Home / ANDHRAPRADESH (page 964)

ANDHRAPRADESH

చంద్ర‌బాబుకు బిగ్ షాక్‌.. సొంత గూటికి వైసీపీ ఎమ్మెల్యేలు..!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి. ఏపీ ప్ర‌జ‌లకు అమ‌లు కాని హామీలు ఇచ్చి.. మాయ‌మాట‌ల‌తో అధికారాన్ని చేప‌ట్టిన చంద్ర‌బాబుపై ప్ర‌జ‌ల్లో రోజు రోజుకు వ్య‌తిరేక‌త పెరుగుతోంది. అందులోనూ నాడు జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఓ వైపు బీజేపీ.. మ‌రో వైపు జ‌న‌సేన అధినేత‌ల‌తో జ‌త‌క‌ట్టి అడ్డ‌దారిలో అధికారాన్ని చేజిక్కించుకుని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అరాచ‌క పాల‌న కొన‌సాగిస్తున్న చంద్ర‌బాబుకు మె మెల్ల‌గా దూరం జ‌రిగే ప‌నిలో ప‌డ్డారు వైసీపీ నుంచి టీడీపీలోకి …

Read More »

చంద్రబాబు అడ్డాలో అడుగు పెట్ట‌నున్నజగన్..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ క్రిస్మస్ పర్వదినం సందర్బంగా పాదయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి మంగళవారం పాదయాత్ర ప్రారంభంకానుంది. . ప్రస్తుతం కదిరి నియోజకవర్గంలో జగన్ పర్యటిస్తున్నారు. తిరిగి గాండ్ల పేట నుంచి జగన్ పాదయాత్ర మంగళవారం నుంచి జరుగుతుంది. నిన్నటివరకు వరకూ జగన్ 600కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఇప్పటి వరకూ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలో పర్యటించిన …

Read More »

“నా మీద చేయి పడితే.. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు భూస్థాపితమే”

అవును మీరు చ‌దివింది నిజ‌మే. నా మీద చేయి ప‌డితే రాష్ట్ర ఉద్య‌మం వ‌స్తుంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ భూ స్థాపితం చేస్తా. నా ర‌క్ష‌న బాధ్య‌త ప‌వ‌న్ క‌ల్యాణ్‌దే. ఈ మాట‌ల‌న్నీ ఎవ‌రో అన్న‌వి కాదండి బాబూ.. స్వ‌యాన సినీ క్రిటిక్‌, బిగ్ బాస్ (తెలుగు) పాటిస్పెంట్ క‌త్తి మ‌హేష్ అన్న‌వే. ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. త‌న మిత్రుడు.. త‌న ఫేస్‌బుక్‌కు ఒక వీడియో లింక్ పెట్టార‌ని, …

Read More »

చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్

గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్‌బుక్‌ …

Read More »

మరోసారి పవన్ పై సంచలన కామెంట్ చేసిన కత్తి మహేశ్‌

జనసేన అధినేత, సినీ నటుడు పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌పై సినీ విమర్శకుడు మహేశ్‌ కత్తి మరోసారి సోషల్‌ మీడియాలో విమర్శలు చేసారు . ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సిద్ధాంతాలకు కత్తి మహేష్‌ తనదైన శైలిలో కామెంట్‌ చేశారు. జనసేన సిద్ధాంతాలు మనం ప్రతి రోజు స్కూల్‌లో చెప్పే ప్రతిజ్ఞలాగా ఉన్నాయన్నారు. ‘కులాలని కలిపే ఆలోచన విధానం, మతాల …

Read More »

కర్నూల్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి…!

నంద్యాల ఉప ఎన్నికలకు ముందు శిల్పా చక్రపాణి రెడ్డి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆ సమయంలో ఆయన తన శాసన మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దానిని ఆమోదించారు. దీనిపై చర్చించేందుకు అమరావతిలో చంద్రబాబు కర్నూలు జిల్లా నేతలతో భేటీ అయ్యారు.శిల్పా చక్రపాణి రెడ్డి రాజీనామా ఆమోదం నేపథ్యంలో కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చించారు. ఆ ఉప ఎన్నిక రేసులో కేఈ ప్రభాకర్ రెడ్డి, శివానంద …

Read More »

మరో మైలురాయి అందుకున్న వైఎస్‌ జగన్‌

ఏపీలోని అధికార పక్షం అవినీతిని ఎండగడుతూ.. అదే సమయంలో ప్రజా సమస్యలను తెలుసుకుని మీకు నేను ఉన్నానని భరోసా ఇస్తూ ప్రజాసంకల్పయాత్ర ద్వారా ముందుకు సాగుతున్నారు వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ చేపట్టిన పాదయాత్ర నేటికి 43వ రోజుకి చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పడు ఈ యాత్ర మరో మైలు రాయిని అందుకుంది. పాదయాత్రలో భాగంగా ఆయన 600 కిలో మీటర్ల పాదయాత్ర చేశారు.కటారుపల్లి గ్రామం వద్దకు …

Read More »

చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు హల్ చల్…!

ఏపీ రోజు రోజుకు రాజకీయం వెడెక్కుతంది. అధికార ..ప్రతిపక్షలు ఓక్కోసారి వారు చేసే వాఖ్యలు వారి నాయకుల మీద పడే అవకాశం ఉంటుంది. అచ్చం అలాంటిదే టీడీపీలో జరిగింది. చంద్రబాబుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నాయి. అసలు ఆయన ఏమన్పారంటే చంద్రబాబు కాకుండా మరొకరైతే ఈపాటికి సీఎం పదవిని వదిలేసి పారిపోయేవారు, ఏపీని పాలించే సత్తా ఒక్క చంద్రబాబుకు మాత్రమే ఉందని ప్రజలు …

Read More »

వైస్ జగన్ పాదయాత్ర తరువాత రాత్రుళ్లు ఏవరితో మాట్లడుతున్నాడో తెలుసా..?

ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర అనంతపురం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 43వ రోజు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణం నుంచి ప్రారంభమైంది. మదర్వతండా కదిరి, గంగానపల్లె క్రాస్‌, కమటంపల్లి, కోటిపల్లి క్రాస్‌, మిద్దివరిగొండి, డోర్నాల నల్లవారిపల్లి మీదుగా కటారుపల్లికి వైఎస్‌ జగన్‌ చేరుకోనున్నారు. అంతేగాక ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ.. మళ్లీ వస్తూ ప్రజా సమస్యల కోసం పాదయాత్ర చేసుకుంటూ …

Read More »

వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే నియోజకవర్గంలో జగన్….కదిరిలో ప్రజలు బ్రహ్మరథం…

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో చేస్తున్న పాదయాత్రకు కదిరి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ క్రమంలో జిల్లాలో ధర్మవరం, పుట్టపర్తి నియోజకవర్గాల మీదుగా జగన్ కదిరి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి ఎంటర్ అయ్యారు. నేటితో జగన్ పాదయాత్ర 42వ రోజుకు చేరుకుంది.ఇక్కడ నుంచి గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అత్తార్ చాంద్ బాషా విజయం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat