Home / ANDHRAPRADESH (page 809)

ANDHRAPRADESH

నువ్వు నీ పెళ్లాలు.. పవన్ కల్యాణ్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన టీడీపీ మంత్రి..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ, 2014 ఎన్నిక‌ల‌కు ముందు మిత్ర ప‌క్షం అయిన జనసేన మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. ఎక్కడ వీలుదొరికితే అక్కడ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ మంత్రి మంత్రి అయ్యన్నపాత్రుడు నోరు పారేసుకున్నారు. చంద్రబాబు నాలుగు సంవత్సరాల క్రితమే బీజేపీ నుంచి బయటకు వచ్చేసివుండవలసింది అని ఇటీవల పవన్ కల్యాణ్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. పవన్ కల్యాణ్ మూర్ఖుడిలా ఆలోచిస్తున్నాడంటూ …

Read More »

వచ్చే మే15నుండి టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు ..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్ర రాష్ట్రంలో జరిగిన తోలిసార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార టీడీపీ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీపై కేవలం ఐదు లక్షల ఓట్ల (రెండు శాతం)మెజారిటీతో గెలుపొంది అధికారాన్ని హస్తగతం చేసుకున్న సంగతి తెల్సిందే.అయితే ఆ తర్వాత అధికారాన్ని చేపట్టిన టీడీపీ గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ దాదాపు రెండున్నర లక్షల కోట్ల రూపాయల వరక …

Read More »

టీడీపీ నాయ‌కుడు కామంతో క‌ళ్లు ముసుకుపోయి..ఆరుబయట మంచంపై నిద్రించే మ‌హిళ‌పై

ఏపీలో దారుణంగా మ‌హిళ‌ల‌పై లైంగిక దాడులు జ‌రుగుతున్నాయి. చిన్న‌.పెద్ద ,ముస‌లి..అంగ‌వైక‌ల్యం అనే తేడా లేకుండ వావి వ‌ర‌స‌లు మ‌ర‌చి కామంంతో క‌ళ్లు ముసుకుపోయి ఆడ‌వారిపై అత్య‌చారాలు చేస్తున్నారు. తాజాగా ఆమె ఓ విధివంచిత.. పుట్టుకతో మూగ.. పైగా మానసిక వైకల్యంతో బాధపడుతోంది. అలాంటి మహిళపై సాధారణంగా ఎవరైనా సానుభూతి చూపుతారు. కానీ ఓ టీడీపీ నాయకుడు మాత్రం ఆమెపై కన్నేశాడు. తన కామ వాంఛ తీర్చుకునేందుకు అవకాశం కోసం కాసుకూర్చున్నాడు. …

Read More »

వైసీపీలోకి వెండితెర అగ్ర న‌టుడు.. డేట్ ఫిక్స్‌..!!

తెలుగు సినీ ఇండ‌స్ర్టీకి చెందిన సీనియ‌ర్ న‌టుడు, వైసీపీలో చేర‌నున్నారా..? మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పొలిటిక‌ల్‌గా చ‌క్రం తిప్పుతారా..? ఇప్ప‌టి వ‌ర‌కు ఆ అగ్ర న‌టుడి రాజకీయ రీ ఎంట్రీపై నెల‌కొన్న సందిగ్ధ‌త‌కు తెర‌ప‌డిన‌ట్లేనా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు అవున‌నే స‌మాధానం ఇస్తున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇంత‌కీ ఆ అగ్ర న‌టుడు ఎవ‌ర‌నేగా మీ సందేహం. అత‌నే మంచు మోహ‌న్ బాబు. అయితే, న‌టుడు మోహ‌న్‌బాబు, విష్ణు కాంబోలో తెర‌కెక్కిన చిత్రం …

Read More »

బ్రేకింగ్ : మరో బాంబ్ పేల్చిన పవన్ కళ్యాణ్..!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ మరి బాంబ్ పేల్చారు.గత కొన్ని రోజుల నుండి తనపై వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మీడియా సంస్థల అధినేతలపై యుద్ధం ప్రకటించి..వరుస ట్వీ ట్ల తో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ ఉదయం టీవీ9 అధినేత శ్రీనిరాజు,సీఈవో రవిప్రకాష్ పై విరుచుకుపడి..ఆ తర్వాత కొద్ది కాసేపటికే మరో సంచలన ట్వీట్ చేశారు. గత ఆరు నెలలుగా తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై దర్యాప్తు …

Read More »

2019లో నిన్నూ, నీ త‌ల్లిని, నీ చెల్లిని ఓడిస్తాం..!!

ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు మ‌రోసారి వైఎస్ జ‌గ‌న్‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించారు. కాగా, నిన్న విజ‌య‌వాడ‌లో జ‌రిగిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ ఎంతో క‌ష్ట‌ప‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తున్నార‌న్నారు. నాడు వైఎస్ రాజ‌వేఖ‌ర్‌రెడ్డి స‌హా 40 మంది ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు నాయుడు మీద అనేక ఆరోప‌ణ‌లు చేశార‌ని, ఆ ఆరోప‌ణ‌ల్లో ఏ ఒక్క క‌మిటీ కూడా చంద్ర‌బాబు …

Read More »

”ప్ర‌త్యేక హోదా సాధ‌నే ఊపిరిగా వైఎస్ జ‌గ‌న్‌”.. వెల్లువెత్తుతున్న ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు..!!

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు గ‌త సాధార‌ణ ఎన్నిక‌లకు ముందు రెండు నాల్కుల ధోర‌ణి అవ‌లంభించి రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌కుడైన విష‌యం తెలిసిందే. అలాగే, 2014 సాధారణ ఎన్నిక‌ల సంద‌ర్భంగా నారా చంద్ర‌బాబు నాయుడు అబ‌ద్ధ‌పు హామీల‌ను గుప్పించి.. ఏపీ ప్ర‌జ‌ల‌ను న‌ట్టేట ముంచిన విష‌యం విధిత‌మే. అంతేకాకుండా త‌మ‌ను అధికారంలోకి తెస్తే తామిచ్చిన హామీల‌ను అమ‌లు చేయ‌డంతోపాటు .. కేంద్ర ప్ర‌భుత్వం మెడ‌లు వంచైనా ప్ర‌త్యేక హోదాను సాధిస్తామ‌ని …

Read More »

ప్రజల సమస్యలపై పోరాడే వైఎస్ జగన్ అంటే నాకు ఇష్టం..!! పృథ్వీరాజ్

ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..తన దృష్టిలో నిజమైన ముఖ్యమంత్రులంటే నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ అన్నారు . ‘నందమూరి తారకరామారావు గారు అత్యుత్తమ, నిజాయతీ గల ముఖ్యమంత్రి. మడమతిప్పని మహావ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి. తెలుగువాడి వాడీవేడీ చూపించిన ముఖ్యమంత్రులు వీళ్లిద్దరూ! ది రియల్ ముఖ్యమంత్రులంటే వాళ్లిద్దరే అని చెప్పారు . నాకు రాజకీయాలంటే కొంచం ఆసక్తి …

Read More »

జగన్ ప్రజాసంకల్పయాత్ర..144వ రోజు షెడ్యూల్‌ ఇదే..!!

వైసీపీ అధినేత,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజసంకల్ప యాత్ర ప్రస్తుతం కృష్ణ జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది.ఇవాల్టికి పాదయాత్ర 143వ రోజుకి ముగిసింది.ఈ మేరకు 144వ రోజు పాదయత్ర షెడ్యుల్ ఖరారు అయింది.రేపు ఉదయం జగన్ గోపవరపుగూడెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.అక్కడ నుంచి కొండపావులూరు, పురుషోత్తపట్నం, వెంకటనరసింహాపురం కాలనీ, గన్నవరం మీదగా దావాజీగూడెం వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. కాగా ఇప్పటి వరకు జగన్ …

Read More »

క‌ర్నూల్ జిల్లాలో వైసీపీకి పెరుగుతున్నమ‌రింత బ‌లం..!

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లోని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వందల కోట్లు ఆశ చూపి వైసీపీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను ,ఏంపీలను టీడీపీలో చేర్చుకున్నాడని వైసీపీ నేతలు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే టీడీపీ అదికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్నటి వరకు ఏ ఒక్కరికి న్యాయం జరగలేదు. తెలుగుదేశం పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతీరేకత ఉంది.. దీనికి తోడు టీడీపీ,కాంగ్రెస్,బీజేపీ నేతలు వైసీపీలోకి వస్తున్నారు. ఇందులో బాగంగానే తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat