Home / ANDHRAPRADESH (page 963)

ANDHRAPRADESH

ఎమ్మెల్సీ ఎన్నిక‌ వేళ‌.. వైస్ఆర్‌సీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. నిత్యం ప్రజాస్వామ్య విలువల కోసం త‌పించే వైఎస్ జ‌గ‌న్ చంద్ర‌బాబు అవినీతి రాజ‌కీయాల‌ను దృష్టిలోపెట్టుకుని.. ప్ర‌జాస్వామ్య విలువ‌లకు పాత‌ర‌వేసే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు దిమ్మ‌దిరిగేలా క‌ర్నూలు జిల్లా స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. అవకాశం దొరికొతే చాలు… నీతిబద్ధ రాజకీయాలకు నిలువెత్తు నిఘంటువునని స్వోత్కర్షకు పోయే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు …

Read More »

అనకాపల్లిలో కలకలం రేపుతున్న హిజ్రా సజీవదహనం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణంలో ఓ హిజ్రా సజీవదహనం కలకలం రేపుతోంది. గాంధీనగరం వీధిలో ఉండే దేవుడమ్మ అనే హిజ్రాకు తోటి హిజ్రాలతో విభేదాలు వచ్చాయి. దీంతో ఒంటరిగా ఉంటూ వెంకటేశ్వరస్వామి పూజలు చేసుకునే దేవుడమ్మ వద్దకు భక్తులు కూడా వచ్చేవారు. వారి గ్రహస్థితిని గురించి తెలుపుతూ వారి నుంచి డబ్బు తీసుకునేది. భక్తులకి అన్నప్రసాదం కూడా పెడుతుంది. అలాంటి ఆ హిజ్రా తన ఇంట్లో మంటల్లో …

Read More »

వైఎస్ జగన్ ప్రజలకు భారీ బంపర్ ఆఫర్…ఖచ్చితంగా ఇక ఓట్లన్నీ ఆయనకే

ఏపీలో ఒక్క సంవత్సరం తరువాత ఎన్నికలు రాబోతున్నాయి. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతీరేకత ఉండండతో ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని పట్టుదలగా ఉంది ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీ. ఇందుకోసం వైసీపీ అధినేత వైఎస్ జగన్ వీలైనంత ఎక్కువగా హామీల వర్షం కురిపిస్తున్నారు. అప్పుడే ఎన్నికల ప్రచారసభలను తలపించేలా పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికే నవరత్నాలు పేరిట హామీలు ప్రజల్లో బాగా మంచి స్పందన వచ్చిందని వైసీపీ నాయకులు …

Read More »

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 43వ రోజు షెడ్యూలు ఇదే…!

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 44వ రోజు షెడ్యూలు ఖరారైంది. ఈ మేరకు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు. రేపు (మంగళవారం) ఉదయం 8 గంటలకు కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట మండల కేంద్రం నుంచి 44వ రోజు పాదయాత్రను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి వేపరాళ్ల క్రాస్, తాళ్ల కాల్వ, రెక్క మాను …

Read More »

ఏపీలో నిరుద్యోగ భృతికి ఈ అర్హతలుండాలి…ప్రభుత్వం విడుదల

టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. అయితే అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు పూర్తయినా ఇంతవరకు నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. నిరుద్యోగ భృతి ఎవరికివ్వాలి, అర్హతలేంటి, ఎంత ఇవ్వాలనే దానిపై విధివిధానాలు రూపొందించాలని ఈ కమిటీకి బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబు ఆదేశాలతో దీనిపై …

Read More »

తిరుచానూరులో పత్తికోండ టీడీపీ నాయకుడిపై కేసు..పరారిలో నిందితులు

ఏపీలో అధికార పార్టీ నాయకులు ఎక్కడ ఖాళి స్థలం దొరికితే అక్కడ భూకబ్జా చేస్తున్నారు. హత్యలు..రౌడియిజం..దోపిడి ఏది వదలకుండా అన్ని నేరాలు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకు ఉదాహరణ… చెరుకులపాడు నారయరెడ్డి హత్య…డోన్ లో రాడ్లతో వైసీపీ కార్యకర్తలపై పట్టపగలు దాడి…ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్పాయి. అయితే తాజాగా కర్నూల్ జిల్లా తుగ్గలి మండల నాయకుడు కే.ఈ క్రిష్ణమూర్తి ముఖ్య అనుచరుడు తుగ్గలి నాగేంద్ర పై తిరుచానూరు పోలీస్ స్టేషన్ …

Read More »

టీడీపీ ఎంపీ కార్యాలయంలో రోజుకు రూ.5 కోట్లు నుంచి 12 కోట్లకు పైగా  బెట్టింగ్‌

టీడీపీ ప్రభుత్వ జమానాలో మద్యం ఏరులై పారుతుండగా జూదం మూడుపువ్వులు ఆరుకాయలుగా వర్థిల్లుతోంది. సాక్షాత్తూ అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ తన కార్యాలయాన్ని పేకాట క్లబ్‌గా మార్చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు (బాబు)కు చెందిన కృష్ణాజిల్లా కైకలూరు కార్యాలయంలో ఏడాదిన్నరగా పేకాట విచ్చలవిడిగా నడుస్తోంది. రూ. 5వేలు రిజిస్ట్రేషన్‌ చార్జిగా వసూలు చేస్తూ కనీసం రూ.5 లక్షలు తెచ్చినవారినే లోనికి అనుమతిస్తూ …

Read More »

నారా లోకేష్ మంత్రి కావ‌డం ఏపీ ప్ర‌జ‌ల అదృష్ట‌మ‌ట‌..!!

కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నంద‌మూరి బాల‌కృష్ణ‌, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం జై సింహా. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రిలీజ్ వేడుక ఆదివారం విజ‌య‌వాడ‌లో జ‌రిగింది. ఈ ఆడియో ఫంక్ష‌న్‌లో పాల్గొన్న సినీ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ లు ఒక‌రిపై మ‌రొక‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించుకున్నారు. ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ త‌న అల్లుడు గురించి మాట్లాడుతూ.. …

Read More »

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ క్రిస్మస్‌ శుభాకాంక్షలు

క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన క్రైస్తవులందరికీ వైసీపీ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్‌ జగన్‌ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్‌ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంతటి సహనం, అవధులులేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం ఇవన్నీ జీసస్‌ తన జీవితం ద్వారా మానవాళికి ఇచ్చిన మహోన్నత …

Read More »

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుతో మృతి

ఏపీలో కొంతమంది టీడీపీ సీనియర్ నాయకులు పలు కారణాలవల్ల చనిపోతున్నారు. తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు హఠాన్మరణం చెందారు. అనంతపురం జిల్లాలోని పామిడి మండలం ఎద్దులపల్లి గ్రామానికి చెందిన రాజారెడ్డి అనే టీడీపీ నాయకుడు సోమవారం ఉదయం గుండెపోటుతో మృతిచెందారు. సమాచారమందుకున్న మాజీ మంత్రి, ప్రభుత్వ విప్ పల్లె రఘునాథరెడ్డి సంతాపం తెలిపారు. అలాగే విషయం తెలుసుకున్న పలువురు కార్యకర్తలు ఎద్దులపల్లికి చేరుకుంటున్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat