ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఇటివల బాల్ టాంపరింగ్ వివాదంతో జట్టు నుండి ,కెప్టెన్ బాధ్యతల నుండి ఏడాది పాటు సస్పెండ్ అయిన సంగతి విదితమే.ఆ తర్వాత స్మిత్ ప్రెస్ మీట్ పెట్టి మరి వివరణ ఇచ్చారు .అయితే “వై.యస్ రాజశేకర్ రెడ్డి గారి అభిమాని”అని నెటిజన్ చంద్రబాబే ఒకవేళ స్టీవ్ స్మిత్ అయితే ప్రెస్ మీట్ ఎలా ఉంటుందో ఒక పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేశారు …
Read More »దివాలా తీసిన లగడపాటి కంపెనీలు ..!
లగడపాటి రాజగోపాల్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది ప్రస్తుత పరిస్థితులపై ..రాజకీయ పార్టీల భవిష్యత్తుపై సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించే ఏపీ అక్టోపస్ గా పేరుగాంచాడు.రాష్ట్ర విభజన జరిగితే రాజకీయాలకు శాశ్వతంగా దూరంగా ఉంటాను ..రాజకీయ సన్యాసం తీసుకుంటా అని సవాలు చేసి ..రాష్ట్ర విభజన జరగ్గానే తన ఎంపీ పదవికి రాజీనామా చేయడమే కాకుండా ఏకంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తాజాగా ఆయన కుటుంబానికి చెందిన ల్యాంకో …
Read More »జగన్పై కేసులు నిలబడవు..!!
అవును, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్పై పెట్టిన కేసులన్నీ కుట్రపూరితమైనవేనన్న విషయాన్ని ఒప్పుకున్నారు సీబీఐ మాజీ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జేడీ లక్ష్మీ నారాయణ. జగన్ మీద వచ్చే విమర్శలన్నీ ఆరోపణలే. అందుకే వైఎస్ జగన్పై ఉన్న కేసులన్నీ వీగిపోతాయి. వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎలాంటి …
Read More »774కోట్లను వాటాలు వారిగా పంచుకున్న తమ్ముళ్ళు ..!
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల దోపిడీకి రాష్ట్రంలోని పంచభూతాలే కాదు ఏకంగా కేంద్రమిచ్చిన నిధులు కూడా లెక్క లేకుండా పోతుంది.గత నాలుగు ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో తెలుగు తమ్ముళ్ళు రెండున్నర లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ ఏకంగా ఒక పుస్తకాన్నే విడుదల చేసింది. తాజాగా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి కేంద్ర …
Read More »కేసుల మాఫీ కోసం ప్రధాని కాళ్లుపట్టుకున్న వ్యక్తి జగన్..!!
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇవాళ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్ కేసుల మాఫీ కోసం 2014 ప్రధాని మోడీ కాళ్లను పట్టుకుంటే.. నేడు వైసీపీ ఎంపీలు ప్రధాని కాళ్లు పట్టుకుంటూ ఫోటోలకు ఫోజులిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఏపీ …
Read More »అసలు కారణం ఇదే..!!
అసలు కారణం ఇదే..!! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయల నిధులను హవాలా ద్వారా కర్ణాటకు పంపించారు. అంతేకాకుండా, అమరావతి నిర్మాణానికి చెందిన ఈ నగదును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వార్ధ రాజకీయాల కోసం వాడుకున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని ఆంధ్రప్రదేశ్కు రాజధాని నిర్మాణం పేరిట నిధులను దోచుకున్న చంద్రబాబు, తనపై కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సీబీఐ …
Read More »ఎమ్మెల్యే సినిమా గురించి..టీడీపీ ఎమ్మెల్యేల గురించి..వైఎస్ జగన్ పంచ్ డైలాగ్..!
ఏపీ ప్రతి పక్షనేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్. గుంటూరు జిల్లా ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పెదకూరపాడులో నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్నాయుడు ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు జనం వెల్లువలా తరలివచ్చారు. జననేత వైఎస్ జగన్ ప్రసంగానికి విశేష స్పందన లభించింది. వేలాది మంది చేతులు పైకెత్తి సీఎం… సీఎం.. అంటూ నినదించారు. ‘గుంటూరు జిల్లా అంటే నాన్నకు ప్రాణం. ఈ జిల్లాను గుండెల్లో పెట్టుకున్నారు’ అని జగన్ ప్రసంగించగానే …
Read More »ఫిరాయింపు మంత్రికి షాకిచ్చిన తెలుగు తమ్ముళ్ళు ..!
ఏపీ లో కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ పార్టీలో నెలకొన్న విభేదాలను మరిచిపోకముందే తాజాగా విజయనగరం జిల్లాలో బొబ్బిలి లో అప్పటివరకు ఉన్న తెలుగు తమ్ముళ్ళ మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటకు వచ్చాయి.ఈ రోజు గురువారం టీడీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యే ,మంత్రి సుజయ కృష్ణ రంగారావు సాక్షిగా టీడీపీ నేతలు ,ఫిరాయింపు నేతలు తన్నుకున్నారు . See Also:వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ …
Read More »B.Comలో ఫీజిక్స్ చదివిన జలీల్ ఖాన్ ..వైజాగ్ కు ఎంబీఏ కోర్సు తీసుకొచ్చిన బాబు ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన విజయవాడ పశ్చిమ నియోజక వర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే.ఇటివల ఆయన ఒక ప్రముఖ వెబ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ నాకు ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం.అందుకే బీకామ్ లో ఫిజిక్స్ చదివా అని చెప్పి మంచి కామెడి అందించిన సంగతి తెల్సిందే. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ అధినేత …
Read More »వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!
చేయని తప్పులకు ..మోసాలకు వైసీపీ పార్టీకి చెందిన కింది స్థాయి నేతల దగ్గర నుండి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుక్ చేద్దామని ..ప్రజల్లో దోషులుగా నిలబెడదామని తీవ్రంగా కృషి చేస్తున్న అధికార టీడీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో సహా ఎంపీల వరకు అందరూ అడ్డంగా దొరికి వాళ్ళు తీసుకున్న గోతులలో వారే పడుతున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ …
Read More »