Home / ANDHRAPRADESH (page 802)

ANDHRAPRADESH

సీఎం చంద్ర‌బాబును ఒక్క ఉదుట‌న ఏకి పారేసిన చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ఏపీ మేధావుల సంఘం అధ్య‌క్షులు చ‌ల‌సాని శ్రీ‌నివాస‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏమొఖం పెట్టుకుని ప్ర‌త్యేక హోదాపై తిరుప‌తిలో స‌భ నిర్వ‌హిస్తావంటూ చంద్ర‌బాబుపై చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, ఇవాళ చ‌ల‌సాని శ్రీ‌నివాస్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఏపీ ప్ర‌జ‌ల‌ను అడుగ‌డుగునా మోసం చేసిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంద‌న్నారు. see also : వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి కంట‌త‌డిపెట్టిన …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ..!

ఏపీలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యేలలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆశ చూపిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .అందులో భాగంగా గత నాలుగు ఏండ్లుగా టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని చేస్తున్న పలు అవినీతి …

Read More »

ఉత్తమ నర్సు అవార్డులకై దరఖాస్తులు స్వీకరణ ..!

మే 12 ….అంత‌ర్జాతీయ న‌ర్సింగ్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని…న‌ర్సింగ్ రంగంలో విశేష సేవ‌లు అందించిన వారిని గుర్తించి, వారికి బెస్ట్ న‌ర్స్ అవార్డ్ లు ఇస్తున్న‌ట్టు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేష‌న్ ( NOA) ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. స‌మాజ హితం కోసం, ఆరోగ్య ర‌క్ష‌ణ కోసం….ప్రాణాలు నిల‌బెట్టే క్ర‌మంలో ఎన్నో బాధ‌ల‌ను పంటికొన కింద ఓర్పుతో భ‌రిస్తున్న సేవామూర్తుల‌ను గుర్తించి…ఫ్లోరెన్స్ నైటింగేల్ జ‌యంతి సంద‌ర్భంగా వారిని అవార్డ్ తో స‌త్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు …

Read More »

40ఏళ్ళల్లో చంద్రబాబు తీసుకొని నిర్ణయాన్ని తీసుకున్న జగన్..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు .దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడ్ని అని చెప్పుకుంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన నలబై ఏళ్ళ రాజకీయ జీవితంలో తీసుకొని నిర్ణయాన్ని జగన్ తీసుకొని బాబు అండ్ బ్యాచ్ ను ఇరుకులో పడేశారు.అసలు విషయానికి గత నాలుగున్నర నెలలుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప …

Read More »

వైఎస్ జ‌గ‌న్‌ను క‌లిసి కంట‌త‌డిపెట్టిన ఎన్టీఆర్ బంధువులు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర 148 రోజులు పూర్తి చేసుకుని నేడు 149వ రోజు కొన‌సాగుతోంది. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు క‌డ‌ప‌, క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోల‌, గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకున్న ప్ర‌జా సంక‌ల్ప యాత్ర నేడు కృష్ణా జిల్లాలోని పెడనలో విజయ‌వంతంగా కొన‌సాగుతోంది. అయితే, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుని, ప‌రిష్కార మార్గాల‌పై …

Read More »

టీడీపీ నేత‌ల‌కు చంద్ర‌బాబు స్ర్టాంగ్ వార్నింగ్‌..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార మార్గాల అధ్య‌య‌నానికి ఏపీ వ్యాప్తంగా చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ‌తో విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. అంతేకాకుండా, జ‌గ‌న్ ఎక్క‌డ స‌భ పెట్టినా ప్ర‌జ‌లు వేల సంఖ్య‌లో పాల్గొంటున్నారు. జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తు తెలుపుతున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌డుతున్న కార్య‌క్ర‌మాల‌న్నిటిలో అవినీతి జ‌రుగుతోంద‌ని, నిరుద్యోగులు అయితే.. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌ట్నుంచి ఇప్ప‌టి …

Read More »

టీడీపీలోకి బీజేపీ నేత ..!

ఏపీలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ,బీజేపీ పార్టీలు కల్సి బరిలోకి దిగిన సంగతి విధితమే.అయితే రాష్ట్రవిభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గత నాలుగేండ్లుగా కల్సి ఇరువురు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి బై బైలు చెప్పుకున్న సంగతి కూడా తెల్సిందే.అయితే తాజగా బీజేపీ పార్టీ తరపున గత ఎన్నికల్లో రాష్ట్రంలో తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ను‍ండి బరిలోకి దిగి ఓటమి పాలైన మాజీ పోలీసు …

Read More »

సీన్ రిపీట్‌.. ”జ‌గ‌న్ హుషారు – చంద్ర‌బాబు బేజారు”..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్రతో ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌ల మొఖాల్లో క‌ళ త‌ప్పింది. 2014 ఎన్నిక‌ల్లో అమ‌లు కాని, అబ‌ద్ధ‌పు హామీలు ఇచ్చి ప్ర‌జ‌ల‌ను వంచించి, ప్ర‌లోభ‌పెట్టి వైఎస్ జ‌గ‌న్‌పై అస‌త్య ప్ర‌చారం చేసి మ‌రీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు.. 2019 ఎన్నిక‌ల్లో గ‌ట్టి ఎదురు దెబ్బే త‌గ‌ల‌నుంది. ఇందుకు కార‌ణం …

Read More »

హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క జగనే..!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్‌ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రత్యేక హోదా కు ఉరి వేసిన ఘనుడు చంద్రబాబే అని విమర్శలు గుప్పించారు .ధర్మ పోరాటం పేరిట చంద్రబాబు చేసింది అంతా డ్రామా మాత్రమేనని మోడీ సర్కార్ తో మరోసారి లాలూచీ కి టీడీపీ పార్టీ తహతహలాడుతుందని అన్నారు . స్వార్థ …

Read More »

బీజేపీ పాట‌కు జ‌గ‌న్ స్టెప్స్ వేస్తున్నాడ‌ట‌..!!

తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వర్ల రామయ్య ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ఇవాళ మీడియాతో మాట్లాడిన వ‌ర్ల రామ‌య్య‌.. ప్ర‌ధాని మోడీ తానా అంటే.. ఏపీలోని ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ తందానా అంటున్నార‌ని విమ‌ర్శించారు. అంతేకాకుండా, బీజేపీ జాతీయ అధ్య‌క్షులు అమిత్ షా, వైఎస్ జ‌గ‌న్ క‌లిసి ఏపీలో కుమ్మ‌క్కు రాజ‌కీయాలు చేస్తున్నార‌న్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat