ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ సీనియర్ నేత ,రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్ తన ఎంపీ పదవీకి రాజీనామా చేశారు.ఈ రోజు బుధవారం ఉదయం ప్రారంభమైన లోక్ సభలో అది నుండి వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. See Also:ఆనం బ్రదర్స్ కు బిగ్ షాక్-విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..! సభ ప్రారంభం కాగానే …
Read More »వైసీపీలోకి మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు ,నేతలు ఏపీ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ లోకి పార్టీ అధ్యక్షుడు అయిన వైఎస్ జగన్ సమక్షంలో చేరనున్నారు . టీడీపీ ప్రభుత్వం చేసే పాలన నచ్చక సీనియర్లు వైసీపీ వైపు చూస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో మాజీ ఎంపీ, మాజీ మంత్రి, సినీయిర్ నేత చేగొండి హరిరామజోగయ్య కూడా చేరిపోయారు. త్వరలోనే ఆయన …
Read More »విద్యార్థులు చేతుల్లోకి 700కోట్ల విలువ చేసే ఆస్తులు..!
తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు ఆనం రామనారాయణ రెడ్డి,ఆనం వివేకానందరెడ్డికి బిగ్ షాక్ తగిలింది.గత ముప్పై ఒక్క ఏళ్ళుగా వీరిద్దరి చేతుల్లో ఉన్న వీఆర్ కళాశాలను బయటకు తీసుకురావాలని ఎన్నో పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న ఆ కళాశాల సిబ్బంది,పూర్వ విద్యార్థులు కృషి ఎట్టలకే ఫలించింది.కళాశాల ఆస్తుల విలువ మొత్తం ఏడువందల కోట్ల రూపాయలు ఉంటుంది.ఈ కళాశాల పాలకవర్గంలో ఉన్న మొత్తం ఏడుగురు సభ్యుల్లో ఇద్దరు పూర్వ విద్యార్థులు ..పాత కమిటీ …
Read More »వాళ్లు కనిపిస్తే చెప్పుతో కొట్టండి..!!
కనిపిస్తే చెప్పు తెగేదాక కొట్టండి వాడిని..!! ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్, అలాగే, ఓ టీవీ ఛానెల్పై సినీ నిర్మాత సీ.కల్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అంతేకాకుండా యావత్ సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ …
Read More »జగన్ చేత కన్నీళ్లు పెట్టించిన చిన్నారి సమస్య ..విన్న వెంటనే ..!
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డినే కాదు అక్కడ ఉన్నవారనందర్నీ కన్నీళ్లు పెట్టించిన సంఘటన ఇది .కనీసం లోకం అంటే ఏమిటో తెలియని వయస్సులోనే అనేక సమస్యలతో సతమతమయ్యే చిన్నారి గుంటూరు లో పాదయాత్ర చేసున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిను కలిసింది. ఈ నేపథ్యంలో ఆ చిన్నారి తల్లి అయిన మాదలకు చెందిన శెట్టి వెంకటలక్ష్మి జగన్ తో మాట్లాడుతూ అయ్యా పుట్టడంతోనే నా బిడ్డకు రెండు చేతులకు ఉన్న …
Read More »924 ఓట్లతో గెలిచిన కోడెల శివ ప్రసాద్ కుటుంబానికి ..అక్రమాలు,అవీనితిలో డాక్టరేట్
ఆంద్రప్రదేశ్ లో అదికారంలో ఉన్న టీడీపీ నేతలు చేసే నేరాలను ఎప్పటికప్నుడు నిలదీస్తూ..ప్రజలకు భరోసా ఇస్తున్నారు ప్రతి పక్షంలో ఉన్న వైసీపీ నేతలు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు తలపెట్టని విధంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంక ల్పయాత్ర చేపట్టి 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకొని సత్తెనపల్లిలోకి ప్రవేశించడం చరిత్రాత్మక సంఘటన. పాదయాత్రలో బాగంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో అంబటి మాట్లాడారు. . ప్రజా సంకల్ప …
Read More »వైసీపీ ఎంపీలు రాజీనామా ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఐదుగురు లోక్ సభ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేశారు.రాష్ట్రంలో గత కొంతకాలంగా ప్రత్యేక హోదాపై వైసీపీ అనేక పోరాటాలు ..ఉద్యమాలు చేస్తున్న సంగతి విదితమే. గత సార్వత్రిక ఎన్నికల్లో సమయంలో ముఖ్యంగా విభజన సమయంలో రాష్ట్రానికి ఇస్తాను అని చెప్పిన ఇటు రాష్ట్రంలో టీడీపీ ,అటు కేంద్రంలో బీజేపీ సర్కారు ఐదు కోట్ల ఆంధ్రులను మోసం చేసిన తీరును నిరసిస్తూ …
Read More »చంద్రబాబు సర్కార్పై శివాజీ రాజా సంచలన వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై తెలుగు చిత్ర సీమ నిప్పులు చెరిగింది. కాగా, ఇటీవల కాలంలో తెలుగు సినీ ఇండస్ర్టీకి, చంద్రబాబు సర్కార్ మధ్య వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఒక అడుగు ముందుకేసి తెలుగు సినిమా హీరోలు హీరోయిన్లతో రూముల్లో కులుతారని, ప్రజల సొమ్ముతో బతుకుతూ, ప్రజల సమస్యలపై పోరాడేందుకు బయటకు రారంటూ తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »స్పీకర్ కోడెలకు కోలుకోలేని దెబ్బ..ఇద్దరు టీడీపీ నేతలు జగన్ సమక్షంలో వైసీపీలోకి..!
వైఎస్ జగన్ మోహన్రెడ్డి, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులతోపాటు, దేశ రాజకీయ నాయకుల నోళ్లలో నానుతున్న పేరు ఇది. వైస్ఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతగా, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ మోహన్రెడ్డికి ప్రస్తుత రాజకీయ పరిణామాల దృష్ట్యా ప్రజలకు మరింత దగ్గరైన వ్యక్తుల్లో ఒకరంటూ రాజకీయ విశ్లేషకులు సైతం పేర్కొంటున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ఏ రాజకీయ నాయకుడు చేయని సాహసం చేశారనేది …
Read More »అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైఎస్ జగన్..!!
నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని, అవినీతికి మాత్రం కేరాఫ్ అడ్రస్ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. కాగా, ఇవాళ బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. విభజన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పాలనలో ఏపీ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. అలాగే, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గురించి …
Read More »