వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చిత్తూరు జిల్లాలో జోరుగా సాగుతోంది. గురువారం శ్రీకాళహస్తిలో సాగిన జగన్ పాదయత్ర రేణిగుంట మండలం పరకాల గ్రామంలో పర్యటించగా.. అక్కడ నాలుగేళ్ళ చిన్నారి గౌతమి తన కుటుంబ సభ్యులతో జగన్ను కలిసింది. గౌతమికి చిన్నప్పుడే క్యాన్సర్ ఎటాక్ అయింది. అయితే దీంతో కంటిచూపును కోల్పోయింది. గౌతమి తల్లిదండ్రులు చెన్నైలో ఆసుపత్రిలోచూపించి ఐదు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో జగన్ను కలిసిన …
Read More »వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తోంది అని లేటెస్ట్ సర్వేలో వెల్లడి…కారణాలు ఇవే…!
ప్రముఖ తెలుగు టాప్ టెన్ న్యూస్ ఛానెళ్ళతో పాటుగా మరో నాలుగు ,ఐదు ఛానల్స్ మొత్తం పద్నాలుగు ఛానల్స్ ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి కన్నుసైగలో పని చేస్తాయి అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన విమర్శ .రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శించే విధంగానే ఆ న్యూస్ ఛానల్స్ వార్తలను చంద్రబాబు తప్పు చేస్తే కప్పి పెట్టి …
Read More »మోదీజీ భక్తుడి మీడియా వన్ సైడ్ సర్వేలో.. తెల్లమొహం వేసిన చంద్రబాబు..!
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అనుకూలుడిగా, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీకి ప్రియమైన భక్తుడిగా అర్నబ్ గోస్వామి తనదైన ముద్రను వేసుకున్నారు. ఇక ఆయన టైమ్స్ నౌలో వర్క్ చేస్తున్న రోజుల్లోనే మోదీతో చేసిన ఇంట్రర్వ్యూలో తనకున్న న్యూట్రల్ ఇమేజ్ని పోగొట్టుకొని మోదీ గ్యాంగ్లో తనుకూడా ఒకడని సంఖేతాలు పంపించారు. ఇక ఆ తర్వాత జరిగిన పరిణామాలు.. అర్నబ్ టైమ్స్ను వదిలిరావడం.. సొంతంగా రిపబ్లిక్ చానల్ పెట్టుకోవడం జరిగింది. అయితే …
Read More »రిపబ్లిక్ టీవీ లేటెస్ట్ సర్వేలో జనసేనకు షాకింగ్ రిజల్ట్స్ ..బిత్తరపోయిన పీకే ఫ్యాన్స్ ..
ఆయన ఒక పవర్ స్టార్ .టాలీవుడ్ లో ఆయన అంటే తెలియని వారు ఎవరు ఉండరు అతిశయోక్తి కాదేమో అంతగా ఆయన పాపులర్ .ఇండస్ట్రీ లో తనకంటూ ఒక స్థాయిని కల్పించుకున్న మెగా హీరో .తనకున్న పాపులారిటీను అడ్డుపెట్టుకొని రాజకీయాల్లో రాణించాలని ఏకంగా వందేళ్ళకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీను హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని అందుకొని జనసేన పార్టీని స్థాపించాడు .స్థాపించడమే కాదు ప్రస్తుతం ఏపీలో …
Read More »చంద్రబాబు షాకింగ్ కామెంట్స్….
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న గురువారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పార్క్ హయత్ లో జరిగిన ఇండియా టుడే 2018 కాంక్లేవ్ సౌత్ సదస్సుకు ముఖ్యాతిధిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో రాజ్ దీప్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగర అభివృద్ధి గురించి సంధించిన …
Read More »వైసీపీ ఫైనల్స్ జాతకం తేల్చేసిన.. బీజేపీ అనుకూల మీడియా సర్వే..!
ఏపీలో అధికాంలో ఉన్న టీడీపీ సర్కార్కి కొంపముంచే వార్త ఒకటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. 2014లో కొద్ది తేడాతో అధికారం దక్కించుకున్న టీడీపీ.. వచ్చే ఎన్నికల్లో మాత్రం జాతకం తారుమారు కావడం ఖాయమని రిపబ్లిక్ మీడియా సర్వే తేల్చేసింది. ఇక వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఎలాగైనా అధికారంలోకి రావాలన్ని నిరంతరం శ్రమిస్తున్న వైసీపీ జాతకం కూడా ఆ సర్వేలో తేలిపోయింది. 2018 జనవరిలో రిపబ్లిక్ టీవీ, సీఓటర్ నిర్వహించిన …
Read More »జగన్ కు అధికారం ఇచ్చే అస్త్రాలు ఇవే…!!
తెలుగు రాష్ట్రాల్లో సాధారణ ఎన్నికలకు ఇంకొక ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఇరు పార్టీల వారు వారి వారి బలాలు.. అలాగే.. ఎదుటి వారి బలహీనతలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అయింది. జగన్కు అధికారం ఇచ్చే అస్ర్తాలు ఇవేనంటూ ఆ పోస్ట్లో ఉంది. ఆ పోస్టులో ఉన్న వివరాల ప్రకారం జగన్కు అధికారం కట్టబెట్టే అంశాలు ఇలా ఉన్నాయి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి …
Read More »అమ్మాయిడిసెంబరు 31న కడుపునొప్పిగా ఉందని హాస్టల్లో ….జనవరి 1 న ప్రసవం
ఏపీలో మరో దారుణం జరిగింది. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భిణి అని వైద్యులు నిర్ధారించడం.. ఆ తరువాత ఆమె ప్రసవించడంతో వసతి గృహ సిబ్బందికి తితిదే అధికారులు మెమోలు జారీ చేశారు. వసతి గృహ విద్యార్థినుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్ కుమారి, డిప్యూటీవార్డెన్లు విద్యుల్లత, …
Read More »చంద్రబాబు అండ్ గ్యాంగ్కి ఊహించని షాక్.. సంచలనం రేపుతున్న రిపబ్లిక్ మీడియా సర్వే రిపోర్ట్..!
ఏపీ రాజకీయ వర్గాల్లో రిపబ్లిక్ మీడియా విడుదల చేసిన సర్వే రిపోర్ట్ సంచలనం రేపుతోంది. ఇప్పటికిప్పుడు ఉన్నపలంగా ఏపీలో పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించినా.. ప్రధాన ప్రతిపక్షం వైసీపీకి 13 పార్లమెంట్ స్థానాలు దక్కనున్నాయని రిపబ్లిక్ సర్వే తేల్చేసింది. దీంతో ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీకి ఊహించని షాక్ తగిలినట్టు అయ్యింది. ఇక ఏపీలో గత ఎన్నికల రిజల్ట్ మనం గమనిస్తే.. వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు రాగా.. రానున్న …
Read More »చంద్రబాబు అలా బతికిపోయాడట..! లేకుంటేనా..!!
అవును, మీరు చదివింది నిజమే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలా బతికిపోయాడట… లేకుంటేనా.. అంటూ ఓ మహిళ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకీ ఆ మహిళ ఎందుకు అలా అంది..? అలా అనడానికి ఆ మహిళకు జరిగిన అన్యాయమేంటి..? అనేగా మీ సందేహం. ఇక అసలు విషయానికొస్తే.. గురువారం జరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఓ మహిళ మాట్లాడుతూ చంద్రబాబు పాలనపై నిప్పులు చెరిగింది. …
Read More »