కోడెల శివ ప్రసాద్. ఏపీ అసెంబ్లీ స్పీకర్, అంతేకాదు గుంటూరు జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలుగుతున్న పొలిటీషియన్. స్పీకర్ కోడెల శివ ప్రసాద్ నర్సారావుపేట నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో జరిగిన సాధారణ ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కోడెల శివప్రసాద్కు ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఇచ్చిన మద్దతుతో స్పీకర్గా ఎన్నికయ్యారు. …
Read More »ఏప్రిల్ 14న వైసీపీలోకి యలమంచిలి రవి..!!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది.ఈ క్రమంలో రానున్న ఎన్నికల్లో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కించుకొని ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టబోతున్నారని ఇప్పటికే పలు రాష్ట్ర ,జాతీయ సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రస్తుత అధిక పార్టీ అయిన టీడీపీ నేతలు జగన్ చెంతకు చేరుతున్నారు.ఈ క్రమంలోనే టీడీపీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి …
Read More »చంద్రబాబు దమ్మున్న నాయకుడట.. మరి జగనో..!?
జగన్ ఓ వేస్ట్ ఫెలో..!! వైసీపీ చేసేది పోరాటమా..?? దటీజ్ నాట్ ఏ పోరాటమ్..!! ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయాలి..? సీఎం నారా చంద్రబాబు నాయుడు దమ్మున్న నాయకుడు..!! జగన్కు పాదయాత్ర చేసే హక్కు లేనేలేదు. జగన్కు మోడీ భజన తప్ప ప్రజల సమస్యలు పట్టవు..!! బాబోయ్.. ఈ మాటలు ఎవరో అన్నవి కాదండీ.. ఏకంగా వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్న …
Read More »కీలక నిర్ణయం తీసుకున్న వైఎస్ జగన్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు పార్లమెంట్ చివరి రోజు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి.. గత నలుగు రోజుల నుండి వైసీపీ దేశ రాజధాని అయిన డిల్లీ లో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ వైసీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. …
Read More »నవ్వులే.. నవ్వులు..!!
ఏపీ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ మళ్లీ నోరు జారాడు. ఈ నాలుగేళ్లు ఎప్పుడెప్పుడు రాష్ట్ర విభజన చేస్తారోనని ఎదురు చూశానంటూ మీడియా సాక్షిగా పప్పులో కాలేశాడు మంత్రి నారా లోకేస్. కాగా, గత శుక్రవారం ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ప్రత్యేక హోదా సాధన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలు తెలియజేస్తూ ఆందోళనలు కొనసాగించిన విషయం తెలిసిందే. అయితే, …
Read More »ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ వైఎస్ జగన్ కు సవాలు..వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే
వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ఖాన్ ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ను ఓ రేంజ్లో తిట్టాడు. వచ్చే ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని.. తాను గెలిస్తే జగన్ రాజకీయాలు వదిలేస్తారా? అంటూ సవాల్ విసిరారు. రాష్ట్ర విభజనకు జగన్నే ప్రధాన కారణమన్నారు. కేసుల మాఫీ కోసమే విజయసాయిరెడ్డి మోదీ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఏపీకి మరో పదేళ్లు …
Read More »ఏపీలో విషాదం..ఒకేసారి 56 ఆవులు మృతి..ఏలా జరిగింది..?
ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా గురజాల మండలం దైదాలో విషాదం చోటుచేసుకుంది. పొలంలో మేత మేస్తూ 56 ఆవులు మృతి చెందాయి. నల్గొండ జిల్లా నేరేడుచర్లకు చెందిన ఓ రైతు మేత కోసమంటూ 100 ఆవుల మందను గురజాల తీసుకువచ్చాడు. ఇవాళ పొలంలో మొక్కజొన్న పంట తీశాక వచ్చిన పిలకలను తిని ఆవులు అస్వస్థతకు గురయ్యాయి. 56 ఆవులు ఘటనాస్థలంలోనే మృతిచెందగా… మిగతావి అనారోగ్యంతో బాధపడుతున్నాయి. ఘటనకు స్పష్టమైన కారణం …
Read More »ప్రత్యేక హోదా కోసం..డోను ఏమ్మెల్యే బుగన్నఆధ్వర్యములో 1000 బైకులతో భారీ ర్యాలీ
ఆంధ్రప్రదేశ్ లోని 5 కోట్ల మంది ప్రజల ప్రయోజనాల కోసం పదవులను త్యాగం చేసిన పార్లమెంట్ సభ్యులకు మనమంతా అండగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచచ్చిన సంగతి తెలిసిందే. ఆమరణ దీక్షకు దిగిన పార్టీ ఎంపీలకు సంఘీభావంగా ఏపీ మొత్తం వాయపక్షలతో సహా వైసీపీ నేతలకు మద్దతు తెలుపుతున్నారు. ఇందులో బాగంగా ఏపీలోని అన్ని నియోజక వర్గాల్లో వైసీపీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు భారీగా స్వచ్చందంగా వచ్చి ఆమరణ దీక్షకు …
Read More »వైఎస్ జగన్ సంచలన ట్వీట్..!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. వైసీపీ పార్టీ ఎంపీలు గత నాలుగు రోజులుగా దేశ రాజధాని డిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఎంపీలు మేకపాటి, వరప్రసాద్, వైవీ సుబ్బారెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో ఇవాళ ఉదయం వారిని ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఎంపీలు మిథున్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి దీక్ష కొనసాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో దీక్ష పై వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన …
Read More »వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!!
వెలుగులోకి మరో భారీ కుంభకోణం..! అసలు నిజాలు ఇవే..!! ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోడీ సర్కార్ విడుదల చేసిన నిధుల్లోనూ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఏకంగా స్వచ్ఛ భారత్ పథకానికి సంబంధించి మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.998 కోట్ల నిధులను చంద్రబాబు సర్కార్ స్వాహా చేసింది. అయితే, స్వచ్ఛ భారత్ పథకం కింద ఏపీకి ఎన్ని నిధులు మంజూరయ్యాయి..? అందులో చంద్రబాబు సర్కార్ ఎన్ని నిధులను …
Read More »