ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సర్కార్ తీసుకుంటున్న పాలనా రహిత నిర్ణయాలతో ఏపీలో జరుగుతున్న అవినీతిని ప్రజలకు వివరించేందుకు.. అలాగే ఏపీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార ప్రణాళిక రూపొందించేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. కడప, కర్నూలు, అనంతపురం ఇలా ఈ మూడు జిల్లాల్లో తన ప్రజా సంకల్ప యాత్రను విజవంతంగా ముగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి తాగాజా చిత్తూరు జిల్లాలో తన …
Read More »గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చిన చంద్రబాబు ..
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ సర్కారు ఇటివల లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయిన గజల్ శ్రీనివాస్ కు దిమ్మతిరిగే షాకిచ్చారు .తన దగ్గర పనిచేసే వెబ్ రేడియో జాక్ తనను లైంగిక వేధిస్తున్నారు .ఇప్పటికే చాలా ఓపిక పట్టాను .రోజు రోజుకు ఎక్కువతున్న అతని లైంగిక వేధింపులు భరించలేక పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్ నిజస్వరూపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాను .. అని అంటూ తెలంగాణ …
Read More »లోకేష్ సీఎం కావడం కోసం క్షుద్ర పూజలు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు చంద్రబాబు తర్వాత తమ భవిష్యత్తు ముఖ్యమంత్రి అని తెలుగు తమ్ముళ్ళు చాలా సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెల్సిందే .ఇదే విషయం గురించి ఇటు టీడీపీ వర్గాల్లో అటు ఏపీ రాజకీయ వర్గాల్లో పలు సార్లు చర్చలు కూడా జరిగాయి …
Read More »ఈ నెల 12న ప్రధాని మోడీతో చంద్రబాబు భేటీ…
దాదాపు ఏడాదికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పడుతున్న నిరీక్షణకు తెరపడనుంది. ప్రధాని నరేంద్రమోడీతో ఈ నెల 12న చంద్రబాబు భేటీ జరగనుందని సమాచారం. ఈ భేటీలో ఇరువురి మధ్యా పోలవరం సహా పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం, బీజేపీ ఎంపీలు ప్రధాని నరేంద్రమోడీని నిన్న కలిశారు . ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుకు నిధులు, నియోజకవర్గాల పెంపు సహా విభజన చట్టంలో పెండింగ్ అంశాల …
Read More »ఏపీ సీఎం చంద్రబాబుకు మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి గట్టి ఝలక్ ..
ఏపీ బీజేపీ సీనియర్ నాయకురాలు పురందీశ్వరి ఏపీ ప్రభుత్వ వైఖరిపై మరోసారి ఫైరయ్యారు. రాష్ర్ట ప్రభుత్వం తప్పుచేసి.. ఆ తప్పులను కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పలాసలో బీజేపీ బూత్ కమిటీ మహా సమ్మేళనం నిర్వహించిన అనంతరం ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతూ ఇటు పార్టీ, అటు బీజేపీ సంబంధాల గురించి స్పందించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని పురందీశ్వరి స్పష్టం చేశారు. పోలవరం పనుల్లో …
Read More »తెలుగు తమ్ముళ్ళ గుండెల్లో రైళ్ళు ..
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో పుంగనూర్ మండలంలో కల్లూరు లో పాదయాత్ర చేస్తున్నారు .ఈ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన మైనార్టీ సదస్సులో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్నికల మేనిఫెస్టో లోఒక్కో పేజీలో ఒక్కొక్క కులానికి హామీలను కురిపించారు చంద్రబాబు నాయుడు . తీరా అధికారంలోకి …
Read More »భారీగా క్రికెట్ బెట్టింగ్…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు
ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …
Read More »వైఎస్ జగన్ ప్రశ్నల మీద ప్రశ్నలు ……టీడీపీ నేతలు ఉక్కిరిబిక్కిరి
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర ప్రజల్లో మంచి స్పందన వస్తుంది. జగన్ తో పాటు ప్రజలు పాదయాత్రకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతూ..ఆయనతో పాటు అడుగులో అడుగు వేస్తున్నారు. అయితే కడప ,కర్నూల్ ,అనంతపురం తరువాత 53 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతున్న జగన్.. చంద్రబాబు పాలనపై …
Read More »బాలకృష్ణ ఓ చదువులేని మూర్ఖుడు..కత్తి మహేష్..సంఛలన వ్యాఖ్యలు
తెలుగు సినీ ఇండస్ర్టీలో బాలయ్య అని ముద్దుగా అభిమానుల చేత పిలిపించుకునే హీరో బాలకృష్ణ, అంతేకాదు. బాలకృష్ణ అటు రాజకీయంగానూ.. ఇటు వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నాడు. తాజాగా బాలకృష్ణ నటించిన జై సింహా చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.ఇదిలా ఉండగా.. కత్తి మహేష్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అదేంటీ.. కత్తి మహేష్ పవన్పై చేసే వ్యాఖ్యలు …
Read More »అక్క భర్తతో అక్రమ సంబంధం…గుంటూరు – కర్నూలు రోడ్డులో చెల్లి ఏం చేసింది
ఏపీలో నేరాలు వీపరీతంగా పెరుగుతున్నాయి. మరి ముఖ్యంగా నేరాల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ..తాజాగా అక్రమ సంబంధం బయట పడకుండా భర్తను అడ్డు తొలగించుకుందామనే ఉద్దేశంతో అక్క భర్తతో కలిసి హత్య చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారు చేప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. ఫిరంగిపురం మండలం పొనుగుపాడుకు చెందిన నల్లబోతు వీరయ్య కుమారుడు నరేంద్ర (27) ఆంధ్రాషుగర్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. 2013లో అదే …
Read More »