Home / ANDHRAPRADESH (page 869)

ANDHRAPRADESH

వైఎస్ జ‌గ‌న్ ..108వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్ ఇదే

ఏపీ ప్ర‌తిప‌క్ష‌నేత, వైసీపీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కోసం చేప‌ట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రకాశం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఈపాద‌యాత్ర‌కు సంబందించి 108వ రోజు షెడ్యూల్‌ ఖరారు అయింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం ఉదయం ప్ర‌కాశం జిల్లా వేటపాలెం శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించనున్నారు. అక్కడ నుంచి అంబేద్కర్‌ నగర్‌, దేశాయిపేట, జండ్రపేట మీదగా రామకృష్ణాపురం, చీరాల వరకూ ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌ సీపీ …

Read More »

ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!!

ఈ అవ్వ మాట‌ల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు..!! అవును, ఈ ఫోటోలో క‌నిపిస్తున్న అవ్వ మాట‌లు విని తెగ షేర్‌లు కొడుతున్నారు. ఇంత‌కీ నెటిజ‌న్లు అంత‌లా షేర్‌లు కొట్ట‌డానికి కార‌ణ‌మేంటి. ఆ అవ్వ మాట్లాడిన మాట‌లు అంత ప‌వ‌ర్ ఫుల్లా అనుకుంటున్నారా..? అవును ఆ అవ్వ చెప్పిన మాట‌లు వింటే మీరు అవున‌నే అంటారు. ఇంత‌కీ ఆ అవ్వ ఏం చెప్పిందంటే..!! see also : మోడీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ …

Read More »

మోడీ, చంద్ర‌బాబు స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!!

మోడీ, చంద్ర‌బాబ్ స‌ర్కార్‌ల‌కు సూప‌ర్‌స్టార్ వార్నింగ్‌..!! ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుకు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు వార్నింగ్ ఇచ్చాడు. ఈ మాట అంటున్న‌ది ఎవ‌రో కాదు.. స్వ‌యాన నెటిజ‌న్లే. అయితే, ఈ మాట‌లు మేము అన‌డానికి కార‌ణం కూడా ఉందంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు నెటిజ‌న్లు. నెటిజ‌న్లు అలా అన‌డానికి కార‌ణం ఏంటి..? ఇంత‌కీ మోడీ, చంద్ర‌బాబుల‌కు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు …

Read More »

న‌న్ను వాడుకుని వదలివేశారు..పవన్ కళ్యాణ్

2014 లో తనను రాజకీయంగా వాడుకుని వదలివేశారని భావిస్తున్నానని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.తన ఇంటిపై ఐటి అదికారులను కూడా పంపించారని ఆయన ఆరోపించారు. కేంద్రంతో గొడవ పెట్టుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భావిస్తోందని ఆయన అన్నారు.టీడీపీ ఇత‌ర పార్టీలు కేసులకు భయపడుతున్నాయని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా ఉద్యమం గుజ్జర్లు, తెలంగాణ ఉద్యమం మాదిరి సాగాలని ఆయన అబిప్రాయపడ్డారు.పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. …

Read More »

బిగ్ బ్రేకింగ్‌: వైసీపీలోకి మాజీ సీఎం కొడుకు..! డేట్ ఫిక్స్‌..!!

ఏపీలో సీనియర్ నేతలు వలసబాట పడుతున్నారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఫ్యాన్ పంచన చేర‌బోతున్నారు. అయితే, విభజన ఎఫెక్ట్ నుంచి కాంగ్రెస్ ఇంకా కోలుకోలేకపోతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ఉనికి కాపాడుకోలేకపోయిన హస్తం… రానున్న 2019ఎన్నికల్లో కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే ఆ పార్టీని నమ్ముకుంటే లాభం లేదని సీనియర్ నేతలు హస్తానికి బై చెప్పేస్తున్నారు. మాజీ స్పీకర్ …

Read More »

ప్ర‌తీ ఒక్క‌రికి తెలియ‌జేద్దాం..!!

వ్యవస్థ‌ను, మీడియాని మేనేజ్ చేయటంలో, కుఠిల రాజ‌కీయాలు చేయ‌డంలో చంద్రబాబుది అందవేసిన చేయి. అందులో బాబుగారిని కొట్టేవాడు లేడని అంటారు రాజకీయ పండితులు, ఆయన గురించి తెలిసిన సన్నిహితులు. అయితే ఈ మధ్య చంద్రబాబు ట్రాక్ తప్పుతున్నట్లుగా తెలుస్తోంది. చంద్ర‌బాబు త‌న మాట‌ల చాణుక్య‌త‌ను ఏపీ ప్ర‌జ‌లు హ‌క్కుగా భావించే ప్ర‌త్యేక హోదాపైనా చూపించారు. త‌న‌మీద ఉన్న ఓటుకు నోటు కేసు స‌హా అన్ని కేసుల‌ను కొట్టివేయించుకునేందుక ప్ర‌త్యేక హోదా …

Read More »

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ట్విస్టు..!

ఏపీ రాష్ట్ర రాజకీయాలను ప్రస్తుతం కుదిపేస్తున్న విషయం ప్రత్యేక హోదా.గత సార్వత్రిక ఎన్నికల్లో పోటి పడి మరి ప్రస్తుత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలైన బీజేపీ ,టీడీపీ ఐదేండ్లు కాదు పదేండ్లు ప్రత్యేక హోదా ఇస్తాం..విభజన చట్టంలోని హామీలను నేరవేరుస్తాం..రైల్వే జోన్ తోపాటుగా ఉక్కు పరిశ్రమ కూడా ఏర్పాటు చేస్తామని అప్పట్లో తెగ ప్రచారం చేసుకున్నాయి.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ఫ్యాకేజీ ఇస్తామని చెప్పి …

Read More »

జ‌న‌సేన ఛాప్ట‌ర్ క్లోజ్..! జేపీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!!

రాజ‌కీయాల్లో ముక్కుసూటిత‌నంగా మాట్లాడ‌గ‌ల వ్య‌క్తిగా పేరొందిన జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ జ‌న‌సేన అధినేత‌, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీ కూడా త‌న అన్న మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్ర‌జారాజ్యం పార్టీలానే త‌యార‌వుతోంద‌ని పేర్కొన్నారు. అయితే, 2009 ఎన్నిక‌ల్లో మెగాస్టార్ చిరంజీవి ఓట్లు చీల్చేందుకు రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసి చివ‌రికి త‌న ప్ర‌జారాజ్యం పార్టీని కాంగ్రెస్ …

Read More »

వైసీపీలోకి 40ఏళ్ళ సీనియర్ రాజకీయ నేత..!

ఆయన నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకుడు.జిల్లా పార్టీ అధ్యక్షుడి దగ్గర నుండి ప్రభుత్వ విప్ వరకు ..ఎమ్మెల్సీ నుండి ఎంపీ వరకు ..మంత్రి నుండి టీటీడీ చైర్మన్ పదవి వరకు అన్ని పదవులను ఆయన అలంకరించాడు.అంతటి సీనియర్ నాయకుడు అయిన ఆయన వైసీపీ గూటికి చేరనున్నారా..?.ఇప్పటికే అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు మహేష్ వైసీపీలో చేరడంతో పల్నాడులో మంచి పటిష్ట …

Read More »

బ్రేకింగ్ న్యూస్..వైసీపీలోకి మాజీ వైస్ ఛాన్సిలర్…!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌కీయం వేడెక్కుతుంది. ప్రస్తుత అధికార పార్టీ అయిన టీడీపీపై ఏపీ ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తీరేక‌త ఉండడంతో ప్ర‌తిప‌క్ష‌ పార్టీ వైసీపీలోకి వ‌ల‌స‌లు పెరుగుతున్నాయి. తాజాగా వైసీపీ పార్టీలోకి ద్రవిడ యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సిలర్ రత్తయ్య చేరనున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత జిల్లా అయిన చిత్తూరు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat