ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు పాల‌న‌ల జ‌రుగుతున్న అవినీతి కుంభ‌కోణాలు.. కొండ‌ను త‌వ్వితే.. రాళ్లేబ‌య‌ట‌ప‌డుతాయ‌న్న చందాన ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఇటీవ‌ల కాలంలో సీఎం చంద్ర‌బాబు ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం పేరుతో, అలాగే నీటి ప్రాజెక్టుల నిర్మాణం పేరుతో ల‌క్ష‌ల కోట్ల అవినీతికి పాల్ప‌డ్డాడంటూ కాగ్ నివేదిక‌తో స‌హా ప‌లు …

Read More »

దాచేపల్లి మానవ మృగం టీడీపీ కార్యకర్తనా ..!

ఏపీలో గుంటూరు జిల్లా దాచేపల్లిలో డెబ్బై ఏళ్ళకు పైగా వయస్సున్న అన్నం సుబ్బయ్య తొమ్మిదేళ్ళ వయస్సున మైనర్ బాలికను అతి కిరాతకంగా అత్యాచారం చేసిన సంఘటన యావత్తు సమాజాన్నే సిగ్గుతో తల దించుకునేలా చేసింది.అయితే ఇంతటి దారుణమైన ఘోరానికి పాల్పడిన మానవ రూపంలో ఉన్న మృగం అన్నం సుబ్బారావు  అధికార టీడీపీ పార్టీలో ఎంతో క్రియశీలిక కార్యకర్త అని ఆరోపిస్తున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన బీసీ విభాగ …

Read More »

ఏపీలో వచ్చే ఎన్నికలపై జాతీయ మీడియా ఛానెల్ సర్వే..నిజంగా దిమ్మ తిరిగే రిజల్ట్స్

ఆంధ్ర ప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు చేయలేని 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు పాలన పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో విమర్సలు వషున్నాయి.. ఏపీ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా ని సాధించలేకపోయారు అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి నిధులు తీసుకు రాలేక పోయావ్ అంటూ లేక నువ్వు వాళ్లకు అమ్ముడుపోయావా అంటూ ఇటు ప్రజల్లో..అటు రాజకీయ …

Read More »

వైఎస్ జగన్‌ 153వ రోజు ప్రజాసంకల్పయాత్ర

ఏపీలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 153వ రోజు శనివారం మచిలీపట్నం నియోజవకర్గంలోని బుద్ధాలపాలెం నుంచి ప్రారంభమైంది. వేలమంది జగన్ తో పాటు పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్నారు. ఈ రోజు పాదయాత్రలో బంటుమిల్లి క్రాస్‌ రోడ్డు మీదుగా పెడన నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ ప్రవేశిస్తారు. అక్కడి నుంచి తోటమాల తర్వాత పెడన చేరుకుంటారు. పెడన బహిరంగ సభలో ప్రజలను …

Read More »

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న గాంధీతో చంద్ర‌బాబు ఫోటోలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే, చంద్ర‌బాబుకు ఛాన్స్ ఇస్తే.. ప్ర‌స్తుతం మ‌నం నివ‌సిస్తున్న ఈ ప్ర‌పంచాన్ని సృష్టించ‌మ‌ని దేవుడికి చెప్పింది తానేనంటూ చంద్ర‌బాబు చెప్పినా చెబుతాడంటూ సినీ క్రిటిక్ క‌త్తి మ‌హేష్ గ‌తంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ వంతు ఓ ప్ర‌ముఖ ఛానెల్‌లో యాంక‌ర్ వంతొచ్చిన‌ట్టుంది. చంద్ర‌బాబుపై త‌న‌దైన శైలిలో పంచ్‌లు పేలుస్తూ.. …

Read More »

కర్ణాటక ఎలక్షన్స్.. వైఎస్ ఫోటోలతో కాంగ్రెస్ వినూత్న ప్రచారం..!!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పసి పిల్లోడి నుండి పండు ముసలోళ్ళ వరకు అందరికీ న్యాయం చేసిన మహానేత.ఇప్పటికీ ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.ఎందుకంటే అయన ప్రవేశపెట్టిన అనేక అభివృద్ధి,సంక్షేమ పథకాలు ప్రతిఒక్కరికి అందాయి.ప్రతి పేదవాడు ఆ మహానేత ప్రవేశపెట్టిన పథకాలను గొప్ప వరంగా స్వీకరించారు.అందుకే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు.రాజశేఖర్ రెడ్డి మాట ఇస్తే..తప్పుడు అని …

Read More »

వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ..!

ఏపీలో మహిళలపై, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా వైసీపీ రేపు రాష్ట్ర వ్యాప్తంగా క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రేపు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్య క్యాండిల్ ద్వారా నిరసన తెలిపాలని ఆయన వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. అలాగే.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చంద్రబాబు విఫలమయ్యారని వెల్లడించారు. ఇంకా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… మే 14 న వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా …

Read More »

2019ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ,జనసేన భాగస్వామ్యంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల మెజారిటీతో మాత్రమే అధికారాన్ని పీఠాన్ని దక్కించుకుంది .అయితే రానున్న ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటూ మోస్ట్ సీనియర్ జర్నలిస్టు అయిన ఇలపావులూరి మురళీ మోహన రావు గారు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఒకటి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat